బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యం

బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యం

TEJA NEWS

బీర్ పూర్ మండల నరసింహుల పల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో శ్రీ మడలేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని,ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఈ సందర్భంగా ప్రజలు సుఖ శాంతులతో,ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో KDCC జిల్లా సభ్యులు రాంచందర్ రావు,మాజీ ఎంపీపీ కోలుముల రమణ,ఎంపీటీసీ సృజన సుశీల్,రైతు నాయకులు మెరుగు రాజేశం,యూత్ అధ్యక్షులు రామచంద్రం గౌడ్,నాయకులు మిట్టపల్లి గంగన్న,ఆడేపూ రవి,రవిగౌడ్,సుధాకర్,నాయకులు,రజక సంఘం సభ్యులు,భక్తులు,గ్రామ ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS