Posted inANDHRAPRADESH
నేడు ‘జగనన్న విద్యా దీవెన’ జమ
రాష్ట్రంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు 9.44 లక్షలు. వీరందరికి జగనన్న విద్యా దీవెన కింద రూ.708.68 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేయనుంది. సీఎం జగన్ కృష్ణాజిల్లా పామర్రులో బటన్నొక్కి తల్లులు, విద్యార్థుల జాయింట్ ఖాతాల్లో పూర్తి ఫీజు…