విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం

ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-2024 విద్యా సంవత్సరం రాష్ట్ర స్థాయి మరియు జిల్లాస్థాయిలో అవార్డుల ప్రధానోత్సవం. ఖమ్మం : భక్త రామదాసు కళాక్షేత్రంలో ఇండియన్ బ్రిలియంట్ ఒలంపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరంకు గాను నిర్వహించిన ఒలంపియాడ్ పోటీ…

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన

రెడీమిక్స్ లారీ డ్రైవర్ కి న్యాయం చేసిన” -బిఆర్ఎస్ కేవి రాష్ట్ర కార్మిక నాయకుడు శ్రమశక్తి అవార్డు గ్రహీత రవిసింగ్… బొల్లారం మున్సిపల్ పరిధిలోని బొల్లారం ఇండస్ట్రీ ఏరియా “రెడీ మిక్స్”లారీ ఓనర్ శ్రీనివాస్ రెడ్డి దగ్గర హుస్సేన్ అనే వ్యక్తి…

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్

శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్ శంకర్‌పల్లి: ఫిబ్రవరి 17: ( సాక్షిత న్యూస్): శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను శనివారం పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా…

జిల్లా కేంద్రంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా మహిళలు,చిన్నారుల సంరక్షణే పోలీసుల ప్రధాన ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డిజిపి ఊమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యం లో ఆసిఫాబాద్ పట్టణం లో భరోసా సెంటర్ ను జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్, ఐపీఎస్…

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు

ఉద్యోగాలు సాధించడంలో దూసుకుపోతున్న కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ విద్యార్థులు..మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు… ఆసిఫాబాద్ కుమ్రం భీమ్ స్టడీ సర్కిల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో శిక్షణ పొంది తొలిప్రయత్నం లోనే ఆరుగురు గురు అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలు…

అలరించిన భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ నృత్యార్చన

అలరించిన భ్రమరీ కూచిపూడి డాన్స్ అకాడమీ నృత్యార్చన అన్నమాచార్య భావనా వాహిని అధ్యక్షులు పద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభా రాజు గారి సారధ్యంలో ప్రతి శనివారం జరిగే అన్నమ స్వరార్చన మరియు నృత్యార్చన కార్యక్రమంలో ఈ శనివారం శ్రీ…

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు

కెసిఆర్ గారి జన్మదిన సందర్భంగా రక్తదానం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర జాతి పీత, రాష్ట్రముని సాధించి పది సంవత్సరాల పాటు బంగారు తెలంగాణ దిశగా నడిపించిన భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి గౌరవ కెసిఆర్…

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య గ్రూప్ ఫోర్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై హాస్టల్ లో బలవన్మరణం…. మహబూబాబాద్ పెద్ద ముప్పారం గ్రామ నివాసి గదరి బోయిన శిరీష (24)…. జవహర్ నగర్ లోని…

గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి

గాంధీభవన్లో ఏఐసిసి ఇన్చార్జి శ్రీమతి దీపా దాస్ మున్సి గారిని తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీలో పని చేసిన ఏకలవ్య సోదరులు కలిసి మహోబాద్ పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాయపురం సాంబయ్య ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న…

బాపట్ల మున్సిపల్ కమిషన్ కార్యాలయంలో MSME డెవలప్మెంట్

బాపట్ల జిల్లాలోని బాపట్ల మున్సిపల్ కమిషన్ కార్యాలయంలో MSME డెవలప్మెంట్ కార్యాలయం విశాఖపట్నం ఆధ్వర్యంలో డాక్టర్ కే ఎల్ ఎస్ రెడ్డి I.E.D.S అధ్యక్షతన విశ్వకర్మ పథకం అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా శ్రీమతి. బి.…

అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్

ప్రకాశం జిల్లా 5వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి ట్రిపుల్ జంప్ మరియు లాంగ్ జంప్ పోటీల్లో పతకాలు కైవసం ఆస్ట్రేలియాలో జరగనున్న అంతర్జాతీయ…

అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ

జోన్ -4 కృపా మార్కెట్ పరిధిలో వార్డు నెంబర్ 39 నల్ల వారి వీధి డోర్ నెంబర్25-10-50. పది అడుగుల రోడ్డులో అక్రమ నిర్మాణం కళ్ళు మూసుకున్న జీవీఎంసీ జోన్ 4 టౌన్ ప్లానింగ్ అధికారులు సచివాలయం సాక్షిగా అక్రమ నిర్మాణం…

రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు

అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంగంగవరం మండలం జడేరు గ్రామ సచివాలయాన్ని, రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ అనంతబాబు , ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ,ఈ సందర్భంగా మాట్లాడుతూగ్రామ సచివాలయ వ్యవస్థ రావడంతో ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని దానికి…

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం దేవీపట్నం మండలంలో ఇందుకూరు పంచాయతీ లో గల తమ్మిశెట్టి వారి పెద్ద చెరువులో గుర్తుతెలియని పురుషుని మృతదేహం కనిపించిందనే పక్కా సమాచారంతో ఎస్ఐ కెవి నాగార్జున తన సిబ్బందితో హుటాహుటిన బయలుదేరారు.స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికి తీసారు.సదరు…

కాసిపేట 1 టన్నెల్ గనిని సందర్శిచిన SO to డైరెక్టర్

కాసిపేట 1 టన్నెల్ గనిని సందర్శిచిన SO to డైరెక్టర్. కాసిపేట1 గనిని ఎస్ ఓ టు డైరెక్టర్ జి. నాగేశ్వరరావు గారు సందర్శించడం జరిగింది. గతంలో ఇక్కడ మేనేజర్ గా,ఏజెంట్ గా,ఏరియా రక్షణ అధికారిగా పనిచేసి పదోన్నతి పై కొత్తగూడెం…

తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు

బిఆర్ఎస్ అధినేత, తెలంగాణ బాపు కే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజుకే చంద్ర శేఖర్ రావు 70వ పుట్టినరోజు రోజు సందర్బంగా 2వ డివిజన్ ఝాన్సీ లక్ష్మి భాయి పార్క్ లో 2000మొక్కలు నాటి కేక్ కట్ చేసి పుట్టినరోజు…

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది

జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉంది.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి . అన్నమయ్య సర్కిల్ స్థానిక మహిళలతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.ఈ సమావేశంలో మాట్లాడుతూ వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం…

0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…

నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు

కొండాపూర్ డివిజన్ పరిధిలోని పత్రిక నగర్ కాలనీ లో రూ. 28 లక్షల రూపాయల అంచనా వ్యయం తో నూతనంగా ఏర్పాటు చేసిన 64 సీసీ కెమెరాలు సాక్షిత : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మాట్లాడుతూ  పత్రిక నగర్ కాలనీ వాసులు…

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్

ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా ఫిబ్రవరి 28…. లేదా మార్చి మొదటి వారంలో సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా రావొచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధి కారి ముకేష్ కుమార్ మీనా వెల్లడించారు.…

కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప

కమ్యూనిస్టు గా జీవించడం గొప్ప.సీపీఐ జాతీయ సమితి సభ్యులు యూసుఫ్. సీపీఐ సభ్యత్వ పునరుద్ధరణ సమావేశం నేడు షాపూర్ నగర్ హమాలి అడ్డ వద్ద నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి యూనియన్ కార్యదర్శి స్వామి అధ్యక్షత వహించగా సీపీఐ జాతీయ సమితి…

బోధన్ రైల్వే సమస్యలు పరిష్కరించాలని బోధన్ ఎమ్మెల్యేకి వినతి

బోధన్ రైల్వే సమస్యలు పరిష్కరించాలని బోధన్ ఎమ్మెల్యేకి వినతి .-– శివకుమార్ ( బోధన్ విద్యార్థి జేఏసీ నాయకులు ) నేడు బోధన్ పట్టణంలోని ఆర్ ఎం డి కార్యాలయంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారిని బోధన్ రైల్వే సమస్యల…

రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం

ఇంకొల్లు చంద్రబాబు రా కదలిరా సభ లో బాబు ప్రసంగం సారాంశం అవినీతి, నల్లధనం, అక్రమాలతో జగన్‌ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లులో నిర్వహించిన ‘రా.. కదలిరా’ బహిరంగ సభలో ఆయన…

గిరిజనుల భూములను కాపాడండి

గిరిజనుల భూములను కాపాడండి పాల డైరీ కి వ్యతిరేకం కాదు పేద రైతు గిరిజనలకు నష్టం జరగకూడదు బోనకల్ :- గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూములను కాపాడాలని మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ బోనకల్ తాసిల్దార్ పొన్నం చందర్ ను కోరారు.శనివారం…

రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాలు

రాష్ట్రంలో ఖాళీ అయినా 3 రాజ్యసభ స్థానాల్లో 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన వికలాంగులకు అవకాశం కల్పించని రాజకీయ పార్టీల భరతం పడతామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉద్ఘాటన ఖాళీ అయిన…

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి

తమిళనాడులో ఘోరం.. బాణాసంచా పేలి 9 మంది మృతి తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. వెంబకోట్టైలోని బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి తొమ్మిది మంది మృతి చెందారు, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భారీ పేలుడు…

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ

సీపీఎస్‌ ఉద్యోగుల చలో విజయవాడకు అనుమతి లేదు: డీసీపీ విజయవాడ: సీపీఎస్‌ ఉద్యోగులు ఆదివారం నిర్వహించతలపెట్టిన చలో విజయవాడకు అనుమతులు లేవని డీసీపీ శ్రీనివాస్‌ తెలిపారు. నగరంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సీపీఎస్‌ ఉద్యోగుల కార్యక్రమానికి అనుమతులు ఇవ్వలేమన్నారు.. చలో విజయవాడకు…

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి

మెగా డీఎస్సీ కోసం మంత్రి బుగ్గన ఇంటి ముట్టడి.. నంద్యాల మెగా డీఎస్సీ కోసం నంద్యాల జిల్లా డోన్‌లో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇంటిని ముట్టడించారు. 25 వేల టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.…

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు

తెలంగాణ రవాణాశాఖలో భారీగా బదిలీలు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్‌: తెలంగాణ రవాణా శాఖను ప్రభుత్వం ప్రక్షాళన చేసింది. మొదటిసారి శాఖలోని ప్రతీ అధికారి బదిలీ కోసం రవాణాశాఖ ‍ప్రత్యేక జీవో విడుదల చేసింది.శాఖలోని అన్నిస్థాయిల్లోని అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేశారు.…

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం

తమిళనాడులో పీచు మిఠాయిపై నిషేధం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య,…

You cannot copy content of this page