నడిగడ్డ జలదీక్ష ను ప్రారంభించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని YSR చౌరస్తా లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిగడ్డ జలదీక్ష కార్యక్రమం ప్రారంభమైది. ఎమ్మెల్యే కి, ప్రజాప్రతినిధులకు రైతులు పూలమాలలు వేసి జలదీక్ష ను ప్రారంభించారు. ప్రజాప్రతినిధులు, రైతులు, నాయకులు కార్యకర్తలు ప్రజలు…

మే 3 నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌

వయోవృద్ధులు, దివ్యాంగులు, ఎన్నికల సిబ్బందికి అవకాశం ఆరు రోజులపాటు కొనసాగనున్న ప్రక్రియ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటింగ్‌ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీన ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగస్వాములయ్యే ఉద్యోగులు, కేంద్ర…

బైజూస్‌ ఇండియా సీఈఓ రాజీనామా?

ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌లో సంక్షోభం మరింత ముది రినట్లు కనిపిస్తోంది. సంస్థ భారతీయ విభాగం సీఈఓ అర్జున్‌ మోహన్‌ రాజీనామా చేశారు. దీంతో సంస్థ రోజువారీ కార్యకలాపాలను వ్యవ స్థాపకుడు బైజూ రవీంద్రన్‌ పర్యవేక్షించనున్నట్లు కంపెనీ…

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం

తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన జగిత్యాల జిల్లా మున్నూరుకాపు సంఘం నాయకులు …… సాక్షిత : హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో…

వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం

వైయస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా సీఎం జగన్ అగ్రవర్ణ పేద మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గతంలో పేద మహిళలకు మంచి చేయాలని చంద్రబాబు ఏనాడూ ఆలోచించలేదు. బాబు పాలనలో పేదలు నిరుపేదలుగా.. పెద్దలు పెత్తందార్లుగా మారిపోయారు. వైయస్ఆర్ ఈబీసీ…

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం గడప గడప కు పజ్జన్న ప్రచార కార్యక్రమం..

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్ధ నగర్ డివిజన్ పార్సిగుట్ట లో బి.ఆర్.ఎస్ పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సికింద్రాబాద్ పార్లమెంట్ బి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి టి.పద్మారావు గౌడ్..స్థానిక బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ,…

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు

సీతాఫల్ మండి డివిజన్ లో బి.ఆర్.ఎస్ నాయకురాలు మణి మంజరి ఏర్పాటు చేసిన శక్తి హ్యాండ్లూమ్ నూతన షాపును ప్రారంభించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్ …ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ , బి.ఆర్.ఎస్ పార్టీ…

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు

18 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఈనెల 18 నుంచి 24 వరకు ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌ ఓ ప్రకటనలో…

సర్వేపల్లి లో కుదేలవుతున్న తెలుగుదేశం పార్టీ”

“మంత్రి కాకాణి కి జై కొడుతున్న సర్వేపల్లి ప్రజలు” “తోటపల్లి గూడూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం” “సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఈదురు, మండపం, మాచర్ల వారి పాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారం కొనసాగించిన మంత్రి కాకాణి”…

టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేసిన పృథ్వీరాజ్

పటాన్చెరువు పట్టణంలోని సింఫనీ పార్క్ రోడ్ లో గత లో నిర్వహించినటువంటి MPR క్రికెట్ బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచినటువంటి విన్నర్స్ టీం రంజిత్ అలాగే రన్నర్స్ టీం సింపని పార్క్ విజేతలకి బహుమతులు అందజేయడం జరిగింది.

టెన్త్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు

టెన్త్, డిగ్రీ అర్హతతో.. రైల్వేలో 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు(ఆర్‌పీఎఫ్‌)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్‌పీఎస్‌ఎఫ్‌).. 4,660 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే…

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ బండ్రు శోభారాణి ,టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి , మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి…

ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నిజాంపేట్ శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ,26 వ డివిజన్ కార్పొరేటర్ రాఘవేంద్ర రావు . అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు…

100 మంది కొలన్ హన్మంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ సుభాష్ నగర్ వాసులు 100 మంది తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు గౌ. శ్రీ రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి డివిజన్ కాంగ్రెస్ నాయకులు నాగిరెడ్డి మరియు మహిళా కాంగ్రెస్ 130 డివిజన్ అధ్యక్షురాలు తులసి ఆధ్వర్యంలో…

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్

ఉగాది పండుగ రోజు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేసిన పృథ్వీరాజ్ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు. తండ్రి దేవేందర్ రాజు సమక్షంలో అందించిన పటాన్‌చెరు యువనాయకుడు మాదిరి ప్రిథ్వీరాజ్. పటాన్ చెరు పట్టణం లో ముస్లిం సోదరులకు #MDR ఫౌండేషన్…

బొల్లారంలో భక్తిశ్రద్ధలతో కలశ యాత్ర ఊరేగింపు

విభిన్న మతాల ఆచార సంప్రదాయాలకు ప్రాధాన్యత మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి బొల్లారంలో భక్తిశ్రద్ధలతో కలశ యాత్ర ఊరేగింపు విభిన్న మతాల ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ పెద్దపీట వేస్తున్నట్లు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి గారు అన్నారు. మంగళవారం బొల్లారం…

బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురం పట్టణంలోని బీరంగూడ కమాన్ వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు భూపాల్ రెడ్డి అదం ఇవి మోటార్ బైక్ షోరూం ఓపెన్ చేసిన సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గోదావరి అంజి రెడ్డి .…

వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం

హనుమకొండ జిల్లా.. దివి:- 09-04-2024.. వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు దంపతుల ఆహ్వానం మేరకు వారి నివాసానికి వెళ్లి ఉగాది పర్వదినం సందర్భంగా వారు ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత…

హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి

కాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ పాషా గారిని కలిసిన కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి రంజాన్ మాసం సందర్బంగా ఖాజీపేట దర్గా పిఠాధిపతి, హజ్ కమిటీ చైర్మన్ ఖుస్రూ…

ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పెరుమళ్ల అన్నపూర్ణ

సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదిన మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి ని మర్యాదపూర్వ కలిసి శ్రీ క్రోధి నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యాపేట మున్సిపల్ చైర్…

ఘనంగా 12వ మహా మంత్ర నామోచ్చరణ కార్యక్రమం

ప్రేమతో ఎంతటి సమస్యనైనా పరిష్కరించవచ్చని ప్రపంచానికి చాటిన మహానుభావుడు శ్రీకృష్ణుడు : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఘనంగా 12వ మహా మంత్ర నామోచ్చరణ కార్యక్రమం.. ఈరోజు 127 – రంగారెడ్డి నగర్ డివిజన్ వెంకట్రామిరెడ్డి నగర్ లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చెరువులను కాపాడుకుందాం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ చెరువులను కాపాడుకుందాం.చెరువుల పరిరక్షణ కమిటీ. మన ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చుకోవడానికి, భవిష్యత్తు తరాలు నీటి సమస్య లేకుండా జీవించాలంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులను కాపాడుకోవడం, పూడికతీత పనులను చెప్పటడం,ఇంకుడు గుంతలను విధిగా ఏర్పాటు చేసుకోవడం…

ఫెలోషిప్ మీటింగ్లో పాల్గొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్ ఫెలోషిప్ మీటింగ్లో పాల్గొన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు జూలియస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గం పాస్టర్లతో సమావేశం కు ముఖ్య…

కంటోన్మెంట్ నియోజకవర్గపరిధిలో శ్రీగణేష్  ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

కంటోన్మెంట్ నియోజకవర్గపరిధిలో శ్రీగణేష్  ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలోని వార్డ్-07, టీచర్స్ కాలనీలో  టీచర్స్ కాలనీ అసోసియేషన్  విజ్ఞప్తిపై మేరకు శ్రీగణేష్ గారి ఆధ్వర్యంలో చదివేంద్రం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంలో కాలనీ ప్రెసిడెంట్ బిక్షపతి రెడ్డి గారు…

ఎలక్షన్ కమిషనర్‌కు జెడ్ కేటగిరీ భద్రత

ముప్పు ఉండటంతో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు జెడ్ కేటగిరీ భద్రత సీఈసీకి రక్షణ కల్పించనున్న సాయుధ కమాండో దళాలు ఎన్నికల నేపథ్యంలో పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నిర్ణయం ఈసీఈసీకి పూర్తి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్స్…

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం

పల్నాడు జిల్లాలో గెలిచే స్థానాల్లో మొట్టమొదటి నియోజకవర్గ నర్సరావుపేట నియోజకవర్గం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రొంపిచర్ల మండలం ప్రజలు అందరూ ఒకే మాట ఒకే బాట పై ఉన్నాము. గతం కంటే కూడా అధికంగా భారీ మెజారిటీ తో…

“సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు”

“కాకాణి కి జై.. సోమిరెడ్డికి బై” “సర్వేపల్లి వైకాపాలోకి కొనసాగుతున్న చేరికలు” “మంత్రి కాకాణి కి జై కొడుతూ.. సోమిరెడ్డికి బై చెబుతున్న సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు” శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తేదీ : 09.04.2024 “సర్వేపల్లి నియోజకవర్గం,…

ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది

విశాఖ : విశాఖ రైల్వే స్టేషన్ లో మూడవ ఎంట్రెన్స్ ఎదురుగా ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పాక్షికంగా కుంగింది.. అప్రమత్తమైన రైల్వే అధికారులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదగా రాకపోకలు నిలిపివేత.. మరమ్మత్తులు చేసేందుకు యత్నాలు.. రైలు రాకపోకలకు గాని…

You cannot copy content of this page