మావోయిస్టు పోస్టర్లు విడుదల.. సమాచారం ఇచ్చినవారికి నగదు బహుమతి

పోలీస్ అధికారులతో కలిసి వాల్ పోస్టర్‌ అవిష్కరించిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ సిఎం శ్రీనివాస్ ఐపిఎస్ ఐజి గారు మంచిర్యాల డిసిపి అశోక్ కుమార్…

కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వెలిచాలా రాజేందర్ రావు నామినేషన్ కార్యక్రమం.

నామినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఎమ్మేల్యేలు సిరిసిల్ల డిసిసి అధ్యక్షుడు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ,కరీంనగర్ డిసిసి అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ,మేడిపల్లి సత్యం ,హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ,వొడితల…

వరంగల్‌ విమానాశ్రయంపై కదలిక

వరంగల్‌ విమానాశ్రయంపై కదలికవరంగల్‌ ప్రాంతీయ విమానాశ్రయ నిర్మాణం వ్యవహారంలో కదలిక వస్తోంది. ప్రాథమిక భూ సర్వే కోసం ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(AAI)కసరత్తు చేపట్టింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం అదనపు భూమి కేటాయించటంతో ఇటీవల క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు…

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు

గిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో చిన్న జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు తెలంగాణ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, చతిస్గఢ్ రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షలకు పైగా దీక్షాపరులు…

శంకర్‌పల్లి మండల ఉపాధ్యక్షుడిగా బండమీది వెంకటేష్

శంకర్‌పల్లి మండల బిజెపి ఉపాధ్యక్షుడిగా మోకిల గ్రామానికి చెందిన బండమీది వెంకటేష్ నియమితులయ్యారు. మండల పార్టీ అధ్యక్షుడు బసగళ్ళ రాములు గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు అనంతరం వెంకటేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో పదవిని కట్టబెట్టిన ఎంపీ అభ్యర్థి…

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలి : కలెక్టర్ ఎస్ వెంకట్రావు.

ధాన్యం కొనుగోలు, రవాణా, దిగుమతి వేగవంతం చేయాలని సోమవారం వెబ్ ఎక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్పెషలాఫీసర్లు, తాసిల్దార్లు, ఎంపీడీవోలు ,పౌరసరఫరాల అధికారులతో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సిహెచ్ ప్రియాంక, ఆదనపు కలెక్టర్ రెవెన్యూ బిఎస్ లతా తో…

వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ లో పాల్గొన్న వర్ధన్నపేట శాసనసభ్యులు

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా డాక్టర్ కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యలయంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం…

ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తుల దందా

సూర్య లంక బీచ్ ఒడ్డున వసూళ్ల దందా బీచ్ ఒడ్డున పడకలు పడకకు గంటకు 100 టూరిస్టులను నిలువునా దోచుకుంటున్న దళారులు కాస్త సేద తీరుదాం అంటే కనపడని వసతులు బాపట్ల బీచ్ కు రావాలంటే భయపడుతున్న టూరిస్టులు, చీరాల వైపు…

బీ ఫారం తీసుకున్న ప్రతి అభ్యర్థి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టాలి: చంద్రబాబు

టీడీపీ అభ్యర్థులకు నేడు బీ ఫారాలు ఇచ్చిన చంద్రబాబు అభ్యర్థులతో ప్రతిజ్ఞ చేయించిన టీడీపీ అధినేత రాష్ట్రానికి ఏం చేసాడో చెప్పుకోలేకే జగన్ డ్రామాలు ఆడుతున్నాడని విమర్శలు పెన్షన్ కుట్రలు, గులకరాయి డ్రామాలను ప్రజలు ఛీ కొట్టారని వెల్లడి

KA పాల్ ఆస్తి మరీ ఇంత తక్కువా..?అనే

విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే కేఏ పాల్ పేరిట ఆస్తులు చాలా తక్కువ ఉన్నాయి. ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. మొత్తంగా రూ.1.86 లక్షల సొమ్ము మాత్రమే ఉంది.…

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. నేటి నుంచే అమలు

తగ్గిన ధరలు నేటి నుంచే అమలు.. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ధరలపై రూ.2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు ఈవాళ దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. హైదరాబాద్:లీటర్…

పార్లమెంట్ ఎన్నికల ప్రజా చర్చ వేదిక

జోగులాంబ గద్వాల్ జిల్లా ధరూర్ మండలం లో .బండ్ల చంద్రశేఖర్ రెడ్డి నివాసం లో నిన్న జరిగిన ప్రజా చర్చ వేదికలో ఈ సారి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ మనం అందరం కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఒక…

3 రోజుల పాటు సలేశ్వరం జాతర….

తెలంగాణ అమర్నాథ్ యాత్రగా గుర్తింపు పొందిన సలేశ్వరం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు ఉ.7 నుంచి సా.6 వరకు మాత్రమే భక్తులను అడవిలోకి అనుమతిస్తారు. నల్లమల అడవుల్లో కొండలు, వాగులు దాటుకుంటూ లోయ గుహలో…

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా

నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికలలో సంబంధించిన కళాకారుల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు త్వరలో జరగబోయే నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అభ్యర్థి డా!! ఆర్ ఎస్ ప్రవీణ్…

శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయం స్వామి దేవాలయంలో, ధ్వజస్తంభం

శ్రీ శ్రీ శ్రీ ఆంజనేయం స్వామి దేవాలయంలో, ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట , నవగ్రహాలు ప్రతిష్ట మహోత్సవము పాల్గొన్న ఎమ్మెల్యే గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని మార్లబీడు గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్తంభం, బొడ్రాయి ప్రతిష్ట, నవగ్రహాలు,…

SSC బోర్డ్ వారిచే విడుదల చేసిన పది’ ఫలితాల్లో స్టేట్‌ 1st ర్యాంక్‌ సాధించిన ఏలూరు విద్యార్ధిని.

2024 ఏడాది పదో తరగతి ఫలితాల్లో మొత్తం 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి రాష్ట్రంలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచింది. ఒక్క సెకండ్‌ ల్యాంగ్వేజ్‌ (హిందీ) మినహా మిగతా…

తొలి నామినేషన్ దాఖలు చేసిన డాక్టర్ కడియం కావ్య ….

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా తోలి సెట్ నామినేషన్ ను డాక్టర్ కడియం కావ్య దాఖలు చేశారు. ఉదయం మొదటగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

పాలల్లో బర్డ్ ఫ్లూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికఆవు పాలలో బర్డ్ ఫ్లూ కారకమైన హెచ్5ఎన్1 వైరస్ ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించి హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్ లో బర్డ్ ఫ్లూ పశువులు, కోళ్లకు వేగంగా వ్యాపిస్తోంది. ఈ…

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..

ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు…

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి

బద్రి కిచెన్స్’ హోటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి *పాల్గొన్న మాజీ ఎంపీపీ శివశంకర్ గౌడ్* రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన బద్రి కిచెన్స్ హోటల్ ను షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి…

చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే?

చిటారు కొమ్మన చింత చిగురు.. కేజీ ధర ఎంతంటే?ఈ సీజన్ లో చింత చిగురు మార్కెట్ లోకి ఎక్కువగా వస్తుంది. అయితే చింత చిగురు ధర ఇప్పుడు మటన్ తో పోటీ పడుతోంది. హైదరాబాద్ లోని మెహిదీపట్నం రైతుబజార్ లో కేజీ…

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్

పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా సంగారెడ్డి లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాకలు చేసిన బిబి పాటిల్ తదనంతరం కార్యకర్తల సమావేశం నిర్వహించినజహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి బి పాటిల్ గెలుపే లక్ష్యంగా కదం తొక్కుతున్న కార్యకర్తలు జహీరాబాద్ సీటును మోదీకి…

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్య

దావూద్ పార్టీలో డ్యాన్స్.. స్పందించిన అక్షయ్‌కుమార్ భార్యదాదాపు పదేళ్ల క్రితం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పార్టీలో తాను డ్యాన్స్ చేసినట్లు వచ్చిన వార్తలపై అక్షయ్‌కుమార్ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా తాజాగా స్పందించారు. ‘ఎన్నో ఫేక్ వార్తలను చూస్తున్నాం.…

2023-24 ఏడాదికి టీటీడీ ఆదాయం రూ.1,161 కోట్లు

1,031 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ రూ.18 వేల కోట్లకు పెరిగిన మొత్తం డిపాజిట్ల విలువ వడ్డీ రూపంలోనే స్వామివారికి ఏటా రూ.1200 కోట్లుp

ఈ నెల 24న జరిగే రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వెయ్యబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ

[1:32 PM, 4/22/2024] Sakshitha: ఈ నెల 24న జరిగే రాగిడి లక్ష్మారెడ్డి నామినేషన్ వెయ్యబోతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్నారు కావున నామినేషన్ కార్యక్రమాన్ని మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను *[1:36…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

ఏప్రిల్ 24 నుంచి స్కూల్లకు వేసవి సెలవులు ప్రకటించిన సర్కారు

ఏపీ విద్యార్థుల వేసవి సెలవులు ప్రారంభం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పరీక్షల ఒత్తిడి నుండి…

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన

శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద … 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ మాణిక్య నగర్ శ్రీ కామాక్షి సమేత ఏకాంబరనాథ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం పునః నిర్మాణ…

తాపీ మేస్త్రి కుమార్తె పది ఫలితాల్లో మండలంలో ప్రథమ స్థానం

ఘంటసాల జడ్పీ హైస్కూల్ విద్యార్థిని జ్యోత్స్న మండలం ఫస్ట్ ఘంటసాల :-ప్రతిభకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది ఘంటసాల గ్రామానికి చెందిన తాపీ మేస్త్రి కుమార్తె కేతన జ్యోత్స్న. తండ్రి రెక్కల కష్టాన్ని గమనించి ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యర్థిస్తున్నప్పటికీ మండలంలో…

You cannot copy content of this page