తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్

ప్రకాశం జిల్లా:- తాటిపర్తి ఆత్మీయ కలయికతో కేడర్లో కనిపించిన జోష్…. ఏ ఒక్కరిని వదలను, ప్రతి వ్యక్తి నీ కలుపుకొని పోతా మనమంతా జగనన్న సైనికులం…తాటిపర్తి సెవెన్ హిల్స్ ప్రాంగణమంతా నాయకులు, కార్యకర్తలతో జనసందోహంగా ఏర్పడిన మార్కాపురం… ఎర్రగొండపాలెం నియోజకవర్గస్థాయి లో…

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం

విజయవాడ అంబేద్కర్‌ విగ్రహం..బెజవాడ స్వరాజ్‌ మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. విజయవాడ నగరానికే సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం నిలవనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని సీఎం వైఎస్‌ జగన్‌…

దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ గా గడ్డం విజయ్ చంద్ర మరియు జనరల్ సెక్రటరీ గా దూసకంటి పద్మారావు ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ఆదేశాలతో నియమించిన దుండిగల్…

మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, మర్యాద పూర్వకంగా కలిసిన ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్,కార్పొరేటర్లు ఆగం రాజు ముదిరాజ్,కాసాని సుధాకర్ ముదిరాజ్,NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీలు మహేందర్ రెడ్డి,సాంబశివ రెడ్డి, సీనియర్ నాయకులు,యువ…

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని,సీనియర్ నాయకులు శ్రీ కోలన్ గోపాల్ రెడ్డి ని మర్యాద పూర్వకంగా కలిసిన కార్పొరేటర్లు, NMC క్రిస్టియన్ పాస్టర్స్, సీనియర్ నాయకులు,పెద్దలు,యువ నాయకులు,నిజాంపేట్ గ్రామస్థులు,ఇతర ముఖ్యులు.ఈ సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు

భూపాలపల్లి జిల్లాలో ముగిసిన విజిలెన్స్ సోదాలు భూపాలపల్లి జిల్లా: జనవరి 11జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహదేవ్‌పూర్‌ లో గల సాగునీటి శాఖ కార్యాలయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కు సంబంధించి విజిలెన్స్ తనిఖీలు గురువారం ముగిశాయి. మూడు రోజులు పాటు విజిలెన్స్‌ అధికారులు…

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట

సీఎం రేవంత్ రెడ్డిని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట, వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత అరుణ్‌ తివారి, ప్రముఖ రోబోటిక్ సర్జన్ డా.చిన్నబాబు సుంకవల్లి తదితరులు ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు

నెంబర్ ప్లేట్ లేని 13వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు 4, మైనర్ వాహనాలు 6 సీజ్

నెంబర్ ప్లేట్ లేని 13వాహనాలు, డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాలు 4, మైనర్ వాహనాలు 6 సీజ్:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ గద్వాల:-నేరాలను నియంత్రించేందుకు వాహనాల తనిఖీలు నిర్వహించిన గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ నెంబర్ ప్లేట్ లేని…

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన బండ్ల చంద్రశేఖర్ రెడ్డి

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల చంద్రశేఖర్ రెడ్డి జోగులాంబ గద్వాల జిల్లా: జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ నూతనంగా బాధ్యతలు చేపట్టినబి. ఎం. సంతోష్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించి…

సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి

సంక్రాంతికి ఊరెళ్తాను… రక్షణ కల్పించండి: హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు పిటిషన్ పోలీసులు ఇప్పటికే తనపై 11 కేసులు పెట్టారని.. మరో కేసు పెట్టే అవకాశముందని కోర్టుకు తెలిపిన రఘురామ.. గతంలో సీఐడీ అధికారులు తనను అరెస్ట్ చేసి చిత్రహింసలకు…

కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ : కిషన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హెచ్చరించారు. దేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పారు. హస్తం పార్టీ అయోధ్య రామమందిర నిర్మాణ ప్రతిష్ఠకు హాజరుకాకపోవడంతో హిందుత్వం పట్ల వారి…

తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్

అమరావతి తన అనుచరులతో కలిసి ఉండవల్లి లో నారా లోకేష్ ని కలిసిన ఎం. ఎస్ బేగ్ తెలుగుదేశం లోనే తామంతా కొనసాగుతామని స్పష్టం చేసిన బేగ్, అతని అనుచరులు బేగ్ ను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ని చేస్తానంటూ ఇటీవల…

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌

ఇతర రాష్ట్రాలకు రోల్‌ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌: సీఎం జగన్‌ తాడేపల్లి: రాష్ట్రంలో ఎనిమిదో విడతలో జగనన్న తోడు పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి విడుదల చేశారు. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ 3,95,000 మందికి…

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం

సబ్ రిజిస్టర్ కార్యాలయానికి తాళం నిర్మల్ జిల్లా:జనవరి 11నిర్మ‌ల్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయా నికి మున్సిపల్‌ అధికారులు ఈరోజు తాళం వేశారు. రూ.లక్షకుపైగా ఆస్తిపన్ను బకాయి ఉండటంతో ఆఫీసును సీజ్‌ చేశారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు ప్రైవేటు…

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే మా లక్ష్యం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా: జనవరి 11సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన రాజకీయ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం యాతాకులకుంట వద్ద సీతారామ…

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్

టీఎస్ పిఎస్పీ బోర్డుచైర్మన్ వేటలో రేవంత్ రెడ్డి సర్కార్ హైదరాబాద్, జనవరి 11:అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ఓకే చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ తర్వాత…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్

సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి. 1994, 1999 లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం…

బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్ కు చెందిన ప్రియా కుమారి

బెంగళూరులో నివాసం ఉంటున్న నేపాల్ కు చెందిన ప్రియా కుమారి (12) సంవత్సరాల బాలిక తన అత్తతో కలిసి విజయవాడలో ఉంటున్న బంధువులు వద్దకు వెళుతుండగా రైలులో తప్పిపోయి చీరాలలో దిగి స్థానిక చర్చి రోడ్ల లో ఏడుస్తూ తిరుగుతుండగా అదే…

టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం

అమరావతి టీచర్లను ఎన్నికల విధుల్లోకి తీసుకునే ప్రక్రియ ప్రారంభించిన ఎన్నికల సంఘం సీఈవో ఆదేశాలతో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సేకరిస్తున్న డీఈవోలు ఎన్నికల విధులకు సచివాలయ సిబ్బంది సరిపోరని నిన్న సీఈసీ భేటీలో ప్రస్తావన సీఈసీ సూచనలతో జిల్లాల…

జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు

జనవరి 31 నుండి పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఢిల్లీ: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పార్లమెంటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలను నిర్వహించనుంది. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం…

ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదు: కేటీఆర్

ప్రజలు బీఆర్ఎస్‌ను పూర్తిగా తిరస్కరించలేదు: కేటీఆర్ బీఆర్ఎస్‌ పార్టీకి మూడో వంతు సీట్లు 39 వచ్చాయి. 14 స్థానాల్లో ఓటమి కేవలం గరిష్టంగా 6 వేల ఓట్ల తోనే జరిగింది. మొత్తంగా కాంగ్రెస్ మనకు తేడా కేవలం 1.85 శాతం. పార్టీ…

రేపు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీకి రివ్యూ ఇచ్చిన తరణ్ ఆదర్శ్

రేపు రిలీజ్ కానున్న హనుమాన్ మూవీకి రివ్యూ ఇచ్చిన తరణ్ ఆదర్శ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఓ సాలిడ్ మూవీని తీశాడని వెల్లడి డ్రామా, ఎమోషన్స్ కు కొదవలేదన్న తరణ్ నటీనటులు యాక్టింగ్ ఇరగదీశారని కితాబు తరణ్ ఆదర్శ్ రేటింగ్: 3.5…

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది

శబరిమలలో రద్దీ కొనసాగుతోంది. 24 గంటల్లో లక్ష మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు భక్తులకు పలు కీలక సూచనలు చేసింది. శబరిమలకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయ్యప్పను సంక్రాంతి పండగకు ముందే…

అక్రమ మద్యం రవాణా పై ఉక్కు పాదం:-

అక్రమ మద్యం రవాణా పై ఉక్కు పాదం:- తిరుపతి జిల్లా భారీగా ఆంధ్రకు తరలిస్తున్న అక్రమ మద్యం పట్టివేత. చెన్నై నుండి ఆంధ్రకు అక్రమంగా పాండిచ్చేరి మద్యాన్ని తరలిస్తున్న ముద్దాయి అరెస్ట్. బీవీ పాలెం చెక్ పోస్ట్ వద్ద ఈరోజు తెల్లవారుజామున…

హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..?

హైదరాబాద్‌లోను సరి, బేసి విధానం..? ట్రాఫిక్ జామ్‌తో హైదరాబాద్ నగరవాసులు పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. కమిషనరేట్ పరిధిలో 240కి.మీ. మేర రహదారులు ఉండగా 84లక్షల వాహనాలు తిరుగుతున్నాయి. అంటే ప్రతి కిలోమీటరుకు సగటున 35వేల వాహనాలు ఉన్నాయన్న మాట. తీవ్రతరమవుతున్న ట్రాఫిక్…

అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు

అలాగైతే ఎస్సీ కార్పొరేషన్ మూసేయడం మేలు: హైకోర్టు అమరావతి: ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని నిలదీసింది. ఎస్సీ కార్పొరేషన్ నిధుల మళ్లింపు పిటిషన్ పై…

జనసేనలోకి ముద్రగడ పద్మనాభం ?

జనసేనలోకి ముద్రగడ పద్మనాభం? మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది నిన్న రాత్రి జనసేనాని పవన్ కళ్యాణ్ తో ముద్రగడ మాట్లాడినట్టు సమాచారం త్వరలో పవన్ తో భేటీ అవుతారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఈ సందర్భంలో తూర్పుగోదావరి…

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు

ఇతర పార్టీల వారిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేది లేదు 👉🏻అధికారం లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న కార్యకర్తలే పార్టీ అధికారంలోకి రావడానికి కారణం 👉🏻ఎవరు సొంత ఇమేజ్ తో ఎమ్మెల్యే కాలే పార్టీ బలం, కార్యకర్తల శ్రమతో 👉🏻ఎన్నికల్లో కాంగ్రెస్…

పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు

గుంటూరు బ్రేకింగ్ : పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ కు పాల్పడే నిందితుడుని అదుపులో తీసుకున్న పోలీసులు.. నిందితుండి వద్ద నుండి 129 గ్రాముల బంగారం స్వాధీనం.. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన స్టేషన్ సిబందిని SP ఆరిఫ్…

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన

నేటి నుండి ఏపీలో ఎన్నికల కమిషన్ పర్యటన అమరావతి:జనవరి 08నేటి నుంచి ఏపీలో సీఈసీ బృందం మూడు రోజుల పాటు పర్యటించనుంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్ రాత్రికి విజయవాడలో…

You cannot copy content of this page