సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు

సీఎం హోదాలో తొలిసారి హైద‌రాబాద్‌కు చంద్రబాబు హైదరాబాద్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు టీటీడీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్ :ఏపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సాయంత్రం హైదరాబాద్ కు…

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్

మాజీ మంత్రి మల్లారెడ్డికి ఊహించని షాక్.. ఆ వర్సిటీలపై చర్యలకు హైకోర్టు ఆదేశాలు ఇప్పటికే భూ కబ్జా కేసులతోసతమతమవుతోన్న మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో భారీ షాక్ తగిలింది. ఎలాంటి అనుమతులు లేకుండా నగర శివారు ప్రాంతాలైన దూలపల్లిలో మల్లారెడ్డి యూనివర్సిటీ,…

ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ..

ఏపీ లో హాట్ టాపిక్….కాంగ్రెస్ పార్టీ వేదిక మీద విజయమ్మ…? వైఎస్సార్ సతీమణి మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ వేదిక మీద కనిపించనున్నారు అని అంటున్నారు. ఈ నెల 8న వైఎస్సార్ జయంతి.ఆయన 75వ జయంతి…

రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు:

రేషన్ మాఫియాలో వారే కీలక సూత్రధారులు: AP: ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీవిధానంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామనిమంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ‘రేషన్మాఫియాలో ఈ వాహనాల నిర్వహకులే ప్రధానసూత్రధారులు. వీటి కొనుగోళ్లతో గత ప్రభుత్వంరూ.1500 కోట్లు నష్టం కలిగించింది.…

పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓ

పవన్ కళ్యాణ్ పర్సనల్ సెక్రటరిగా కడప ఆర్డీఓ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎన్డీగా, పర్సనల్ సెక్రటరీగా కడప ఆర్డీఓ మధుసూదన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు.…

ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి

ప్రజా సమస్యలు, నగరంలో చేపట్టవలసిన అభివృద్ధి పనుల పై GHMC సమావేశంలో ముక్తకంఠంతో ప్రశ్నించాలని BRS పార్టీ MLA లు, MLC, కార్పొరేటర్ లతో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 6 వ తేదీన GHMC కౌన్సిల్ సమావేశం జరగనున్న నేపథ్యంలో తెలంగాణ…

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు..

మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసిన ప్రజలు, నాయకులు.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు అశ్రద్ధ వహించకూడదని, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా అధికారులు వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర…

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌..

సోనూసూద్‌కు కుమారి ఆంటీ: బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. హైదరాబాద్ :బాలీవుడ్ న‌టుడు సోనూ సూద్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా క‌ష్ట‌కాలంలో ఎంతో మందికి సాయం చేసి రియ‌ల్ హీరో అనిపించు కున్నాడు. కాగా.. ఇటీవ‌ల ఆయ‌న సోష‌ల్ మీడియాలో…

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి

బ్రిటన్ ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీ ఘోర ఓటమి బ్రిటన్ ఎన్నికల్లో 650 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగగా లేబర్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ (326)ను దాటి ఇప్పటికే 364 సీట్లను కైవసం చేసుకుంది. రిషి సునాక్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ…

శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో

శ్రీ వాసవి సేవాదళ్ ఆధ్వర్యంలో అమావాస్య సందర్బంగా అన్నదాన కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం మెయిన్ రోడ్ లో శ్రీ వాసవి సేవాదళ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న బీజేపీ…

గాంధీ భవన్ ముందు ఆందోళన

గాంధీ భవన్ ముందు ఆందోళన చేస్తూన్న గద్వాల కాంగ్రెస్ పార్టీ నాయకులు… గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ గద్వాల నాయకులు ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొవద్దని ధర్నా చేస్తూ సరిత ఇంచార్జీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి పని చేస్తామన్నారు

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు ఐనవోలు మండల పరిధిలోని బీజేపీ పార్టీ నాయకులు ఒంటిమామిడిపల్లి గ్రామ విద్య కమిటీ చైర్మన్ పెండ్లి నవీన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్…

గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.

గుడుంబా స్థావర0 పై జిల్లా పోలీసుల దాడులు.6 లీటర్ ల గుడుంబా పట్టివేత, 90 లీటర్ ల బెల్లం పానక0 ధ్వంసం…గుడుంబా రహిత జిల్లా గా మార్చడమే జిల్లా పోలీసుల లక్ష్యం….ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మాపూర్ తండాలో గుడుంబా స్థావరాలపై…పోలీసులు…

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు

odisha ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్రకు ఒడిశా ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.odisha ఇప్పటికే మూడు రథాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ యాత్ర…

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

ఝార్ఖండ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ ఝార్ఖండ్ బెయిల్ పై విడుద లైన హేమంత్ సొరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సొరెన్ అధిష్ఠిం…

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు

యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు యువతకు స్ఫూర్తి స్వామి వివేకానందుడు: వివేకానంద రైసింగ్ సొసైటీ అధ్యక్షుడు కుమ్మరి రాజు మందలో ఒకరిగా ఉండకు,వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు, బద్ధకమే అసలు పాపం:అదే పేదరికానికి కారణం.. అనే ఇలాంటి వందల సూక్తులతో ఎంతో…

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిత్యం పోరాడేది టీఎస్ జే ఏ హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడిన-రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి*అనంతరం నియోజకవర్గం నూతన కమిటీ ఏర్పాటు* తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా లో…

రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలి

రైతు భరోసా రైతులకు మేలు చేసేలా ఉండాలిపిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ గత ప్రభుత్వంలో రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం చేపట్టిన పలు రైతు సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని పిఎసిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి…

దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి

దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి…….. జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి వనపర్తి :తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు అయిన దొడ్డి కొమరయ్య జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకమని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆర్.…

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు

శంకర్పల్లి మండల్ NSUI ఆధ్వర్యంలోNeet పరీక్ష ఫలితాలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శంకర్పల్లి లో ఉన్న అన్ని జూనియర్ కాలేజీలో మరియు పాఠశాలలను బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం NSUI ఉపాధ్యక్షులు అజాస్…

శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు

శంకర్‌పల్లి మండల ప్రత్యేక అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన రమాదేవి శంకర్‌పల్లి మండల ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి పదవీకాలం ఇటీవల ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల ప్రత్యేక అధికారినిగా రమాదేవి ( ఎడిఏ అగ్రికల్చర్) పదవి బాధ్యతలు స్వీకరించారు. నూతన స్పెషల్…

పిల్లలకు ఇచ్చే పోషకాహారం వివరించడం జరిగింది

సిద్దిపేట జిల్లా గజ్వేల్ బయ్యారం గ్రామంలో గ్రోత్ మేలుగ్రామపంచాయతీ సెక్రటరీ నరేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పిల్లల బరువు తీసి వాళ్ల గురించి వివరించి తల్లులకు చెప్పడం జరిగింది ప్రతి నెల పిల్లల బరువు తీసి బరువు తీసి ఎలా ఉన్నారో…

ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన

ప్రజాప్రతినిధులు ప్రజల్లో కలిసిపోయి మళ్ళీ గెలిచి రావాలని కోరిన…………మాజీమంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి :పదవి ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉంటూ వారితో కలిసిపోయి ప్రజాప్రతినిధులుగా తిరిగి మళ్లీ గెలిచి రావాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నియోజకవర్గంలోని మండలాల…

విద్యా శాఖను నిర్వీర్యం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం

కమలాపూర్ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి గత 7 నెలలు గడిచిన ఇప్పటివరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం విడ్డూరంగా ఉందని కమలాపూర్ మండల అధ్యక్షులు కట్కూరి అశోక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024- 25 విద్యా సంవత్సరం…

ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలి

ధరణి దరఖాస్తులు పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలిలంచాలు తీసుకోవడం వంటి దుశ్చర్యలకు దూరంగా ఉండాలి – జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ వనపర్తి .దరణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించటంలో తహశీల్దార్లు వేగం పెంచాలని రోజుకు కనీసం 15 దరఖాస్తులు పరిష్కరించి…

వదిలే ప్రసక్తే లేదు: జగన్

వదిలే ప్రసక్తే లేదు: జగన్ఏపీలో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులనుచూస్తున్నామని, వీటి లెక్కలన్నీ జమచేసి టీడీపీనేతలకు బుద్ధిచెప్తామని వైసీపీ అధినేత జగన్అన్నారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ.. “మేముప్రజలు ఓట్లు వేయలేక ఓడిపోలేదు. చంద్రబాబుమోసపూరిత హామీలతో ఓడిపోయాము. ప్రజలకుమంచి చేసే రాజకీయాలు చేయాలి.…

కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని

కొడిమ్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ సత్య ప్రసాద్.. జగిత్యాల :హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన.. డ్రైనేజి వ్యవస్థను పరిశుభ్రంగా ఉంచాలి.. జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.. ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా…

సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం చిత్రించిన

సబ్బుబిళ్ళ మీద అల్లూరి సీతారామరాజు చిత్రం చిత్రించిన -రామకోటి రామరాజు సిద్దిపేట్ జిల్లా : మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతిని పురస్కరించుకొని సబ్బుబిళ్ల మీద అల్లూరి చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి ఘనంగా నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా…

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా

వంగవీటి మోహనరంగా 77వ జయంతి వేడుకలు ఘనంగా… పరవాడ తూర్పు కాపు వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు ఆధ్వర్యంలో 79 వార్డు లంకెలపాలెం జంక్షన్ లో వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన…

You cannot copy content of this page