కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు…ఇటీవల బాపట్ల జిల్లాకి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు పర్యటన నేపథ్యంలో విచ్చేస్తే ఆమెపై చులకన పదజాలంతో ఎమ్మెల్యే కోన రఘుపతి…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల…

రాష్ట్రంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల… నేటి నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తుల స్వీకరణ మార్చి 5 నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడింగ్ మార్చి 15 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు 2018 సిలబస్ ప్రకారమే ఆన్ లైన్…

ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు..

తిరుపతి జిల్లా : వాకాడు మండలం దుగరాజు పట్నంలో SEB ఎస్సై పై దాడి చేసిన కోడిపందాల ఆటగాళ్లు.. కోడిపందాల స్థావరాలపై దాడి చేసే క్రమంలో ఎస్సై పై దాడికి పాల్పడ్డ ఆటగాళ్లు.. దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్సై జయరావు.. కోట…

మేయర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసిన ఉదయం తెలుగు దిన పత్రిక కుత్బుల్లాపూర్ నియోజకవర్గం రిపోర్టర్ తాళ్ళ అనంతరావు.ఈ సందర్భంగా ఉదయం తెలుగు దినపత్రిక వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను మేయర్ చేతుల…

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ బాలాజీ నాయక్ ,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ…

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం

హుక్కా పార్లర్లపై నిషేధంపై బిల్లు.. అసెంబ్లీ ఆమోదం హైదరాబాద్‌: నాలుగోరోజు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. దివంగత మాజీ ఎమ్మెల్యేలు మశ్చేందర్రావు, పి నర్సారెడ్డి, బిరుదు రాజమల్లుకు సభ సంతాపం తెలిపింది. అనంతరం హుక్కా పార్లర్లపై నిషేధానికి సంబంధించి సిగరెట్‌ అండ్‌…

భార్య పిల్లలు కనబడలేదు

పై ఫోటోలో అమ్మాయి పేరు అన్నపురెడ్డి దుర్గా భర్త మల్లికార్జునరావు వయస్సు 26 సంవత్సరములు, ఫిర్యాది ది.11.02.2024వ తేదీన సాయంత్రం 5:30 గంటల సమయంలో బయటకు వెళ్లి రాత్రి 11.15 గంటలకు ఇంటికి రాగా భార్య పిల్లలు కనబడలేదు తన భార్య…

తహసీల్దార్ దారుణ హత్య

తహసీల్దార్ దారుణ హత్య విశాఖ జిల్లాలో నిన్నటి రోజున విజయనగరం జిల్లా బొండపల్లి తహసీల్దార్ గా రమణయ్య కొత్తగా జాయిన్ అయ్యారు. సానపల్లి రమణయ్య చరణ్ కాష్టల్ అపార్ట్మెంట్ విజయనగరం నుంచి విశాఖ రూరల్ తహసీల్దార్ గా ఎన్నికలు మీద ట్రాన్స్ఫర్.…

గుంటూరు బ్రేకింగ్

గుంటూరు బ్రేకింగ్ గుంటూరు వెస్ట్ డీఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పి మహేష్.. నర్సారావుపేట నుంచి ఎన్నికల బదిలీ పై గుంటూరు వచ్చిన డీఎస్పీ పి. మహేష్.

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ

జల సాధన సమితి వినతి కి లోకేష్ హామీ ఇచ్చాపురంలో లోకేష్ ను వంశధార జల సాధన సమితి ప్రతినిధులు కలిశారు.వంశధార, బహుదా నదుల అనుసంధానం ద్వారా రెండు లక్షల పదహారు వేల ఎకరాల ఆయకట్టు కి సాగునీరు అందించే బృహత్తర…

కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

హైదరాబాద్‌: వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్‌, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. ముఖ్యమంత్రి…

మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి

ఆత్మకూరు : వివాహం కావడం లేదని మనస్తాపం చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విషపు గుళికలు మింగి బలవన్మరణం చెందిన ఘటన ఆత్మకూరు మండలం మదిగుబ్బ గ్రామంలో ఆదివారం చోటు  చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.., ప్రభాకరరెడ్డి (28) బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం…

ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు

నేడు ఉద్యోగ సంఘాల నేతలతో ఏపీ ప్రభుత్వం చర్చలు. ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై చర్చించనున్న మంత్రుల బృందం. సమస్యల పరిష్కరించకపోతే సమ్మె చేస్తామన్న ఏపీ ఎన్జీవోలు. ఐఆర్‌, మధ్యంతర భృతిపై ప్రకటన చేయాలని ఉద్యోగ సంఘాల డిమాండ్‌. పెండింగ్‌ డీఏలతో పాటు…

భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌

అమరావతి: నేడు పార్టీ నేతలతో భేటీకానున్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఈ నెల 14వ తేదీ నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కల్యాణ్‌ పర్యటనలు

నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు

ఇవాళ ఉదయం నామినేషన్ వేయనున్న వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు.. వై వీ సుబ్బారెడ్డి..గొల్ల బాబురావు.. మేడ రఘునాథరెడ్డి.. నామినేషన్ కార్యక్రమనికి హాజరు కానున్న పలువురు ఎమ్మెల్యేలు..

ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు

హైదరాబాద్‌: తెలంగాణ ఆబ్కారీశాఖలో ఏళ్లకు ఏళ్లు గడిచినా చాలా కేసులు కొలిక్కిరావడం లేదు. కొన్ని కేసులైతే 1995 నుంచి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఇలా ఏకంగా 18 వేల కేసులు దర్యాప్తు దశ దాటకపోవడం విడ్డూరం. గుడుంబా, నకిలీ మద్యం నుంచి మాదకద్రవ్యాల…

కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా

హైదరాబాద్‌: పోలీసు శాఖలో కింది స్థాయి సిబ్బంది బదిలీలు ఇప్పట్లో జరుగుతాయా, లేవా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వారంతా గత భారాస ప్రభుత్వ హయాంలో బాధ్యతలు చేపట్టిన వారే కావడంతో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రతినిధులు…

జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ

భారత్‌కు దౌత్య విజయం.. ఖతర్‌ జైల్లో మగ్గుతున్న నేవీ మాజీ అధికారులకు స్వేచ్ఛ ఖతర్‌లో గూఢచర్యం ఆరోపణలపై 2022లో 8 మంది భారత నేవీ మాజీ అధికారుల అరెస్టు 2023లో నిందితులకు మరణ శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు భారత…

తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ..

నేడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ.. నేడు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వేడి వాడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నేటి అసెంబ్లీలో మొదట సంతాప తీర్మానం…

శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక

🌎 చరిత్రలో ఈరోజు ఫిబ్రవరి 12 🔎 సంఘటనలు🔍 🌾1961: శుక్ర గ్రహంపైకి మొట్టమొదటిసారిగా అంతరిక్ష నౌక (వెనెరా-1) ప్రవేశపెట్టబడింది. 🌾2011 – 2011 ఫిబ్రవరి 22 స్వామి దయానంద సరస్వతి జయంతి (రోమన్ కాలమానం ప్రకారం 1824 ఫిబ్రవరి 12…

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు

జగన్ రెడ్డి అర్జునుడు కాదుపరిపాలన చేతకాని అధముడు వైసీపీని రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఎన్ని యాత్రలు తీసినా…తీర్థయాత్రలు చేసినా వైసీపీకి అంతిమయాత్ర తప్పదు గుంటూరు నగర జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పదే…

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’

రేపు రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’ భారీ భద్రతతో దుర్భేద్యంగా ఢిల్లీ, హరియాణా సరిహద్దులు ఢిల్లీ/చండీగఢ్‌: రైతు సంఘాలు మంగళవారం తలపెట్టిన ‘ఢిల్లీ చలో’మార్చ్‌ నేపథ్యంలో దేశ రాజధానితో పాటు హరియాణా సరిహద్దుల్లో అధికారులు భారీగా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు..…

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

ఓం నమో వేంకటేశాయ తిరుమల సమాచారం 12-ఫిబ్రవరి-2024సోమవారం 🕉️ తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ 🕉️ నిన్న 11-02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,256 మంది… 🕉️ స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 28,021 మంది… 🕉️…

అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియా

అండర్‌-19 వరల్డ్‌కప్‌ విజేత ఆస్ట్రేలియా ఫైనల్‌లో భారత్‌పై 79 పరుగుల తేడాతో ఆసీస్‌ గెలుపు ఆస్ట్రేలియా స్కోర్ 253/7, భారత్ స్కోర్ 174 ఆలౌట్

రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్ కలిశారు. ఆదివారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వచ్చిన ఆయన ప్రత్యేకంగా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు భేటీలో…

రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది

హైదరాబాద్‌: ప్రగతి సూచికలైన రహదారుల అనుసంధానతను పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌ అండ్‌ బీ శాఖకు రూ.14,305 కోట్లు కేటాయించారు. ఇందులో తొలి 3 నెలలకు రూ.4,768 కోట్ల కేటాయింపులు చేశారు. మండల…

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు

యాదగిరిగుట్ట: దాదాపు రెండేళ్ల తర్వాత యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండపైకి ఆటోలను అనుమతించారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం జెండా ఊపి ఆటోలను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న భువనగిరి జిల్లా కలెక్టర్‌, డీసీపీ, ఆలయ ఈవోను ఆటో ఎక్కించుకొని…

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు

కత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నెంబర్ 334 లో వెలుస్తున్న ఆక్రమణలు ఆశ్చర్యం ఏంటి అంటే ఇక్కడ బడా నాయకుల భూమి ఒక పక్క రెండో పక్కన జర్నలిస్ట్ కి సంబందించిన భూములు ఇక్కడ గతంలో పట్టాలు…

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల…

ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది.…

You cannot copy content of this page