వన మహోత్సవంలో ప్రథమ స్థానంలో ఉన్నాం

వన మహోత్సవంలో ప్రథమ స్థానంలో ఉన్నాం,,,,. ఇదే ఓరవాడిని కొనసాగించండి,,,, వెంకయ్య గౌడ్ ఎంపీడీవో శంకరపల్లి శంకర్ పల్లి మండల పరిధిలోని గ్రామాలలో వన మహోత్సవం కార్యక్రమం స్థితిగతులను ఎంపీడీవో కార్యాలయంలో జూమ్ మీటింగ్ ద్వారా ఎంపీఓ మరియు ఏపీవోలతో కలిసి…

గ్యారెంటీ లేని మాఫీ..

గ్యారెంటీ లేని మాఫీ..మిత్తి పైసలు కట్టేందుకు అప్పులు చేస్తున్న అన్న దాతలు.అంతా ఆగమాగం…అయోమయం.రాష్ట్రమంతా ఇవే తిప్పలు…12 రోజులుగా తప్పని ప్రదక్షిణలుప్రవేశపెట్టిన బడ్జెట్లో పేదల కోసం ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం పాలసీ ప్రకటించలేదుబిఅర్ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య సిద్దిపేట…

జగిత్యాల మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి జాతీయస్థాయి కరాటే కుంగ్

జగిత్యాల మైనారిటీ జూనియర్ కళాశాల విద్యార్థి జాతీయస్థాయి కరాటే కుంగ్ పోటీలకు ఎంపిక. తెలంగాణ మైనారిటీ గురుకుల జూనియర్ కళాశాల జగిత్యాల బాయ్స్ 1.రాష్ట్రస్థాయిలో జరిగినటువంటి కరాటే కుంగ్ ఫు నేషనల్ ఛాంపియన్షిప్ 2024 లో భాగంగా జగిత్యాల జిల్లాకు చెందిన…

ట్రాఫిక్ నియమాలు పాటించక పోవడం వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు.*

ట్రాఫిక్ నియమాలు పాటించక పోవడం వల్లే ఎక్కువ శాతం ప్రమాదాలు.*రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.*జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ * జగిత్యాల జిల్లా… : ట్రాఫిక్ నియమాలు పాటించడం వల్లే రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని, రోడ్డు…

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం సాక్షిత ధర్మ సమాజ్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ధర్మసమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహారాజ్ అన్నారు.…

చంద్ర బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ

చంద్ర బాబుతో పవన్ కళ్యాణ్ భేటీ అమరావతి: సెక్రటేరియట్ కు డిప్యూటీ సీఎం పవన్.. తన ఛాంబర్ లో రెన్నోవేషన్ పనులను పరిశీలించిన పవన్ కళ్యాణ్.. అటవీశాఖ అధికారులతో పవన్ సమీక్ష.. అనంతరం పంచాయతీరాజ్ శాఖ అధికారులతో భేటీ అయిన పవన్..…

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: గర్భిణీ తో సహా శిశువు మృతి..

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: గర్భిణీ తో సహా శిశువు మృతి…!! మెదక్ జిల్లా: మెదక్ జిల్లా మనోహరా బాద్ మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఈ ఏడు…

విద్యార్థులకు రెండవజత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీచేయాలి.

విద్యార్థులకు రెండవజత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీచేయాలి…….. జిల్లాకలెక్టర్ ఆదర్శ సురభి అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై సమీక్ష సాక్షిత వనపర్తి జిల్లా లోవిద్యార్థులకు రెండవ జత ఏకరూప దుస్తులను త్వరగా పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.…

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..

గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రత్తిపాటి..చిలకలూరిపేట పట్టణంలోని శాఖా గ్రంధాలయంలో షేక్ లాలూ దాదా సాహెబ్ సేవా సమితి ఆధ్వర్యంలో షేక్ సిద్ధాంతి కరిముల్లా ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్…

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పేరెంట్స్‌ కమిటీ స్థానం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై పేరెంట్స్‌ కమిటీ స్థానంలో..స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఆంధ్రప్రదేశ్‌లో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనలో మార్పులు చేస్తోంది. గత ప్రభుత్వంలో అమలైన కొన్ని విధానాలను మార్చుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో సమూల మార్పులు…

రోడ్లు, రోడ్ల విస్తరణకు సంబంధించిన సమస్యలపై నివేదికలు

రోడ్లు, రోడ్ల విస్తరణకు సంబంధించిన సమస్యలపై నివేదికలు సమర్పించాలని ఆదేశించిన………………….జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి వనపర్తి :జిల్లాలోని వివిధ రోడ్లు, రోడ్డు విస్తరణకు సంబంధిన సమస్యలు ఉంటే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.మధ్యాహ్నం కలెక్టర్ తన ఛాంబర్…

మహిళా జర్నలిస్టు మెండెం రమణ మృతి బాధాకరం

మహిళా జర్నలిస్టు మెండెం రమణ మృతి బాధాకరంచిన్న మీడియా జర్నలిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలి*నివాళులర్పించి మాట్లాడిన టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి* సూర్యాపేట జిల్లా హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా జర్నలిస్టుగా కొనసాగుతూ హఠాన్మరణం…

విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ

విద్యార్థులు మత్తు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి అవగాహన నిఘ ఉంచాలని అధికారుల కు సూచించిన ……. అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి :విద్యార్థులు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల జోలికి పోకుండా అవగాహనతో పాటు నిఘా ఉంచాలని అదనపు కలెక్టర్…

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్య

ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటలు సేవలందిస్తూ ప్రసవాల సంఖ్యను పెంచాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్…….. ఆదర్శ సురభి వనపర్తివనపర్తి జిల్లాప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు 24 గంటలు సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్యాధికారులను ఆదేశించారు.ఉదయం…

టైటిల్*ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారిని పరామర్శించిన

టైటిల్*ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారిని పరామర్శించిన సబ్ టైటిల్*- రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కు చెందిన ప్రముఖ వార్త పాత్రికేయులు వెంకటేష్ చారి ద్విచక్ర వాహనానికి అడ్డంగా వచ్చిన శునకాలతో గాయాల పాలయ్యారు . వెంకట చారి…

అసంపూర్తి గా మిగిలిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం

అసంపూర్తి గా మిగిలిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం పూర్తి చేయాలి…………. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి *సాక్షిత వనపర్తినియోజకవర్గంలోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు బి ఆర్ ఎస్ ప్రభుత్వము తన హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను…

రద్దీ దృష్ట్యా సింగరేణి స్కూల్ బస్సుల సంఖ్యను పెంచాలి…

రద్దీ దృష్ట్యా సింగరేణి స్కూల్ బస్సుల సంఖ్యను పెంచాలి… ఏరియా ఎస్ ఓ టు జి ఎం డి. శ్యాంసుందర్ కి వినతిపత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు మణుగూరు ఏరియా పివి కాలనీ సింగరేణి పాఠశాలకు విద్యార్థిని విద్యార్థుల…

పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి

పోలవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై దాడి ఘటన ఊహించని మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కారుపై రాత్రి బర్రింకలపాడు కూడలి దగ్గర దాడి జరగలేదని పోలీసులు తెలిపారు.. అది రాయి దాడి కాదని విచారణలో తేలిందన్నారు. ఎమ్మెల్యే నివాసం…

పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో మాటల యుద్ధం

పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీలో మాటల యుద్ధం హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. సభలో ఇరుపక్షాల మధ్య మాటల యుద్ధ తారాస్థాయికి చేరింది. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడు సభకేరారు.. కేటీఆర్ మాత్రం ప్రభుత్వా నికి సహకరిస్తామంటే…

నన్ను ఎందుకు టార్గెట్ చేశారు’ అంటూ అసెంబ్లీలో సబిత కంటతడి

నన్ను ఎందుకు టార్గెట్ చేశారు’ అంటూ అసెంబ్లీలో సబిత కంటతడి..!! హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాటల యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. సభ ప్రారంభం కాగానే.. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా..…

పాఠశాల విద్యార్థులకు నూతన చట్టాలు

పాఠశాల విద్యార్థులకు నూతన చట్టాలు మరియు సైబర్ క్రైమ్స్, మూఢనమ్మకాలు ,బాల్య, వివాహాల పైన అవగాహన సదస్సు” మహబూబాబాద్ జిల్లా కురవి ఏకలవ్య మోడల్ స్కూల్ లో చదువుతున్న బాల బాలబాలికలకు సామజిక అంశాలపై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి మహబూబాబాద్…

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ సాక్షిత సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ పాములపర్తి గ్రామలో 31 జులై 2024. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది ఎం. బాలకృష్ణ 12వేల రూపాయలు మరియు దానమైన.…

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత దాదాపు 19వేల సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయాయి. ఏపీలో భారీగా ఇంజనీరింగ్ సీట్ల మిగులు… అడ్మిషన్స్ : ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీ సెట్ 2024 తుది విడత కౌన్సిలింగ్…

కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం

కేటీఆర్.. రెచ్చగొట్టకు.. సీఎం రేవంత్ ఆగ్రహం! హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజూ హాట్ హాట్‌గానే సాగుతున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లును డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టగా.. అది కాస్త ఎక్కడెక్కడికో పోయింది. కాసేపు మంత్రులు…

రేవ్ పార్టీ…….

రేవ్ పార్టీ……………!!! ఘట్‌కేసర్‌లో రేవ్ పార్టీ కలకలం రేపింది. రేవ్ పార్టీలో పలువురు సెలబ్రెటీలు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. బిగ్‌బాస్ ఫేస్ మెహబూబ్‌షేక్‌తో పాటు… పార్టీ ఆర్గనైజర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీలో మొత్తం 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. రేవ్…

‘చీల్చిచెండాడుతా’అన్న కేసీఆర్‌‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం..

చీల్చిచెండాడుతా’అన్న కేసీఆర్‌‌కు స్ట్రాంగ్ ఆన్సర్ ఇచ్చిన సీఎం.. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై వాడీ వేడీ చర్చ జరుగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెటైర్లు కురిపించారు.…

శత్రు తండా రోడ్డు పనులను ప్రారంభించాలి….!!

శత్రు తండా రోడ్డు పనులను ప్రారంభించాలి….!! నాటువేసి నిరసన తెలిపిన తండవాసులు. చత్రుతండ రోడ్డు పనులను ప్రారంభించి వెంటనే పూర్తి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి కంటెస్టెడ్ స్వతంత్ర Mp గూగులోత్ శేఖర్ నాయక్ అన్నారు .విలేకరులతో…

విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు

విజయవాడలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు విజయవాడ బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈ 3 కాంప్లెక్స్ నందు ఈట్ స్ట్రీట్ లోని ఫుడ్ జైల్ పంజాబీ తడఖా ఆల్ఫా అరేబియన్ ఫుడ్ తదితర రెస్టారెంట్ లపై ఆకస్మికంగా నేడు ఉమ్మడి…

తెలంగాణ గవర్నర్ గా జిస్టు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం

తెలంగాణ గవర్నర్ గా జిస్టు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం హైదరాబాద్:తెలంగాణ గర్నవర్‌గా నియామకమైన జిష్ణుదేవ్ వర్మ ఈరోజు పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో సాయంత్రం 5.03 గంటలకు ఆయన గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్లు రాజ్‌భవన్‌ పేర్కొంది. రెండురోజుల…

UPSC కొత్త చైర్‌పర్సన్‌గా.. ప్రీతి సూదన్ నియామకం

UPSC కొత్త చైర్‌పర్సన్‌గా.. ప్రీతి సూదన్ నియామకం హైదరాబాద్:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్త చైర్ పర్సన్ గా ప్రీతి సుదాన్ నియమితులయ్యారు. ప్రీతీ సుదాన్ 1983 బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. సూదాన్ ఇంతకు ముందు…

You cannot copy content of this page