కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందర శాల వద్ద గల నిర్మించిన అన్నారం బ్యారేజీ
మంచిర్యాల జిల్లా: కాలేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందర శాల వద్ద గల నిర్మించిన అన్నారం బ్యారేజీను సందర్శించి మునిగిన పంట పొలాలను పరిశీలించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా…