శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి
అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు*
అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజల నిర్వహణ*
కొత్తపేట… మండల పరిధిలోని ఏనుగులమహల్ గ్రామంలో వేంచేసియున్న శ్రీ చక్ర మహామేరు యంత్రాలయం నందు శ్రీ చక్ర అమ్మవారికి అత్యధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలు,కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడం అలాగే జేష్ఠ అమావాస్య రావడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని విశేష సంఖ్యలో దర్శించుకున్నారు.దేశంలోనే అతి పెద్ద శ్రీ చక్రం ఈ ఏనుగుల మహల్ గ్రామంలో మాత్రమే ఉంది.అందుచే భక్తులు ఈ చక్ర అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు..
శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి
Related Posts
పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
TEJA NEWS పార్టీలకు అతీతం ప్రజలే మనకు ముఖ్యం వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రజల కి సమస్యలు రాకుండా అధికారులు నాయకులు చూసుకోవాలి ప్రజా ప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ అధికారులు పని చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి…
శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు
TEJA NEWS శ్రీహరి రెడ్డి ని కలిసిన వేగురు సర్పంచ్ అమరావతి దంపతులు ఇటీవల ఎంపీడీవో గా బాధ్యతలు తీసుకున్న శ్రీహరి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించిన వేగురు సర్పంచ్ కరెటి అమరావతి,కరెటి శ్రీనివాసులు వారితోపాటు…