కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం
కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న.. శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారు టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పీఎసీ ఛైర్మెన్ అరేఖపూడి గాంధీ పిలుపు మేరకు…