తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం..

Gold at low price is a huge fraud. హైదరాబాద్: తక్కువ ధరకే బంగారం అంటూ భారీ మోసం.. గోల్డ్ స్కీం పేరుతో రూ. 4 కోట్లు వసూలు చేసి ఉడాయించిన ముఠా.. రూ. 50 వేలు కట్టి చేరితే…

ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ సెక్షన్ కాన్పులు తగ్గించాలి

Caesarean section deliveries in private hospitals should be reduced ప్రైవేట్ ఆస్పత్రులలో సిజేరియన్ సెక్షన్ కాన్పులు తగ్గించాలినిబంధనలకు విరుద్ధంగా కాన్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోటాచలం.…

అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

District Collector who inspected the works of Amma Adarsh ​​School Committee అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పనులను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సుజాతనగర్ మండలం వేపలగడ్డ ఎంపీపీ ఎస్ పాఠశాలలో జరుగుతున్నటువంటి అమ్మ ఆదర్శ కమిటీ…

రక్తదానం మహాదానం : నసీర్ బాబా

Blood Donation Mahadanam : Naseer Baba రక్తదానం మహాదానం : నసీర్ బాబా హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో మాతృ దేవోభవ పితృ దేవో భవ ఫౌండేషన్ ఐదవ వార్షికోత్సవం సందర్భముగా. సందీప్ భాగా (…

కాంగ్రెస్ పేదల కోసం .. బిజెపి పెద్దల కోసం పనిచేస్తుంది

Congress works for the poor, BJP works for the elders జై జవాన్..జై కిసాన్ కాంగ్రెస్ నినాదం కాంగ్రెస్ 55 ఏళ్ల పాలనలో ఏనాడు పూజలను అడ్డుకోలేదు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు…

2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు.

Members of Shankarpalli BSI participating in the 2568th Buddha Jayanti celebrations. 2568వ బుద్ధ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న శంకర్పల్లి బిఎస్ఐ సభ్యులు. : 2024,మే 23 వైశాఖ పౌర్ణమి బుద్ధ జయంతోత్సవాన్ని ‘ధార్మిక ప్రజాస్వామ్యం’ దేదీప్యమానంగా వెలుగొందాలని…

భారీగా గంజాయి పట్టివేత

Massive crackdown on cannabis భారీగా గంజాయి పట్టివేతభూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 5ఇంక్లైన్ వద్ద సీఐ డీ. నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్సై సుధాకర్, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా నిగ్గుల రాజు శనిగరం, అనే వ్యక్తి టీఎస్ 24సి 2236…

తెలంగాణ ప్రజలకు అలెర్ట్

తెలంగాణ ప్రజలకు అలెర్ట్పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. పలు జిల్లాల్లో , శుక్రవారాల్లో వర్షాలు కురుస్తాయి. శనివారం…

3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు

10th Class Advance Supplementary Examinations from 3-6-2024 to 13-6-2024 3-6-2024 నుండి 13-6-2024 వరకు పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు .……జిల్లాలో పదవ తరగతి అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు తేది…

ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయం

Pujari Satyanarayana is sure to win as MLC candidate ఎమ్మెల్సీ అభ్యర్థిగా పూజరి సత్యనారాయణ గెలుపు ఖాయంభద్రాద్రి కొత్తగూడెంలో మార్మోగిన సన్నాహక సమావేశం బలపరుస్తున్న ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య వరంగల్…

ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా సర్కారు సరికొత్త ప్రణాళికకు శ్రీకారం

The government has launched a new plan so that every body is like a mother’s lap హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతీ బడీ.. ఒక అమ్మ ఒడిలా ఉండేలా…ప్రభుత్వ పాఠశాలల ఆలనా పాలన కోసం సర్కారు సరికొత్త…

దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం

MLA Kadiam attended Durgamma Bonala festival దుర్గమ్మ బోనాల పండుగ కి హాజరైన ఎమ్మెల్యే కడియం జఫ్ఫర్గడ్ మండలంలోని రఘునాథపల్లి గ్రామంలో దుర్గమ్మ బోనాలకు హాజరైన మాజీ ఉపముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రఘునాథపల్లి గ్రామస్థులందరూ కలిసి…

ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి

The process of grain purchase should be completed ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల సుజాతనగర్ లో గల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తనిఖీ…

మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి తల్లి మృతికి ఎంపీ నామ సంతాపం – నివాళి

MP Nama mourns the death of former MP Venugopal Reddy’s mother – Tribute మాజీ ఎంపీ వేణుగోపాల్ రెడ్డి తల్లి మృతికి ఎంపీ నామ సంతాపం – నివాళి ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు రెడ్డిపాలెం లో…

ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..

Rallies and processions canceled in AP on June 4. ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు .. అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.…

మేటి రాములును పరామర్శించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి.

Meti Ramulu was visited by: Former minister Errabelli. మేటి రాములును పరామర్శించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి. జనగామ జిల్లా: కొడకండ్ల మండలం,రామవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మేటి రాములు ఇద్దరి కుమారులు శివ, శ్రవణ్ ఇటీవల రోడ్డు…

అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు

Frequent police inspections in suspected trouble areas కృష్ణాజిల్లాపామర్రు నియోజకవర్గం అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు సార్వత్రిక ఎన్నికలు – 2024 అనంతరం జరిగే అల్లర్లు/గొడవలు దృష్టిలో పెట్టుకొని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి…

కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్

KKM Trust Chairman, Congress leader Kuna Srinivas Goud నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ నేత కూన శ్రీనివాస్ గౌడ్ . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, నల్లగుట్ట…

సిపిఐ సిపిఎం పార్టీలు బలపరుస్తున్న తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

CPI should win Theenmar Mallanna who is being strengthened by CPM parties సిపిఐ సిపిఎం పార్టీలు బలపరుస్తున్న తీన్మార్ మల్లన్నను గెలిపించాలివిస్తృత ప్రచారంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఎర్ర శ్రీకాంత్ , ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు…

తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి

Everything should be done for the huge success of Tinmar Mallanna తీన్మార్ మల్లన్న భారీ విజయానికి అంతా కృషి చేయాలి ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ…

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు

Funeral of Iranian President Ibrahim Raisi ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు ఇరాన్:హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని స్మరించు కుంటూ ఇరాన్ ప్రభుత్వం సంతాప కార్యక్రమాలు ప్రకటించింది. అయితే హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశానికి సమీపంలోని…

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

Inter Supplementary Examinations ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు హైదరాబాద్‌ :-తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెం టరీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతిస్తారు. వార్షిక పరీక్షల్లోనూ విద్యా ర్థులకు…

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం..

Private travel bus overturned, two children died. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా ఇద్దరు చిన్నారులు దుర్మరణం.. Bus Accident: కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటన.

Harish Rao’s visit to the joint Warangal district. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హరీష్ రావు పర్యటన. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించనున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్…

తరుగు లేకుండా వడ్లు కొనాలి

Buy rice without rust Harish Rao: తరుగు లేకుండా వడ్లు కొనాలి తుఫాన్ ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా ప్రభుత్వం మాత్రం రోజుల తరబడి వడ్లు కొనకపోవడంవల్ల వడ్లు తడిచే అవకాశం ఉందన్నారు…

స్ట్రాంగ్ రూo పరిశీలించిన రఘురాం రెడ్డి

Raghuram Reddy who examined Strong Roo ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నేకల్ వద్దగల కిట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూoను కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం…

నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి కల్యాణ మహోత్సవం

Nallagutta Sri Lakshmi Narsimha Swamy Kalyana Mahotsavam నల్లగుట్ట శ్రీ లక్ష్మి నర్సింహా స్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ . కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం డివిజన్, నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి…

శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్సవ వేడుక

Sri Sri Sri Nalla Pochamma Mother Temple Re-Constitution First Anniversary Celebration శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి దేవాలయ పునః ప్రతిష్టాపనంతార ప్రథమ వార్షికోత్సవ వేడుకలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన డిప్యూటీ మేయర్ నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్…

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

Revanth Reddy government will invite KCR on June 02 తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ. దీంతో…

బోనస్ అని చెప్పి బోర్లా పడేశారు

They said it was a bonus and threw it away. కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఫైర్TG: వడ్లకు రూ.500 బోనస్ అని చెప్పిఇప్పుడు కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామనికాంగ్రెస్ నేతలు చెప్పడం దారుణమనిఅన్నారు కిషన్ రెడ్డి. రైతులను ఆనాడుబీఆర్ఎస్..…

You cannot copy content of this page