శ్రీ సాయిబాబాని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

శ్రీ సాయిబాబా వారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. గుర్రాజుపాలెం క్రాస్ రోడ్ వద్ద 120 అడుగుల ఎత్తుగల సాయికోటి మహాస్థూపము ఆవిష్కరణ. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ఆదివారం శ్రీ సాయిబాబా వారిని…

పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం

శిల్పారామం,గుంటూరు గడచిన నాలుగున్నరేళ్లుగా తెలుగుదేశం పార్టీ తెలుగుయువత పోరాట ఫలితంగానే గుంటూరులో శిల్పారామం ప్రారంభానికి నోచుకుందని గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ తెలియజేసారు. 4.56 కోట్ల వ్యయంతో90శాతం పనులు పూర్తిచేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వైకాపా చేతుల్లో…

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి

బాపట్ల జిల్లానూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి.మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి…

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు

తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘ అద్యక్షునిగా అచ్యుత సాంబశివరావు“””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””””” తెనాలిపట్టణానికి నూతన ఆర్యవైశ్యసంఘ అద్యుక్షునిగా అచ్యూత సాంబశివరావు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంణంలో ఆయనతో పాటు శక్రటరీగా భాస్కరుని ప్రసాద్ ట్రజరర్ మువ్వల శ్రీనివాసరావు…

కటెవరం హత్యకేసులో నిదితుల అరెష్ఠు

కటెవరం హత్యకేసులో నిదితుల అరెష్ఠు 25న క్రిస్మస్ పండుగరోజున కటెవరం SC కాలనీలో గేరా వాసు ను దారుణంగా హత్యచెసిన కేసులో నిందితులను అరెష్టు చెశారు, ఆదివారం ఉదయం తాలూక పోలీస్టేషన్ ఆవరణలో ఏర్పాట చేసిన మీడియా సమవేశంలో DSP .బి.జనార్థనరావు…

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

అందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. ఎన్టీఆర్ జిల్లా, మైలవరం, 31.12.2023. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు ముందస్తుగా ప్రజలందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు మైలవరంలోని శాసనసభ్యుని…

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్

పెండింగ్ బకాయిలు వెంటనే జమ చేయాలి APTF డిమాండ్ పెన్షనర్స్ అసోసియేషన్ హాల్ నందు APTF బాపట్ల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు ఏ. శేఖర్ బాబు అధ్యక్షత వహించారు. సమావేశానికి…

శ్రీ పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలవేసి ఘన నివాళులు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో గల కిర్బీ పరిశ్రమ ఆవరణలో కార్మిక నాయకుడు, మాజీ మంత్రివర్యులు శ్రీ పిజెఆర్ వర్ధంతిని పురస్కరించుకొని పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం…

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం కసరత్తు 28నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు అర్హులైన పేదలను గుర్తించి పథకం కోసం ఎంపిక 2 ఫేజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఫస్ట్‌ ఫేజ్‌లో సొంత స్థలం ఉన్నవాళ్లకు నిధులు సొంత స్థలం ఉన్నవాళ్లకు ఇంటి…

ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ

ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్న జగన్ నియంత పాలనను ప్రజలు బుద్ధి చెబుతారు అక్కడ కెసిఆర్ పోయారు ఇక్కడ జగన్ పోవాలి మోడీ మరల వస్తే దేశంలో అరాచకం ప్రమాదంలో ప్రజాస్వామ్యం చర్చ గోష్టి లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని…

You cannot copy content of this page