• teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
పునరావాస కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

పునరావాస కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాస కేంద్రాన్ని గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఈ శిబిరంలో ఆశ్రయం దక్షిణ చిరువోలులంక గ్రామ వరద బాధితులను బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన..

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం..…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
పలాస జీడిపప్పుకి.. ఇక మహా ప్రసాదం

పలాస జీడిపప్పుకి.. ఇక మహా ప్రసాదం తిరుమల లడ్డూ ప్రసాదానికి ఇక నుంచి పలాస జీడిపప్పుతొలిసారి బిడ్ దక్కించుకున్న పలాస వ్యాపారి కోరాడ సంతోష్ రోజుకు 3 టన్నులు జీడిపప్పు సరఫరాకు ఒప్పందం పలాస : తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
నిత్యావసరాలు పంపిణీ

నిత్యావసరాలు పంపిణీవరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాల కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తామని చెప్పారు. ఇళ్లు, షాపులు పూర్తిగా మునిగిపోయి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌ కు మధ్య ఎదురు కాల్పులు ఆరుగురు మావోయిస్టులు మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం పంచాయితీ పరిధిలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
విజయవాడలో వరద బాధితులకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు సాయం

విజయవాడలో వరద బాధితులకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు సాయం నగరంలోని 17,18వ డివిజన్లలో ఉదయం నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయలు సాయం ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు

ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు ..!!! విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన యువకుడు చంద్రశేఖర్(32) అనంతలో కాలకు చేరాడు. ఇద్దరు సోదరులు, మరో ఇద్దరితో కలిసి అతను సింగ్ నగర్లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్ర ఆ నలుగురిని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా సుమారు రూ.100 కోట్ల

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా సుమారు రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ ఉద్యోగులు రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
కొలుముల ఫౌండేషన్ చేయూత

కొలుముల ఫౌండేషన్ చేయూత ధర్మారం: మండలంలోని దొంగతుర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పాలగాని ఐలయ్య మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై దామోదర్ యాదవ్ 50 కేజీల బియ్యం పంపగా, వాటిని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
సమిష్టిగా తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది

సమిష్టిగా తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది….అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ..……………………………………………………………..సాక్షిత : జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ప్రభుత్వాసుపత్రి ని ఆకస్మికంగా సందర్శించి,పిల్లల, కంటి వార్డులని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఆసుపత్రి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని బొకే మరియు శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….. ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట నియోజకవర్గ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
టీడీపీ సీనియర్ నాయకులు మృతి.

టీడీపీ సీనియర్ నాయకులు మృతి. నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొప్పులపూడి రమేష్ బాబు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది.

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు మూసేయడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం 1,87,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మరోవైపు బుడమేరు వాగుకు గండ్లు పూడ్చేందుకు జలవనరుల శాఖ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్. రెండు బృందాలుగా ఏర్పడి బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుంది.. ఈటెల బృందం ములుగు, మహబూబాబాద్‌లో పర్యటిస్తుంది.

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన పనులు బయటపడతాయి

వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన పనులు బయటపడతాయిరావులపల్లి రోడ్డు, ఫతేపూర్ బ్రిడ్జి రోడ్డును పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిరోడ్లకు శాశ్వత పరిష్కారం చూపిస్తా శంకర్‌పల్లి: వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు బయటపడతాయని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
మోకిలా లా లాపాలోమా విల్లాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోకిలా లా లాపాలోమా విల్లాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శంకరపల్లి : నాలుగు రోజుల నుండి కురుస్తున్న బారి వర్షానికి మోకిలా లా పాలోమా విల్లాలు నీట మునిగిన విషయం తెలిసిందే . లా పాలోమా విల్లాలను స్థానిక…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం మాది

ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం మాది సమస్యలు వినడానికి, పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఉమ్మడి ఖమ్మం ఉద్యోగుల పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్ఫ‌థంతో ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఈ నెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ నెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!! 2024, సెప్టెంబర్ నెలలో.. 7, 17వ తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మిలాద్ ఉన్ నబీ, గణేష్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్ హైడ్రా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంం సరైనదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో హైడ్రాను…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వరద బాధితులకు అండగా ఎం పి జె

వరద బాధితులకు అండగా ఎం పి జె ఉమ్మడి ఖమ్మం మున్నేరు వరద భీభత్సవానికి ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర నష్టానికి గురయ్యారు. అందులో పలు పేద కుటుంబాలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. స్థానిక 47 వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
దీనస్థితిలో నటుడు..సాయం కోసం కన్నీళ్లు

దీనస్థితిలో నటుడు..సాయం కోసం కన్నీళ్లు…!!! ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీల్లోనూ కామెడీ పండించే నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. ఎన్నో సినిమాల్లో నటించినా వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కిడ్నీలు పాడవడంతో గాంధీ ఆస్పత్రిలో డయాలసిస్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వరద కోరల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి

వరద కోరల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకి కోటి రూపాయలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ…ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలకు చెరో 50 లక్షలు విరాళం ప్రకటించిన బాలయ్య

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం

నందివాడ మండలంలో బుడమేరు ఉగ్రరూపం….. రికార్డు స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీరు ఎమ్మెల్యే రాము ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్న టిడిపి నేతలు మారుమూల ప్రాంతాలకు సైతం బొట్లలో వెళుతూ ఆహారం పంపిణీ…. రోజుకు 6వేల ప్యాకెట్లు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ ..

పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ .. జగిత్యాల జిల్లా ప్రకృతి వైపారీత్యాలతో రాష్ట్రం అంతటా వరద ఉదృతి తో అతలాకూతలం అవుతుంది. సీఎం రేవంత్ సహచర మంత్రులు సభ్యులు స్థానకంగా పరిస్థితి పరిశీలన చేసి సహాయక చర్యలు చేపట్టాలని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
జగిత్యాల జిల్లా కేంద్రంలో లైబ్రరీని సందర్శించి,పోటీ పరీక్షలకు సిద్ధం

జగిత్యాల జిల్లా కేంద్రంలో లైబ్రరీని సందర్శించి,పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న నిరుద్యోగ యువత తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ . ఎమ్మెల్యే మాట్లాడుతూజగిత్యాల నియోజకవర్గం,జిల్లా దూర ప్రాంతాల నుండి అనేక మంది లైబ్రరీలో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య

సూర్యాపేట జిల్లా ప్రిన్సిపల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా పేరుమల యాదయ్య సూర్యపేట జిల్లా : ఉపాధ్యక్షులుగా జానపాటి కృష్ణయ్య ప్రధాన కార్యదర్శిగా డి విజయ నాయక్ కోశాధికారిగా ధార పాండయ్య ఎన్నికయ్యారు. అధ్యక్షులుగా ఎన్నికైన పెరుమాళ్ళ యాదయ్య జిల్లాలోని ప్రభుత్వ జూనియర్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
బాధితులకు బాసటగా సిపిఐ

బాధితులకు బాసటగా సిపిఐ రామన్నపేట కాలనీలో భోజన వితరణ ఉమ్మడి ఖమ్మం మున్నేరు బాధితులకు సిపిఐ జిల్లా సమితి బాసటగా నిలుస్తుంది. వరద వచ్చిన నాటి నుంచి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ మనో ధైర్యం కల్పిస్తూ వీలైనంత మేర సహయం చేస్తూ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
యుద్ధ ప్రాతిపదికన

యుద్ధ ప్రాతిపదికనవిద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టండివిద్యుత్ సరఫరా లో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టండి ఉమ్మడి ఖమ్మం వరదల నేపథ్యంలో విద్యుత్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లువరదల నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
నెల వేతనం విరాళం దాతృత్వం చాటుకున్న

నెల వేతనం విరాళం దాతృత్వం చాటుకున్నఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారుఎంపీ రవిచంద్ర , ఖమ్మం మున్నేరు వరద బాధితులకు కొండంత అండగా నిలిచిన విషయం…

You cannot copy content of this page