G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం

జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను…

జులైలో రూ.7,000 పింఛన్: TDP

పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్…

మాధవీలతపై రేణు దేశాయ్ పోస్ట్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరలవుతోంది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఫొటోను షేర్ చేస్తూ.. చాలా కాలం తర్వాత ఒక స్ట్రాంగ్ ఉమెన్ను చూశాని రాసుకొచ్చారు.…

టీడీపీకి మాజీ మంత్రి సోదరుడి రాజీనామా

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు…

మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలతో రాష్ట్రమంతా చుట్టేస్తున్నా రు. లోక్ సభ ఎన్నికల్లో 15 ఎంపీ సీట్లే లక్ష్యంగా ప్రచా రాన్ని ఉద్ధృతం చేశారు.. వరుస సభలు, సమావే శాలకు హాజరవుతూ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతు న్నారు. ఎంపీ…

తెలంగాణలో ఉపరాష్ట్రపతి పర్యటన

రాష్ట్రానికి ఉపరాష్ట్ర పతి జగదీప్ ధన్ఖడ్ రాను న్నారు. ఉపరాష్ట్రపతి శంషాబాద్ విమానాశ్ర యానికి సమీపంలోని కన్హా శాంతివనాన్ని సందర్శించ నున్నారు. దీంతో ఆయన పర్యటనకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నేడు హైదరాబాద్ లోని పలు…

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598 కోట్లు కాగా స్థిరాస్తుల…

నందిగామ పట్టణం 7వ వార్డులో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం

తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ తంగిరాల సౌమ్య ముందుకు సాగుతున్నారు.…

రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం ,…

వైసీపీ మేనిఫెస్టో విడుదల

మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి లోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు,…

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం

పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రచారం చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు . చింతకుంట విజయరమణ రావు .. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే యువతకు 30 లక్షల ఉద్యోగలు భర్తీ… ఉపాధి హామీ…

వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుక

మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ,సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిధులుగా 14వ డివిజన్ కార్పొరేటర్ రాజేశ్వరీ చౌదరీ,సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరీ దంపతుల కుమార్తె ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ…

వీవీ ప్యాట్ల పై సుప్రీం కోర్టు తీర్పు విడుదల

న్యూఢిల్లీ : ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది. ఏప్రిల్‌ 24న వాదనల నేపథ్యంలో…

హస్తం గుర్తుకే ఓటేద్దాం..కాంగ్రెస్ పార్టీ నే గెలిపిద్దాం

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి ని వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో ఆల్విన్ కాలనీ డివిజన్ తరపున అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవడానికి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిలు…

పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్

సికింద్రాబాద్ పార్లమెంట్ :-పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడా డివిజన్ లో పాదయాత్ర నిర్వహించిన బి.ఆర్.ఎస్ పార్టీ ఎం.పి అభ్యర్థి టి.పద్మారావు గౌడ్… డివిజన్ ఇంచార్జ్ కిషోర్ గౌడ్ , స్థానిక కార్పొరేటర్ రాసురి సునీత తో…

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

ధర్మాన్ని గెలిపించండి…. మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి…. అభివృద్ధి చేసిన వారినే గెలిపించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. మీకు సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో ఆలోచించండి… మీ అకౌంట్లో పథకాల ద్వారా డబ్బులు ఎవరు…

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా…

తండ్రి కోసం ‘చిరుత’ హీరోయిన్ ఎన్నికల ప్రచారం

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల బరిలో నిలిచిన తన తండ్రి అజిత్ శర్మ కోసం ‘చిరుత’ హీరోయిన్ నేహా శర్మ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలను ఆమె స్వయంగా ఇన్‌స్టాలో షేర్ చేశారు. నేహా కూడా రాజకీయ ఆరంగేట్రం చేస్తుందన్న…

విజయవాడ సెంట్రల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాజా రఘునాదం, మంచుకొండ చక్రవర్తి

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 23వ డివిజన్, సీతారామపురం, పాపయ్య వీధి పరిసర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి…

జోరుగా 48వ వార్డులో కూటమి అభ్యర్థులకు మద్దత్తుగా ప్రచారం నిర్వహిస్తున్న గంకల కవిత అప్పారావు

కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరిన గంకల కవిత అప్పారావు అరాచకపు ప్రభుత్వంనకు స్వస్తి పలికే సమయం వచ్చింది విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో టిడిపి,బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఏమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకు,ఎమ్ పి…

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం,…

వరంగల్-నల్గొండ-ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్

తెలంగాణలో గ్రాడ్యుయేట్ MLC స్థానానికి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఖమ్మం -వరంగల్-నల్గొండ MLC స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుంది. 27న పోలింగ్, జూన్ 5న ఫలి తాలు వెలువడనున్నాయి. అసెంబ్లీ ఎన్నిక ల్లో…పల్లా రాజేశ్వర్…

రాములోరికి మొక్కి..గంగమ్మ ను పూజించి

కూసుమంచి: మల్లేపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన శ్రీ సీతారామ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి హాజరయ్యారు.…

రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12…

తిరుపతిలో భయోత్పాతం సృష్టించేందుకు కూటమి కుట్ర….టీటీడీ చైర్మన్ భూమన

కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి… ఎన్నికల కమిషన్అప్రమత్తం అవ్వాలి…. చిత్తూరు నుంచి రౌడీలు, అల్లరి మూకలను దింపి, భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారు… సౌమ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెపం నెట్టాలని…

రాజీనామాలేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఎన్నికల నేప థ్యంలో రాజకీయనాయకు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది,తాజాగా ఈరోజు రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీ పంలోని గన్‌పార్కుకు వెళ్లా రు. మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సవాలు స్వీక రించి గన్…

ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ అభ్యర్థన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొందరు అధికారులు వినియోగించుకోనివ్వడంలేదని ఆరోపణ పోస్టల్ బ్యాలెట్ గడువుని మరింత పొడగించాలని ఈసీకి విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా, రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నా డీజీపీ రాజేంద్రనాథ్…

17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్

17 వేల ICICI క్రెడిట్ కార్డులు బ్లాక్సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ICICI బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది.…

155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్‌ అల్ట్రావయెలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. తొలి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను ఎఫ్‌77 పేరిట తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా ఎఫ్‌77 మాక్‌ 2…

You cannot copy content of this page