కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పెండింగ్ మరియు అభివృద్ధి పనులపై,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా ప్రజలు…

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ…

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల

తూర్పుగోదావరి జిల్లా మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల సాయం వైఎస్సార్సీపీ హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే…

కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన

దిల్లీ: కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై దిల్లీలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘జాతీయ రహదారులకు సంబంధించి గత…

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

దివ్యాంగుల రిజర్వేషన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం హైదరాబాద్: దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యాసంస్థల్లో వీరికి 5% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ…

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు

పోలీసులు ముమ్మారంగా వాహనాల తనిఖీలు కామారెడ్డి జిల్లా పిట్లం మండల పరిధిలో గల బ్రాహ్మణపల్లి గేటు వద్ద పోలీసులు ముమ్మరంగా వాహనాలను తనిఖీ చేశారు ఈ తనిఖీలు పిట్లం సబ్ ఇన్స్పెక్టర్ నిరీష్ కుమార్ ఆదేశాల మేరకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు…

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి

పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 18వ లోక్ సభ కు కొత్తగా ఎన్నికై వచ్చిన ఎంపీలకు ముందుగా శుభాకాంక్షలు.ఈ సారి ఎన్నికలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ ఎన్నికల గురించి ప్రపంచమంతా చర్చించుకుంటోంది. జమ్ము కశ్మీర్‌లో పెద్ద…

టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న

టీడీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం పాస్ పుస్తకాలు వెనక్కి తీసుకోనున్న ప్రభుత్వం అమరావతీ: వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఫొటోతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వంనిర్ణయించింది. పంపిణీ చేసిన 20.19 లక్షల భూహక్కు పత్రాలు, పంచాల్సిన మరో…

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ

త్వరలో సిద్ధం అవుతున్న మెగా డీఎస్సీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం చేసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఈ నెల 30వ తేదీన రానుంది… డిసెంబరు నెల రెండో వారంలోపు సెలెక్ట్…

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన

జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరన ప్రకాశం జిల్లా కలెక్టర్ గా తమీమ్ అన్సరియా నేడు ఒంగోలు లోని కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఆమెకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటి వరకు…

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన

సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, హన్మకొండ పర్యటన హన్మకొండ ఐడీఓసీ కార్యాలయంలో జరిగే వనమహోత్సవంలో పాల్గొని అనంతరం ఉన్నతాధికారులతో అభివృద్ది కార్యక్రమాల పై సమీక్ష చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ

అల్లాపూర్ డివిజన్ లోని రాజీవ్ గాంధీ నగర్ లో అంతర్గత డ్రైనేజీ పొంగి పొర్లుతుంది అన్న విషయం తెలుసుకొన్నకూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులతో కలిసి డ్రైనేజీ పొంగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా ఏమ్మేల్యే మాట్లాడుతూ ఈ…

సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు ఈవీఎం

అమరావతి: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఈవీఎం ధ్వంసంతోపాటు, ఎన్నికల అల్లర్ల కేసులో అరెస్టు అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి ముందు ఆయనను బుధవారం రాత్రి ప్రవేశపెట్టగా…

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలు

జులై 1 నుంచి కొత్త న్యాయ చట్టాలుకేంద్రం రూపొందించిన కొత్త నేర న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జులై 1 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు…

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్

ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్ ప్రభాస్ ‘కల్కి 2898AD’ రివ్యూ & రేటింగ్ప్రభాస్ ‘కల్కి 2898AD’ మూవీకి పాజిటివ్ టాక్ వస్తోంది. మహాభారతం, సైన్స్ ఫిక్షన్, భవిష్యత్ కాలాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కించారు. అశ్వత్థామగా…

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతి

బెంగళూరు: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లోని పారిశ్రామికవేత్తలకు పలు సూచనలు చేశారు. ఆయన చిత్తూరు నుంచి తిరుగు ప్రయాణంలో భాగంగా బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌ విమానాశ్రయంలో కాసేపు ఆగారు. ఈ సందర్భంగా సెంచురీ…

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను

గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఫ్లెక్సీలను ధ్వంసం చేయటం జరిగింది.. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గెలుపు సంబరాలను అందరూ ఆనందించాలనే ఉద్దేశంతో గుంటూరు నగరంలో జనసేన నాయకులు దార్ల మహేష్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి మాయాబజార్ మీదగా…

హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు

అమరావతి: హెల్మెట్లు ధరించకపోవడంతో  ప్రమాదాలు జరిగినప్పుడు వాహన దారులు ప్రాణాలను కోల్పోతుండటాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. హెల్మెట్లు ధరించడం తప్పనిసరి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను ఆదేశించింది. మోటారు వాహన చట్ట నిబంధనలు తు.చ. తప్పకుండా అమలయ్యేలా చూడాలని స్పష్టంచేసింది. నిబంధనలను…

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి

నేను చనిపోయాక ఆస్తి మొత్తం ట్రస్ట్ కి పేద ప్రజలకు మాత్రమే చెందాలి,,, 1 పైసా కూడా నా కుటుంబ సభ్యులు తీసుకోరు,,,, నా ప్రజలు నా సినిమా టిక్కెట్లు కొనడం వళ్లే నేను సూపర్ స్టార్ ని అయ్యాను ఈ…

జాతీయ రహదారులకు నిధులు మంజూరు

జాతీయ రహదారులకు నిధులు మంజూరు చేయండి అని కేంద్రమంత్రి గడ్కారీకి సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తికేంద్ర మంత్రి గడ్కారీ దృష్టికి తీసుకెళ్ళిన ఇతర అంశాలుమూడు రాష్ట్రాలను అనుసంధానం చేసే జాతీయ రహదారులు తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్వనపర్తి నుంచి మంత్రాలయము ఎర్రవల్లి…

బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి

👉పదవుల్లో, పరిపాలన పోస్టుల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం వాటా కల్పించాలి 👉జగన్ రెడ్డి పాలనలో బీసీలకు జరిగిన అన్యాయాన్ని చంద్రబాబు సరిదిద్దాలి 👉కేంద్ర మంత్రిగా బీసీకి అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు ☝️బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన…

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థిని సన్మానించిన…. అఖిలపక్ష ఐక్యవేదిక సాక్షిత వనపర్తి జూన్ 7 ఎంబీబీఎస్ లో సీటు సాధించిన అప్పాయిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది జర్నలిస్టు మాధవరావు కుమార్తె విద్యార్థిప్రణతిసిందే ను వనపర్తి జిల్లా అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు శుక్రవారం…

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీ

గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణలో నియమ నిబంధనలను పాటిస్తూ వందశాతం పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సాక్షిత వనపర్తి జూన్ 7 జిల్లాలోజూన్ 9, ఆదివారం జరిగే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షకు…

మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే

మిషన్ భగీరథ నల కనెక్షన్లపై అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించిన అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లాలో ఎన్ని కుటుంబాలకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, ఎంత మోతాదులో వస్తున్నాయి, ఇంకా నల్ల కనెక్షన్లు రాని కుటుంబాలు ఉన్నాయి అనే…

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

నిరంజన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సాక్షిత వనపర్తి జూన్ 7 మహబూబ్నగర్ నూతనఎమ్మెల్సీ గా ఎన్నికైన నవీన్ రెడ్డి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హైదరాబాదులోని ఆయన నివాసానికి వెళ్లి నూతన ఎమ్మెల్సీఅభ్యర్థిగా…

ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు సేవా పతకాలు

*Service Medals for Best Police Officers* *ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులకు సేవా పతకాలు* *-భవిష్యత్తులో మరిన్ని పతకాలను సాధించాలి – సీపీ అవినాష్ మహంతి, ఐపీఎస్.,* సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు విధినిర్వహణలో ఉత్తమ సేవలను…

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

Revanth Reddy government will invite KCR on June 02 తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో…

బోనస్ అని చెప్పి బోర్లా పడేశారు

They said it was a bonus and threw it away. కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఫైర్TG: వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పిఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామనికాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమనిఅన్నారు కిషన్ రెడ్డి. రైతులను ఆనాడుబీఆర్ఎస్..…

భద్రాద్రి జిల్లాలో విషాదం

Tragedy in Bhadradri district భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయి గూడెంలో విషాదం చోటు చేసుకుంది. కార్ డోర్స్ ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఊపిరాడక మూడేళ్ల చిన్నారి మృతిచెందింది.మడకం సాయి, లిఖిత దంపతుల కుమార్తె కల్నిష… ఇంటి ఆవరణలో…

You cannot copy content of this page