• teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
మేలైన యాజమాన్య పద్ధతులతో వరిఅధిక దిగుబడి..

మేలైన యాజమాన్య పద్ధతులతో వరిఅధిక దిగుబడి. కడియం : కడియం మండలం దుళ్ల శివారు అయిలు సుబ్బారావు వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రైతులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వ్యవసాయ అధికారిణులు కె.ద్వారకాదేవి, శాంతా ఆలివ్ లు మాట్లాడారు. ప్రస్తుతం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత

పరిశ్రమల సేఫ్టీ ఆడిటింగ్ కు అత్యంత ప్రాధాన్యత రాజమహేంద్రవరం :పరిశ్రమల్లో జరుగుతున్న ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయి భధ్రత పర్యవేక్షణ కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించే క్రమంలో చెక్ లిస్టు రూపొందించుకుని క్షేత్ర స్థాయిలో కార్యాచరణకు సిద్దం కావాలని జిల్లా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
రాజానగరం నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలి..

రాజానగరం నియోజకవర్గంలో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలి..-రాజానగరం ఎమ్మెల్యే బత్తుల రాజానగరం :రాజానగరం నియోజకవర్గంలో ఎన్‌హెచ్ 16కి ఆనుకుని ఉన్న దివాన్‌చెరువు లో ఫారెస్ట్ అకాడమీ నెలకొల్పాలని ఎమ్మెల్యే బత్తుల బలరామ కృష్ణఅటవీ సంరక్షణాధికారి చిరంజీవ్ చౌదరి (ఐ.ఎఫ్.ఎస్) కు వినతి పత్రం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
నేటి నుంచి జి.జి.యు లో వాణి పథకంపై వర్క్ షాప్

నేటి నుంచి జి.జి.యు లో వాణి పథకంపై వర్క్ షాప్-బ్రోచర్ ఆవిష్కరించిన జి.జి.యు ఉపకులపతి రాజమహేంద్రవరం :అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసిటిఈ) ప్రారంభించిన వాణి పథకం పై గురువారం నుంచి రెండు రోజులపాటు గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జిజియు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
పోలీస్ తనిఖీల్లో 265 కేజీల గంజాయి స్వాధీనం

పోలీస్ తనిఖీల్లో 265 కేజీల గంజాయి స్వాధీనం-9 మంది అరెస్ట్.. బైకు స్వాదీనం-ఏఎస్పీ పంకజ్ మీనా చింతూరు :పోలీస్ తనిఖీల్లో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 265 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకుని తొమ్మిది…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
వనపర్తి ఐకాన్ చుట్టూ వ్యాపార ఫ్లెక్సీలు,వాహనాల పార్కింగ్

వనపర్తి ఐకాన్ చుట్టూ వ్యాపార ఫ్లెక్సీలు,వాహనాల పార్కింగ్ పట్టించుకోని పాలకులు నిద్రపోతున్న అధికారులు.…. …….. బిఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్.వనపర్తి :వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల ఎదుట పట్టణ అభివృద్ధికి ఐకాన్ గా నిలిచే విధంగా శివాజీ విగ్రహం, సర్దార్ సర్వాయి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
అశ్వారావుపేట నియోజకవర్గం లో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన*

అశ్వారావుపేట నియోజకవర్గం లో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన* జిల్లా ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి చండ్రుగొండ మండలంలో లబ్ధిదారులకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
అమ్మాయిలు లక్ష్యంతో చదువుకొని తమ కాళ్ళపై

అమ్మాయిలు లక్ష్యంతో చదువుకొని తమ కాళ్ళపై తామే నిలబడాలని……………. జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది ఉద్బోధన వనపర్తి :అమ్మాయిలు లక్ష్యంతో చదువుకొని ఒకరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ సహజాది…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా తెలంగాణ తల్లి

తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి, ఆత్మవిశ్వాసాలకు ప్రతీకగా తెలంగాణ తల్లి తెలంగాణ దర్పం, పోరాట స్ఫూర్తి ఉట్టిపడేలా, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే విధంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. దొరతనానికి ప్రతీకగా కాకుండా ప్రజలు తమ కన్నతల్లిని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ?

వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ? వచ్చే నెల 2న డీఎస్సీ ఫైనల్ కీ?డీఎస్సీ పరీక్షల ఫైనల్ కీని వచ్చే నెల 2న రిలీజ్ చేసేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అనంతరం జిల్లాల వారీగా ర్యాంకుల జాబితాను వెల్లడించనుంది.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని జై భారత్ నగర్ లో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిహెచ్ఎంసి అధికారులతో, కాలనీ వాసులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
సిఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం…ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సిఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదల పాలిట వరం…ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల పట్టణానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా మంజురైన 6లక్షల రూపాయల విలువ గల చెక్కులను జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
అంబేడ్కర్ వర్సిటీలో అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్య

అంబేడ్కర్ వర్సిటీలో అందరికీ అందుబాటులో నాణ్యమైన విద్యడిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభం ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ డా. బీఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ(యూజీ) బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో, పీజీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ

ఖరీఫ్ 2024-25 ధాన్యం సేకరణ ముందస్తు కార్యాచరణ-మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం-అక్టోబర్ ఒకటికి ఈ క్రాప్, ఈ పంట నమోదు పూర్తి కావాలి-కొనుగోలు కేంద్రాలలో మౌలిక సదుపాయాలు సిద్దం చేసుకోవాలి-సీజన్ ప్రారంభానికి ముందే మండల ప్రత్యేక అధికారులు గన్ని బాగ్స్ నిర్ధారణ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
వైభవంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం

వైభవంగా శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవంఅమ్మవారిని దర్శించుకుని జాతర మహోత్సవాన్ని తిలకించిన డాక్టర్ గూడూరి శ్రీనివాస్ రాజమహేంద్రవరం, :స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామివారిమఠం వీధిలో శ్రీ శ్యామలాంబ అమ్మవారి 73వ జాతర మహోత్సవంఅంగరంగ వైభవంగా జరిగింది. జాతర మహోత్సవానికి రాజమండ్రి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
శాస్త్రోతంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాటా మహోత్సవం

శాస్త్రోతంగా రాజమహేంద్రవరం గణేష్ ఉత్సవ కమిటీ రాటా మహోత్సవం-గణనాథుని ఆశీస్సులతో రాటా మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న జక్కంపూడి రాజా… రాజమహేంద్రవరం, :రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ వద్ద ప్రతి ఏటా నిర్వహించే వినాయక ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
శ్రీ వజ్రగణపతి ఆలయంలో రాట మహోత్సవం

శ్రీ వజ్రగణపతి ఆలయంలో రాట మహోత్సవంవాకచర్ల కృష్ణ దంపతులచే పూజా కార్యక్రమం రాజమహేంద్రవరం, :స్థానిక 23 వ వార్డు నందివాడ వారి వీధిలో శ్రీ వజ్ర గణపతి ఆలయం సాయి గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగనున్న 23 వ వార్షికోత్సవాన్ని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి

ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలితూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్రాజమహేంద్రవరం, :వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు..వినాయక ఉత్సవాలకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు వెల్లడించారు..జిల్లాలో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
విజయ్ పార్టీ జెండాపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఎస్పీ

విజయ్ పార్టీ జెండాపై ఈసీకి ఫిర్యాదు చేసిన బీఎస్పీ తమిళ హీరో దళపతి విజయ్ పార్టీ టీవీకే పార్టీ జెండాపై ఏనుగు గుర్తు తమ పార్టీలోని గుర్తును పోలి ఉందని.. పార్టీ జెండాలో ఏనుగు గుర్తును అక్రమంగా, రాజకీయ నాగరికత తెలియకుండా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
షర్మిల అడుగులు తెలుగు దేశం వైపు…!!!

షర్మిల అడుగులు తెలుగు దేశం వైపు…!!! కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిందా? నెమ్మది నెమ్మదిగా కాంగ్రెస్ పార్టీ ఆమెను పక్కన పెట్టేయాలని భావిస్తోందా? లేదా షర్మిల అలా భయపడుతున్నారా? తన కంటే తన అన్న…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులకు కుట్ర..

దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులకు కుట్ర.. పసిగట్టిన ఇంటెలిజెన్స్ ఢిల్లీ: దేశవ్యాప్తంగా రైళ్లపై దాడులు చేయాలంటూ భారతదేశంలోని స్లీపర్ సెల్స్‌కు టెర్రరిస్ట్ ఫర్హతుల్లా ఘోరీ హితోపదేశం చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియోను ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యాయి. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
మహిళకు కన్ను కొట్టినందుకు 15000 రూపాయలు జరిమానా

మహిళకు కన్ను కొట్టినందుకు 15000 రూపాయలు జరిమానా ముంబై : మహిళల అణుకువకు భంగం కలిగించడం, అనుచితంగా ప్రవర్తించడం శిక్షార్హమైన నేరం.ఇలాంటి నేరానికి పాల్పడిన మహ్మద్ కైఫ్ ఫకీర్ అనే వ్యక్తిని ముంబై కోర్టు దోషిగా తేల్చింది. అతను ఓ మహిళను…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద.

శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. జలాశయం 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల. ఇన్ ఫ్లో 2,55,215 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 1,53,149 క్యూసెక్కులు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో కొనసాగుతున్న విద్యుత్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
రేషన్, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన : సీఎం రేవంత్రెడ్డి

రేషన్, హెల్త్ కార్డుల కోసం ప్రజాపాలన : సీఎం రేవంత్రెడ్డి సెప్టెంబర్ 17 నుంచి పది రోజుల పాటు నిర్వహణ : సీఎం రేవంత్రెడ్డిహెల్త్ డిజిటల్ కార్డులకు గ్రామాల్లో శిబిరాల ఏర్పాటుసీజనల్ వ్యాధులపై అలర్ట్గా ఉండండి.. లేదంటే సస్పెన్షన్ తప్పదని హెచ్చరికమంత్రి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు .. సచివాలయంలో భూమిపూజ.

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు .. సచివాలయంలో భూమిపూజ. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సచివాలయంలో భూమిపూజ జరిగింది. భూమిపూజలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. డిసెంబర్‌ 9న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ చేస్తామని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
కవిత ఆవేశం తగ్గించుకోవాలి.. వచ్చింది బెయిల్ మాత్రమే: టీజీ వెంకటేశ్.

కవిత ఆవేశం తగ్గించుకోవాలి.. వచ్చింది బెయిల్ మాత్రమే: టీజీ వెంకటేశ్. తీహార్ జైలు నుంచి రిలీజ్ అయ్యాక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై మాజీ మంత్రి, బీజేపీ నేత టీజీ వెంకటేశ్ స్పందించారు. కవిత ఆవేశం తగ్గించుకోవాలన్నారు. శశికల…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం

హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా ఇద్దరి ప్రమాణం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్సంగ్ వారితో ప్రమాణం చేయించారు. అదనపు జడ్జిలుగా ఉన్న వీరిని శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని ఈ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
ఎవరినీ వదిలిపెట్టం: హైడ్రా కమిషనర్ రంగనాథ్

ఎవరినీ వదిలిపెట్టం: హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్: FTL, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మాణాలు చేపడితే ఎవరినీ వదిలిపెట్టమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. హైడ్రాలో మెంబర్స్ గా మంత్రులు ఉన్నారు..అయినా సరే వారివి అక్రమనిర్మాణాలు అని తేలితే కూల్చేస్తామని హెచ్చరించారు.…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రస్తావించినఅంశం సుగాలి ప్రీతి కేసు

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే ప్రస్తావించినఅంశం సుగాలి ప్రీతి కేసు. పవన్ కల్యాణ్ కోసంప్రస్తుతం ఆ కేసును సీఐడీకి అప్పగించడానికి చంద్రబాబుసర్కార్ సిద్ధమైంది. ఆశ్చర్యం ఏమంటే గతంలోచంద్రబాబు పాలనలో 2017లో సుగాలి ప్రీతిఅనుమానాస్పద మృతి చెందింది. అప్పుడేమీ తేల్చలేదు. తర్వాత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
విష జ్వరాల దృష్ట్యా ప్రభుత్వాసుపత్రి సేవలను సద్వినియోగ చేసుకోవాలి

విష జ్వరాల దృష్ట్యా ప్రభుత్వాసుపత్రి సేవలను సద్వినియోగ చేసుకోవాలిప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి రోగులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ వర్షాకాలం దృష్ట్యా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ జనరల్…

You cannot copy content of this page