• teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
గణేష్ మండపలకు ఆహ్వానం

*గణేష్ మండపలకు ఆహ్వానం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శ్రీ సాయి బాలాజీ ఎనక్లేవ్ అస్సోసియేషన్- మల్లంపేట్, గణేష్ ఉత్సవ కమిటీ-జర్నలిస్ట్ కాలనీ మరియు సాయి అనురాగ్ కాలనీ సేవ సమితి- బాచుపల్లి వాసులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం

సిద్దార్ధ పాఠశాల మల్కాజిగిరిలో ఘనంగా ఉపాధ్యాయదినోత్సవం విద్యార్థిని విద్యార్థులు సర్వే పల్లి రాధాకృష్ణ ను ఆదర్శనంగా తీసుకొని బావిభారత పౌరులుగా ఎదగాలని ప్రధానోపాధ్యాయులు జి.విఘ్నేశ్ అన్నారు.మల్కాజిగిరి లోని సిద్ధార్థ కాన్వెంట్ హై పాఠశాలలో సర్వే పల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయదినోత్సవాన్ని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
పర్యావరణాన్ని రక్షించడానికి వినాయక చవితి

పర్యావరణాన్ని రక్షించడానికి వినాయక చవితికి ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని.మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి… విశాఖ జిల్లా కొత్త గాజువాక 65 వార్డ్ కాకతీయ జంక్షన్ వద్ద వినాయక చవితి సందర్భంగా 65 వార్డ్ వైసీపీ సీనియర్ నాయకులు మద్దాల…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీపీ పైలా

శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీపీ పైలా…. పరవాడ గ్రామంలో శ్రీశ్రీశ్రీ భూలోకమాంబ అమ్మవారి పండుగ మహోత్సవ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న పరవాడ మండల ఎంపీపీ పైల వెంకట పద్మ లక్ష్మీ శ్రీనివాసరావు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
విజయవాడ వరద బాధితులు కోసం విరాళాలు వసూలు చేసిన సీఐటీయూ

విజయవాడ వరద బాధితులు కోసం విరాళాలు వసూలు చేసిన సీఐటీయూ అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన పరవాడలో సినిమా హాల్ జంక్షన్ సిఐటియు ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులను ఆదుకోవాలని ఆర్థిక సహాయం చేసి చేయూతనివ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
సూర్యాపేటలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

సూర్యాపేటలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సూర్యాపేట జిల్లా : చివ్వెంల మండలం ఉండ్రుగొండ సమీపంలోని శ్రీ స్వామినారాయణ్ గురుకుల అంతర్జాతీయ పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
తెలంగాణలో 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్

తెలంగాణలో 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం 2024 కు గానూ ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. 41 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించింది. సెప్టెంబర్ 5న టీచర్స్ డే సందర్భంగా బెస్ట్ టీచర్స్ అవార్డ్ అందుకోబోయే…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
గురువులు భవిష్యత్తు మార్గదర్శకులు..

గురువులు భవిష్యత్తు మార్గదర్శకులు..నీలం మధు ముదిరాజ్..చిట్కుల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు..సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు..సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను సన్మానించిన నీలం మధు ముదిరాజ్ గురువులు విద్యార్థుల భవిష్యత్తు మార్గదర్శకులని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
వరద బాధితులకు సహాయం చేయటానికి అందరూ ముందుకు రావాలి.

వరద బాధితులకు సహాయం చేయటానికి అందరూ ముందుకు రావాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ పిలుపు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వచ్చిన వరదలలో ముంపుకు గురై నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవటానికి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా ముందుకు రావలసిన అవసరం ఉందని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఖమ్మం వరద బాధితులకు సరకులు పంపే వాహనాలను జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
పునరావాస కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్

పునరావాస కేంద్రం పరిశీలించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాస కేంద్రాన్ని గురువారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. ఈ శిబిరంలో ఆశ్రయం దక్షిణ చిరువోలులంక గ్రామ వరద బాధితులను బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన..

ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర బృందం పర్యటన.. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించనున్న కేంద్ర హోం శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలోని బృందం.. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో సంభవించిన నష్టాన్ని అంచనా వేయనున్న కేంద్ర బృందం..…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
పలాస జీడిపప్పుకి.. ఇక మహా ప్రసాదం

పలాస జీడిపప్పుకి.. ఇక మహా ప్రసాదం తిరుమల లడ్డూ ప్రసాదానికి ఇక నుంచి పలాస జీడిపప్పుతొలిసారి బిడ్ దక్కించుకున్న పలాస వ్యాపారి కోరాడ సంతోష్ రోజుకు 3 టన్నులు జీడిపప్పు సరఫరాకు ఒప్పందం పలాస : తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
నిత్యావసరాలు పంపిణీ

నిత్యావసరాలు పంపిణీవరద ప్రభావిత ప్రాంతాల్లో నేటి నుంచి నిత్యావసరాల కిట్లతో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. పేద, ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తామని చెప్పారు. ఇళ్లు, షాపులు పూర్తిగా మునిగిపోయి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు, గ్రేహౌండ్స్‌ కు మధ్య ఎదురు కాల్పులు ఆరుగురు మావోయిస్టులు మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాధపాలెం పంచాయితీ పరిధిలోని అటవీ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి: ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
విజయవాడలో వరద బాధితులకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు సాయం

విజయవాడలో వరద బాధితులకి వైయస్‌ఆర్‌సీపీ నేతలు సాయం నగరంలోని 17,18వ డివిజన్లలో ఉదయం నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నేతలు వరద బాధితుల సహాయార్థం పార్టీ తరఫున కోటి రూపాయలు సాయం ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు

ఆ నలుగురినీ కాపాడి.. అనంత లోకాలకు ..!!! విజయవాడ వరదల్లో మానవత్వం చూపిన యువకుడు చంద్రశేఖర్(32) అనంతలో కాలకు చేరాడు. ఇద్దరు సోదరులు, మరో ఇద్దరితో కలిసి అతను సింగ్ నగర్లోని డెయిరీఫాంలో పనిచేస్తుండగా వరద పోటెత్తింది. చంద్ర ఆ నలుగురిని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా సుమారు రూ.100 కోట్ల

వ‌ర‌ద బాధితుల‌కు స‌హాయంగా సుమారు రూ.100 కోట్ల విరాళాన్ని ప్ర‌క‌టించిన తెలంగాణ ఉద్యోగులు రాష్ట్రంలోని ఉద్యోగుల త‌రుపున ఒక రోజు వేత‌నం సుమారు రూ.100 కోట్ల‌ను ప్రభుత్వానికి ఇచ్చేందుకు స్వ‌చ్ఛందంగా నిర్ణ‌యం తీసుకున్న తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఛైర్మ‌న్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
కొలుముల ఫౌండేషన్ చేయూత

కొలుముల ఫౌండేషన్ చేయూత ధర్మారం: మండలంలోని దొంగతుర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పాలగాని ఐలయ్య మృతి చెందగా, మృతుని కుటుంబ సభ్యులకు కొలుముల దామోదర్ యాదవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఎన్నారై దామోదర్ యాదవ్ 50 కేజీల బియ్యం పంపగా, వాటిని…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
సమిష్టిగా తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది

సమిష్టిగా తల్లి, పిల్ల ప్రాణాలు కాపాడిన వైద్యులు,సిబ్బంది….అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ..……………………………………………………………..సాక్షిత : జగిత్యాల జిల్లా కేంద్రంలో మాతా శిశు ప్రభుత్వాసుపత్రి ని ఆకస్మికంగా సందర్శించి,పిల్లల, కంటి వార్డులని పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .ఆసుపత్రి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన

హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ని బొకే మరియు శాలువాతో సత్కరించి స్వాగతం పలికిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ….. ఎమ్మెల్యే వెంట వర్ధన్నపేట నియోజకవర్గ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
టీడీపీ సీనియర్ నాయకులు మృతి.

టీడీపీ సీనియర్ నాయకులు మృతి. నివాళులర్పించిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం మండలం కిలేశపురం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దొప్పులపూడి రమేష్ బాబు అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది.

ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించింది. ఎగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ గేట్లు మూసేయడంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం 1,87,900 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మరోవైపు బుడమేరు వాగుకు గండ్లు పూడ్చేందుకు జలవనరుల శాఖ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 5, 2024
  • 0 Comments
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్. రెండు బృందాలుగా ఏర్పడి బండి సంజయ్ బృందం ఖమ్మం, కోదాడలో పర్యటిస్తుంది.. ఈటెల బృందం ములుగు, మహబూబాబాద్‌లో పర్యటిస్తుంది.

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన పనులు బయటపడతాయి

వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన పనులు బయటపడతాయిరావులపల్లి రోడ్డు, ఫతేపూర్ బ్రిడ్జి రోడ్డును పరిశీలించిన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డిరోడ్లకు శాశ్వత పరిష్కారం చూపిస్తా శంకర్‌పల్లి: వర్షాలు పడినప్పుడే ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులు బయటపడతాయని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
మోకిలా లా లాపాలోమా విల్లాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మోకిలా లా లాపాలోమా విల్లాలను పరిశీలించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి శంకరపల్లి : నాలుగు రోజుల నుండి కురుస్తున్న బారి వర్షానికి మోకిలా లా పాలోమా విల్లాలు నీట మునిగిన విషయం తెలిసిందే . లా పాలోమా విల్లాలను స్థానిక…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం మాది

ఉద్యోగుల సానుకూల ప్రభుత్వం మాది సమస్యలు వినడానికి, పరిష్కారానికి సిద్ధంగా ఉన్నాం ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ఉమ్మడి ఖమ్మం ఉద్యోగుల పట్ల ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అత్యంత సానుకూల దృక్ఫ‌థంతో ఉంద‌ని ఉప ముఖ్య‌మంత్రి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
ఈ నెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఈ నెల 7, 17న సెలవు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!! 2024, సెప్టెంబర్ నెలలో.. 7, 17వ తేదీలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. మిలాద్ ఉన్ నబీ, గణేష్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 4, 2024
  • 0 Comments
హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్

హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కరెక్ట్ : పవన్ కల్యాణ్ హైడ్రా విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంం సరైనదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో మీడియాతో పవన్ మాట్లాడుతూ.. తెలంగాణలో హైడ్రాను…

You cannot copy content of this page