• teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
దుర్గం చెరువులో ఇండ్లు…..సత్యం రామలింగరాజు

దుర్గం చెరువులో ఇండ్లు…..సత్యం రామలింగరాజు కొడుక్కి, దుబ్బాక ఎమ్మెల్యేకు నోటీసులు హైదరాబాద్ మాదాపూర్ దుర్గం చెరువు ఏరియాలో నిర్మాణాలపై రెవెన్యూ అధికారులు ఫోకస్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. FTL జోన్ లోనే నిర్మాణాలున్నట్లు గుర్తించి నోటీసులిచ్చారు. నెక్లార్ కాలనీ,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
కంగనా వ్యాఖ్యలు.. మండిపడిన వీహెచ్..పీఎస్‌లో కేసు నమోదు

కంగనా వ్యాఖ్యలు.. మండిపడిన వీహెచ్.. పీఎస్‌లో కేసు నమోదు గాంధీ భవన్: కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ పక్ష నేత రాహుల్ గాంధీపై ఎంపీ, బీజేపీ నేత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మండిపడ్డారు. ఈ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
కవితను చూసి కేసీఆర్ కన్నీళ్లు…

కవితను చూసి కేసీఆర్ కన్నీళ్లు… హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తన నివాసం నుండి ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్ కు వెళ్లారు ఎమ్మెల్సీ కవిత. సుప్రీంకోర్టు బెయిల్‌తో జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన కవిత.. ఇవాళ తన తండ్రి, మాజీ సీఎం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్..

ముంబై నటి కేసుపై డీజీపీ సీరియస్.. బాలీవుడ్ నటి కాదంబరీ జెత్వానీ కేసుపై ఏపీ డీజీపీ వ్యాఖ్యలుచేశారు.ద్వారకా తిరుమలరావు కీలకఎవరు తప్పు చేసినా బాధ్యత వహించాల్సిందేననిఅన్నారు. ఎంతటి స్థాయి వారు ఉన్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ అంశంపై దర్యాప్తు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి. అయిజ ఎస్సై

గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలి. అయిజ ఎస్సై ఐజ మండల పరిధిలో గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ ఆదేశాల మేరకు ఐజ ఎస్సై విజయ్ భాస్కర్ సూచనలు చేశారు.ఈ సందర్బంగాఎస్సైమాట్లాడుతూ…గణేష్ మండపాల నిర్వహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సి వుంటుందని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
గుంటూరు రేంజ్ లో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్…

గుంటూరు రేంజ్ లో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్… గుంటూరు రేంజ్ పరిధిలో ఐదుగురు సీఐలకు పోస్టింగ్స్ ఇస్తూ రేంజ్ ఐజీ త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన ఆయా సీఐల వివరాలు… బాపట్ల డీటీసీలో ఉన్న సీహెచ్ సింగయ్యను గుంటూరు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
గుంటూరు నగర వెస్ట్ ట్రాఫిక్ సీఐ గా బాధ్యతలు

గుంటూరు నగర వెస్ట్ ట్రాఫిక్ సీఐ గా బాధ్యతలు చేపట్టనున్న CH, సింగయ్య…, గతంలో గుంటూరు,పల్నాడు,బాపట్ల జిల్లాలో పనిచేసి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సీఐ సింగయ్య. ప్రస్తుతం బాపట్ల DTC లో పనిచేస్తున్న సింగయ్య ను గుంటూరు వెస్ట్ ట్రాఫిక్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పి ఆగ్రహం

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పోలీసులపై జిల్లా ఎస్పి ఆగ్రహం ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న పలువురు పోలీస్ అధికారులు ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా వేడుకల్లో పాల్గొనటoతో ఎస్పి శ్రీనివాసరావు ఆగ్రహం ఘటనపై వివరణ ఇవ్వాలంటూ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదన

ప్రభుత్వ పథకాలకు ప్రచారం చేస్తే నెలకు రూ.8 లక్షల సంపాదనత్వరలో యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, విజయాలకు ప్రచారం కల్పించేందుకు సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లను ఉపయోగించుకోనుంది. ఈ మేరకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
ఉస్మా’నయా హాస్పిటల్’ కు అడుగులు

ఉస్మా’నయా హాస్పిటల్’ కు అడుగులు ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణం కోసం చకచకా అడుగులు పడుతున్నాయి. గోషామహల్ గ్రౌండ్స్ లో కొత్త భవనం నిర్మించాలని సీఎం ఆదేశించడంతో.. అక్కడి పోలీస్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను పేట్ల బురుజులోని పోలీసు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను టార్గెట్

హైడ్రా అనేది ప్రతిపక్ష నాయకుల ఆస్తులను టార్గెట్ చేయడానికే పెట్టినట్లు ఉంది.. కీలక వ్యాఖ్యలు చేసిన హైకోర్టు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జీహెచ్‌ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు.. ముందుగా తప్పుచేసిన ప్రభుత్వ అధికారులపై…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైడ్రా.. ఎవరి నోట విన్నా ఇదే మాట

జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైడ్రా.. ఎవరి నోట విన్నా ఇదే మాట ఖమ్మం..అక్రమంగా చెరువులు, శిఖం భూములు, నాలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా దూకుడు పెంచిన విషయం తెలిసిందే. నిర్మాణం అక్రమమని, కబ్జా చేసి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
దుర్గం చెరువుపై రెవిన్యూ ఫోకస్ : సీఎం రేవంత్ సోదరుడితో సహా 24 మందికి నోటీసులు

దుర్గం చెరువుపై రెవిన్యూ ఫోకస్ : సీఎం రేవంత్ సోదరుడితో సహా 24 మందికి నోటీసులు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టిన రెవెన్యూ శాఖ.. ప్రతి చెరువును పరిశీలిస్తుంది. ఈ క్రమంలోనే దుర్గం చెరువు పరిసరాల్లోని నిర్మాణాలపై దృష్టి పెట్టింది…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్

దేశవ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్టు సేవలు బంద్ దేశ వ్యాప్తంగా 3 రోజులపాటు పాస్ పోర్ట్ సేవలు నిలిచి పోనున్నాయి. రేపు రాత్రి 8 గంటల నుంచి సెప్టెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పాస్ పోర్ట్ సర్వీసులు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
మీడియా ధైర్యంగా పనిచేయాలి★ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

మీడియా ధైర్యంగా పనిచేయాలి★ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసారమాధ్యమాలు దైర్యంగా పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సూచించారు. ★ పిటిఐ 77 వ వార్షికోత్సవం సందర్బంగా వార్తా సంస్థల ఏడిటర్ల సమావేషంలో ఆమె మాట్లాడారు. ★ ఒత్తిళ్లకు లొంగకుండా….ఎవరికి భయపడకుండా ప్రజలకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా కవిత వెళుతున్నారు. నిన్న కవిత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
భారీ వర్షాలకు గుజరాత్‌ అతలాకుతలం.. 29 మరణాలు

భారీ వర్షాలకు గుజరాత్‌ అతలాకుతలం.. 29 మరణాలు.. అహ్మదాబాద్‌: గుజరాత్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో ఇప్పటివరకు దాదాపు 29 మంది మృతి చెందినట్లు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
తెలుగు భాషా దినోత్సవం

తెలుగు భాషా దినోత్సవం వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు , బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకోవడం అందరికీ తెలిసిందే. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి , తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 29, 2024
  • 0 Comments
SBI చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ బిడ్డ

SBI చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ బిడ్డ SBI సారథ్య బాధ్యతలను తెలంగాణ బిడ్డ చల్లా శ్రీనివాసులు శెట్టి స్వీకరించారు. SBI చైర్మన్ దినేశ్ ఖారా పదవీ విరమణ చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో శ్రీనివాసులు శెట్టి వచ్చారు. SBIని అత్యంత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
పట్టా భూమిని అక్రమించి గుడిసెలు వేశారు

పట్టా భూమిని అక్రమించి గుడిసెలు వేశారుతొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారుఅన్ని హక్కులు ఉన్న నా భూమికి రక్షణ కల్పించాలిస్థానికేతరుల దాడులపై చర్యలు తీసుకోవాలిమీడియా సమావేశంలో భూ యజమాని వేజళ్ల సురేష్ కుమార్ తన పట్టా భూమిలో గుడిసెలు వేసి తొలగించమంటే దౌర్జన్యం చేస్తున్నారని…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
ప్రతి రోజు విద్యార్థులకు ఐదు ఆంగ్ల పదాలు నేర్పించాలి.

ప్రతి రోజు విద్యార్థులకు ఐదు ఆంగ్ల పదాలు నేర్పించాలి.విద్యార్థుల హాజరు శాతం పెంచాలి – నాణ్యమైన ఆహారం అందించాలి అంగన్వాడీ కేంద్రాలలో పిల్లకు ఆట పాటలతో విద్యను భోదించాలి : కలెక్టర్ సూర్యాపేట మండలం కాసారబాద్ గ్రామం లోని ప్రాధమిక పాఠశాలను,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన బిచ్చాల

మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన బిచ్చాల ఖమ్మం కోర్టు ప్రాగణంలో సీనియర్ న్యాయవాది బిచ్చాల తిరుమల రావు ఆధ్వర్యంలో మా వాటా మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల గణన చేయాలని రాజ్యాంగబద్దంగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ నామ

పలు వివాహ శుభకార్యాల్లో పాల్గొన్న మాజీ ఎంపీ నామ బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభ పక్ష నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో పర్యటించారు అందులో భాగంగా ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు గ్రామానికి చెందిన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
ఐకెపి వివో ఏ లను షర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాల నీ ర్యాలీ

ఐకెపి వివో ఏ లను షర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాల నీ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నారాజకీయ కక్షలతో తొలగించిన వివో ఏ లను విధుల్లోకి తీసుకోవాలి…… సిఐటి జిల్లా అధ్యక్షులు మండ్ల రాజుడిమాండ్ వనపర్తి :ఐకెపి వివో ఏ ఉద్యోగులను షర్ఫ్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం,మల్లి బాబు

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం,మల్లి బాబు కామేపల్లి మండలం కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో మండల ఎమ్మార్వో సిహెచ్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు జరిగిన చెక్కుల పంపిణీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 డివిజన్ భాగ్యలక్ష్మి కాలనీ అధ్యక్షులు సాగర్ రెడ్డి నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
మేన్స్ వేర్ ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

మేన్స్ వేర్ ని ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 డివిజన్ గాజులరామారం వాసులు కె. శ్రీనివాస్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్లూ సి మేన్స్ వేర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని *బ్లూస్ సి మేన్స్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరైన చెక్కులను చిలుకూరు,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని

రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని.లలిత ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. శంకర్ పల్లి : పేదలు,మధ్యతరగతి వారిని దృష్టిలో ఉంచుకొని రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. శంకర్ పల్లి పట్టణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 28, 2024
  • 0 Comments
సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రక్స్ పై అవగాహన సదస్సు

సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రక్స్ పై అవగాహన సదస్సు.కళాశాల నుండి బదలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం.ముఖ్య అతిథిగా హాజరైన డిఐఈఓ బాను నాయక్. సూర్యాపేట జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ పెరుమళ్ల యాదయ్య…

You cannot copy content of this page