కమిషనర్ రామకృష్ణారావు  తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పెండింగ్ మరియు అభివృద్ధి పనులపై,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా ప్రజలు…
విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన – మల్లు రవి..

విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన – మల్లు రవి..

Had breakfast with students - Mallu Ravi విద్యార్థిని లతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన - మల్లు రవి…. బిసి బాలికల వసతిగృహం సందర్శించిన…. నాగర్‌కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి… జెడ్పి చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ…
కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో

Will work with India on key issues: Trudeau కీలక విషయాల్లో భారత్‌తో కలిసి పనిచేస్తాం: ట్రూడో భారత్‌-కెనడా సంబంధాలు నామమాత్రంగా ఉన్న సమయంలో ఇరు దేశాల ప్రధానులు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు జీ-7 దేశాల సదస్సు…
మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులు

మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులు

Tribute to Ramoji with Megastar Chiranjeevi అక్షరయోధుడు "రామోజీ రావు" మెగాస్టార్ చిరంజీవితో కలిసి రామోజీకి నివాళులర్పించిన టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు హైదరాబాద్ ( ) మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామిక వేత్త రామోజీ రావు మృతి తెలుగు…
భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

భార్య, పిల్లలతో కలిసి ఓటేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి.

The Chief Minister of Delhi voted with his wife and children. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన తన ఓటు వేశారు. కేజ్రీవాల్ తన భార్య, కుమార్తె,…
కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీష

కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీషజాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు*తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి వద్ద నుండి గంగమ్మకు సారె ఊరేగింపు తో…
పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

పార్క్ ని వాకర్స్ తో కలిసి పరిశీలించిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ సమతా నగర్ పార్క్ లో వాకర్స్ విజ్ఞప్తి మేరకు వాకర్స్ తో కలిసి పార్క్ ను పరిశీలించడం జరిగిందని పార్క్ లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని వాకర్స్ కోరగా కార్పొరేటర్…
మంత్రి పొంగులేటి తో కలిసి రఘురాం రెడ్డి పర్యటన

మంత్రి పొంగులేటి తో కలిసి రఘురాం రెడ్డి పర్యటన

రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి శుక్రవారం ముమ్మరంగా పర్యటించారు. పోలిశెట్టి గూడెంలో కోదండ శ్రీ రామాలయం, రాంక్యాతండాలో శ్రీ సీతారామచంద్రస్వామి…
మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…
కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీమంత్రి తలసాని

కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసుడిని దర్శించుకున్న మాజీమంత్రి తలసాని

మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…
ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ల అన్నపూర్ణ

ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ల అన్నపూర్ణ

సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్…
విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విద్యాశాఖ అధికారులతో కలిసి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య..
రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు

రాష్ట్రమంతా ఉన్నోళ్ళు కలిసి.. బలమిటికీ సభ నిండుతది కావచ్చు.. లేకపోతే జనాలను ఎలా తీసుకపోతరో.. మనకు తెలిసిన ముచ్చేటేనయే 😄 అయినా.. మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ గారు పెట్టిన ప్రతీ సభకు భారీగా జనం వచ్చారు కానీ ఫలితం ఏమైందో…
మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల

మార్కాపురం ట్రైని DSP నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన దళిత బహుజన సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి పులుసుగంటి శీల కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఉదయం 11:30 టైంలో మార్కాపురం నూతన ట్రైనీ డీఎస్పీ మరియు…
ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

ఎంపీలతో కలిసి పార్లమెంట్‌ క్యాంటీన్‌లో మోదీ లంచ్‌

ఢిల్లీ.. పార్లమెంట్ ప్రాంగణంలో అనూహ్య దృశ్యం కనిపించింది. పార్టీలకు అతీతంగా కొంతమంది ఎంపీలతో కలిసి ప్రధాని మోడీ పార్లమెంట్ క్యాంటీన్‌లో భోజనం చేశారు.. బీజేపీతో సహా పలు పార్టీలకు చెందిన 8మంది ఎంపీలకు ప్రధాని లంచ్‌కు ఆ‍హ్వానించారు. బీజేపీ ఎంపీలు హీనాగవిత్,…
తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

అమరావతి తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్ తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ ఇటీవల…