ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్‌రావుకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. వారు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. బెయిల్‌ పిటిషన్లపై బుధవారమే వాదనలు ముగియగా.. న్యాయస్థానం గురువారం తీర్పు వెల్లడించింది. తాము బెయిల్‌ పిటిషన్‌ వేసినప్పుడు…

నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చ

నీట్ పరీక్షపై లోక్‌సభలో చర్చలోక్‌సభలో ఇవాళ నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనపై దుమారం రేగింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి.. నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.…

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌

నటుడు, TVK పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కీలకవ్యాఖ్యలుతమిళనాడులో డ్రగ్స్‌ విక్రయాలు పెరిగిపోయాయి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు తండ్రిగా,పార్టీఅధ్యక్షుడిగా నాకు భయమేస్తుంది-విజయ్ డ్రగ్స్‌ అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.. యువత కూడా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి-విజయ్ సోషల్‌మీడియాలో మన…

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

తెలంగాణ భవన్ లో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు జయంతి వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ శ్రీమతి సురభి వాణీదేవి,…

పాపికొండల విహారయాత్రకు బ్రేక్

పాపికొండల విహారయాత్రకు బ్రేక్ఏపీ వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామన్నారు. ఆ తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తూర్పు కనుమల్లోని దట్టమైన అడవితో కూడిన…

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టడానికీ రాజమహేంద్రవరం కు చేరుకున్న పి. ప్రశాంతి ని స్థానిక రెవిన్యూ అతిథి గృహంలో శుక్రవారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ స్వాగతం పలికారు.

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్

పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్గత 10ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందన్నారు. అయోధ్యలో…

ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్

ముగ్గురు సీనియర్ ఐఏఎస్‌లకు పోస్టింగ్సీనియర్ ఐఏఎస్‌లు పూనం మాలకొండయ్య, జవహర్ రెడ్డి, పీయూష్ కుమార్‌కు ఏపీ ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక కార్యదర్శిగా జవహర్ రెడ్డి, జీఏడీలో జీపీఎం, ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా…

మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు ఊరట లభించింది. భూకుంభకోణం కేసులో ఆయనకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను జనవరి 31న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.…

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా

అంబానీపై ట్రోల్స్.. ‘కొడుకు పెళ్లి ఖర్చును మా మీదవేస్తున్నావా?’రిలయన్స్ జియో రీఛార్జ్ ధరలను భారీగా పెంచడంపైనెటిజన్లు మండిపడుతున్నారు. ‘కొడుకు పెళ్లి ఖర్చుమొత్తాన్ని దేశ ప్రజల నెత్తిన పడేస్తున్నావా అంబానీమావా’ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ‘ఎన్నికలుఅయిపోయాయి కదా ఇక బాదుడే బాదుడు’ అనికామెంట్స్…

డయల్ యువర్ డీఎం

డయల్ యువర్ డీఎంఆర్టీసీ ప్రయాణికుల సమస్యలు, సలహాలు, సూచనలు తెలుసుకొనేందుకు బండ్లగూడ డిపోలో డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ రమేష్ తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు 9958224058 నంబర్ కు ప్రయాణికులు ఫోన్…

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

నేపాల్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. వరదలు, కొండ చరియలు విరిగిపడి 14మంది మృతి నేపాల్‌లో రుతుపవనాల రాకతోనే వినాశనం మొదలైంది. నేపాల్‌ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో జనజీవితం స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. పిడుగుల…

మంత్రులను వెంటాడుతున్న కరెంట్ కోతలు

మంత్రులను వెంటాడుతున్న కరెంట్ కోతలు హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రి కొండా సురేఖ ప్రెస్ మీట్‌లో మాట్లాడుతుండగా కరెంటు పోయింది.

సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..

సానుకూలంగా స్పందించిన ఉక్కుమంత్రి..స్టీల్ ప్లాంట్‎కు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ పురందేశ్వరి కేంద్ర మంత్రిని కోరారు. ఎంపీ పురందేశ్వరి జరిపిన చర్చలతో కేంద్రమంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు.…

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి…

MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి… చిలకలూరిపేట పట్టణంలోని కృష్ణమహల్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన MEHFIL బిర్యానీ హౌస్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు . ఈ సందర్భంగా ప్రత్తిపాటి…

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్

జంతర్ మంతర్ లో పరీక్ష పత్రాల లీక్ లను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ధర్నా. ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ రెడ్డి, జైవీర్ రెడ్డి,మరియు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణా. పేపర్ లీక్…

లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్

లోటస్‌పాండ్‌లో అక్రమ నిర్మాణాలు.. కమిషనర్ సీరియస్ హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని లోటస్ పాండ్ బఫర్ జోన్‌లో నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్(ఈవీడీఎం) ఏవీ రంగనాథ్ సీరియస్.బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అక్రమ నిర్మాణాలపై రంగనాథ్ ఉక్కుపాదం. చెరువుల ఆక్రమణలకు…

కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం

కుత్బుల్లాపూర్ లో మీ సేవలు మరువలేనివి : వాటర్ వర్క్స్ జీఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ సభలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … ఐడిపిఎల్ నందు గల వాటర్ వర్క్స్ కార్యాలయంలో నిర్వహించిన జిఎం శ్రీధర్ రెడ్డి పదవీ విరమణ కార్యక్రమానికి…

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం NDA కూటమి బిజెపి

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం NDA కూటమి బిజెపి శాసనసభ్యులు సుజనా చౌదరి ని భవానిపురం వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర అధ్యక్షులు విశ్వకర్మ సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు చిప్పాడ చందు

రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే….బాలికల విద్య

రిటైర్మెంట్ అనేది వయసుకు మాత్రమే….బాలికల విద్య అభ్యున్నతికై కృషిచేయాలనే మీ సంకల్పానికి కాదు : అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ శ్రీ హరి రవీంద్రనాథ్ పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్ పల్లి లోని…

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్

కారు నడిపిన మాజీ సీఎం కేసీఆర్ – రోడ్డుపై మాజీ సీఎం కేసీఆర్ కారును నడిపారు. అదేంటి బీఆర్ఎస్ అధినేత కారు నడపడం ఏంటని అంతా ఆశ్చర్యపోతున్నారు! స్వయంగా కేసీఆర్నే తన పాత ఓమ్నీ కారును కాలు శస్త్ర చికిత్స తర్వాత…

కొండకల్ ముదిరాజ్ సంఘం లో ఎన్నికలు

శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామ ముదిరాజ్ సంఘ అధ్యక్షులు గా మన్నె లింగమయ్య మరియు సంఘ ఉపాధ్యక్షులుగా శీలం దశరథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు . ఈ తరుణం లో లింగమయ్య మాట్లాడుతూ సంఘ సభ్యులు తమపై ఉన్న నమ్మకంతో మమల్ని…

బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే

బాచుపల్లి ఫ్లైఓవర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద * కొంపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెచ్ఎండిఏ, జలమండలి, అటవీ, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద * కొంపల్లి…

దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : ఎమ్మెల్యే కేపీ

దైవచింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుంది : ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …*సారెగూడెంలోని శ్రీ శ్రీ శ్రీ బంగారు మైసమ్మ తల్లి ఆలయ 5వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ * కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని సారెగూడెంలోని శ్రీ…

బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనాని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ ..

బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనాని ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద .. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మున్సిపాలిటీ పరిధిలోనీ మల్లంపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాటల్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఏరీనానీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ…

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..

ఢిల్లీ మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్.. నా పీసీసీ అధ్యక్ష పదవీకాలం ముగిసింది.. అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తా.. అధ్యక్షుడి నియామకంపై నాకంటూ ప్రత్యేక ఛాయిస్ ఏది లేదు.. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి…

శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయానికి స్పీకర్ కు ఆహ్వానం

శంకర్‌పల్లి: అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ను గురువారం నగరంలోని ఆయన కార్యాలయంలో చందిప్ప గ్రామ శివారులో గల 11 వ శతాబ్దానికి చెందిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. స్పీకర్ కు ఆలయ…

కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కమిషనర్ రామకృష్ణారావు తో కలిసి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పలు పెండింగ్ మరియు అభివృద్ధి పనులపై,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా ప్రజలు…

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన

పింఛన్ల పంపిణీపై కీలక ప్రకటన ఏపీలో పెన్షన్ల పంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని వినియోగించుకోవాలని, అవసరమైన చోట ఇతర శాఖల ఉద్యోగులనూ పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఒక్కో ఉద్యోగికి 50 మంది లబ్ధిదారులకు మించకుండా కేటాయించాలని ఉత్తర్వులు జారీ…

మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల

తూర్పుగోదావరి జిల్లా మాట నిలబెట్టుకున్న చంద్రన్న- ఆరుద్ర కూతురు వైద్యానికి 5 లక్షల సాయం వైఎస్సార్సీపీ హయాంలో నరక యాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నేరవేర్చారు. వెన్నుపూస తీవ్రంగా దెబ్బతిని అచేతనమై, వీల్ చైర్‌కే…

You cannot copy content of this page