దొడ్లేరులో టీడీపీకి షాక్వైసీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

ఎన్నికల వేళ క్రోసూరు మండలంలో టీడీపీకి పెద్ద షాక్ తగిలింది. క్రోసూరు మండలం దొడ్లూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నేత షేక్ ఖాశం సైదాతో పాటు మరో 20 కుటుంబాల వారు వైఎస్సార్సీపీలో చేరారు. దొడ్లేరులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే నంబూరు…

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ నెరవేర్చలేదు..కూటమి ప్రజలను మోసం చేసింది

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.…

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకే మా తొలి ఓటు

వైసీపీలో చేరిన రూరల్‌ పంచాయతీ యువకులు– సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే అనంత అనంతపురం రూరల్‌ పంచాయతీకి చెందిన పలువురు యువకులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శుక్రవారం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి సమక్షంలో ఆయన స్వగృహం వద్ద వైసీపీ కండువాలు వేసుకున్నారు.…

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓటమికి కడప గూండాల ప్రయత్నాలు’.. నాగబాబు కీలక ఆరోపణలు..

పిఠాపురంలో జనసేన అధినేత ఓటమి కోసం వైసీపీ నేతలు పావులు కదుపుతున్నట్లు కీలక ప్రకటన చేశారు నాగబాబు. పవన్ కళ్యాణ్ ఓటమి కోసం మిథున్ రెడ్డి, దాడిశెట్టి రాజాలు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్‎కి వస్తున్న ఆదరణ చూసి…

టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి యనమల కృష్ణుడు

కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తుని ఇంచార్జ్…

కారంపూడిలో మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభరాణి ఇంటింటి ఎన్నికల ప్రచారం

షేక్. మగ్బుల్ జానీ భాషా కారంపూడిమాచర్ల నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి జూలకంటి. బ్రహ్మనందరెడ్డి సతీమణి జూలకంటి. శోభారాణి నియోజకవర్గ పరిధిలోని కారంపూడిలో ఇంటింట ప్రచారం శుక్రవారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా ముందుగా కారంపూడి చేరుకున్న జూలకంటి. శోభరాణి…

జులైలో రూ.7,000 పింఛన్: TDP

పింఛన్ పెంపు హామీని ఏప్రిల్ నుంచే అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజంపేట సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఏప్రిల్ నుంచే రూ.4 వేల పింఛన్ అందిస్తాం. 3 నెలల బకాయిలను జులైలో ఇస్తాం. ఒక నెలలో పింఛన్…

టీడీపీకి మాజీ మంత్రి సోదరుడి రాజీనామా

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు…

దేశంలోనే ధనిక ఎంపీ అభ్యర్థిగా తెలుగోడు!

గుంటూరు ఎంపీ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ దేశంలోనే అత్యంత ధనిక ఎంపీ అభ్యర్థిగా నిలిచారు. తన కుటుంబానికి రూ.5,785 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించారు. అందులో చరాస్తుల విలువ రూ.5,598 కోట్లు కాగా స్థిరాస్తుల…

నందిగామ పట్టణం 7వ వార్డులో టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం

తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటిమికి ఓటేసి గెలిపించాలని కోరుతున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ.. చంద్రబాబు అధికారంలోకి వస్తే అభివృద్ధి పక్కా అని చెబుతూ తంగిరాల సౌమ్య ముందుకు సాగుతున్నారు.…

రాష్ట్రంలో ఏరులై పారుతోన్న మద్యం.. ఎంత సీజ్ చేశారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ప్రలోభాల పర్వానికి తెరలేచింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం ఉంది. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గత 24 గంటల్లో రూ.8.65 కోట్ల విలువైన మద్యం ,…

వైసీపీ మేనిఫెస్టో విడుదల

మేనిఫెస్టో విడుదల చేయనున్న వైఎస్ఆర్సీపీ పార్టీ. వైసీపీ మేనిఫెస్టో విడుదల కానుంది. తాడేపల్లి లోని వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే ఆచరణకు సాధ్యమయ్యే మరికొన్ని హామీలు,…

కంచికచర్లలో…. డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు కి… జన హారతి…

ధర్మాన్ని గెలిపించండి…. మంచి కోసం కుటుంబమంతా కూర్చొని ఆలోచించండి…. అభివృద్ధి చేసిన వారినే గెలిపించండి : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు .. మీకు సంక్షేమ పథకాలు ఎవరిచ్చారో ఆలోచించండి… మీ అకౌంట్లో పథకాల ద్వారా డబ్బులు ఎవరు…

వైసీపీ అభ్యర్థికి బిగ్ షాక్.. ఈసీ కీలక ఆదేశాలు..

పొన్నూరు వైసీపీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణకు బిగ్ షాక్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అంబటి మురళీకృష్ణపై కేసు నమోదైంది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీన ఆదేశించారు. ఈ నెల 13వ తేదీన ఎన్నికల ప్రవర్తనా…

విజయవాడ సెంట్రల్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కాజా రఘునాదం, మంచుకొండ చక్రవర్తి

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 23వ డివిజన్, సీతారామపురం, పాపయ్య వీధి పరిసర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి…

జోరుగా 48వ వార్డులో కూటమి అభ్యర్థులకు మద్దత్తుగా ప్రచారం నిర్వహిస్తున్న గంకల కవిత అప్పారావు

కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరిన గంకల కవిత అప్పారావు అరాచకపు ప్రభుత్వంనకు స్వస్తి పలికే సమయం వచ్చింది విశాఖ ఉత్తర నియోజకవర్గం 48వ వార్డులో టిడిపి,బీజేపీ మరియు జనసేన పార్టీలు బలపరిచిన ఏమ్మెల్యే అభ్యర్థి విష్ణు కుమార్ రాజుకు,ఎమ్ పి…

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి

ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం,…

రోజు రోజుకి డీలా పడిపోతున్న కళ్యాణదుర్గం టిడిపి..స్పీడ్ పెంచిన ఉమామహేశ్వర నాయుడు…

ఎన్నికల రోజులు దగ్గర పడే కొద్ది ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం టిడిపి నుంచి చేరికలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి.26-04-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైసిపి క్యాంపు కార్యాలయంలో కళ్యాణదుర్గం రూరల్ మండలం మానిరేవు గ్రామానికి చెందిన 12…

తిరుపతిలో భయోత్పాతం సృష్టించేందుకు కూటమి కుట్ర….టీటీడీ చైర్మన్ భూమన

కుట్ర కోణంపై ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టాలి… ఎన్నికల కమిషన్అప్రమత్తం అవ్వాలి…. చిత్తూరు నుంచి రౌడీలు, అల్లరి మూకలను దింపి, భయోత్పాత వాతావరణాన్ని సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్ర చేస్తున్నారు… సౌమ్యులుగా ఉన్న మా మీద ఏదో ఒక నెపం నెట్టాలని…

ఏపీ పోలీసు అధికారులపై ఈసీకి మరోసారి బీజేపీ ఫిర్యాదు

డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేయాలంటూ అభ్యర్థన పోస్టల్ బ్యాలెట్ ఓట్లను కొందరు అధికారులు వినియోగించుకోనివ్వడంలేదని ఆరోపణ పోస్టల్ బ్యాలెట్ గడువుని మరింత పొడగించాలని ఈసీకి విజ్ఞప్తి రాష్ట్రవ్యాప్తంగా శాంతిభద్రతల్లో వైఫల్యం ఉన్నా, రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నా డీజీపీ రాజేంద్రనాథ్…

155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌

155km టాప్‌ స్పీడ్‌తో అల్ట్రావయోలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్‌ అల్ట్రావయెలెట్‌ కొత్త ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేసింది. తొలి ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను ఎఫ్‌77 పేరిట తీసుకొచ్చిన ఈ సంస్థ.. తాజాగా ఎఫ్‌77 మాక్‌ 2…

గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్

ఒకటి రెండు రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ తన అనుచరులతో రంగం సిద్ధం. లోకేష్ సమక్షంలో టీడీపీ లో చేరనున్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్

తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలోని రూ.2 వేల నోట్లకు మోక్షం.. నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్!

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు రద్దీ భారీగా పెరుగుతోంది. కానుకల రూపంలో భారీ స్థాయిలో మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ఆదాయం కూడా సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో వచ్చిన రూ.2 వేల…

గడప గడపకు ఎన్నికల ప్రచారం

మైలవరం నియోజకవర్గం మైలవరం పట్టణంలో రెండవరోజు కొనసాగుతున్న వసంత వెంకట కృష్ణప్రసాద్(ఉమ్మడి కూటమి అభ్యర్థి)గడప గడపకు ఎన్నికల ప్రచారం. మైలవరం లో రెండవ రోజు కొనసాగుతున్న ప్రచారం ఉదయం స్థానిక పార్టీ నాయకులు మహిళలతో కలిసి ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం…

కొండపల్లి పురపాలక ఆధ్వర్యంలో బాబును మళ్ళీ రప్పిద్దాం కార్యక్రమం

పోలవరం నిర్మాణం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం.. రాజధాని అమరావతి నిర్మాణం కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం…. రైతులకు సాగునీరు, సంక్షేమం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం…. యువతకు ఉపాధి, ఉద్యోగాల కోసం బాబును మళ్ళీ రప్పిద్దాం…. మహిళల రక్షణ సాధికారత…

తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతల భేటి

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబుతో భాజపా జాతీయ నేతలు సమావేశమయ్యారు. ఉదయం ఉండవల్లిలోని ఆయన నివాసానికి కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌, నేతలు అరుణ్‌సింగ్‌, శివప్రకాశ్‌, మధుకర్‌ వచ్చారు.. చంద్రబాబు వారికి స్వాగతం పలికారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు. ఎన్నికల ప్రచారం,…

అభిమాన జననిరాజనాల మధ్య….. గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్

భారీ జన సందోహం నడుమ…. ప్రజానీకం,వైసీపీ శ్రేణులు…అభిమాన కెరటంలా వెంటారాగ…. గుడివాడ వీధుల్లో కోలాహలంగా సాగిన కొడాలి నాని నామినేషన్ ర్యాలీ… -గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అంటూ నినాదాలు…. వృషభరాజాల రథంపై నుండి ప్రజలకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే…

బీసీ జనార్దన్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీలో చెరిన అవుకు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు

అవుకు పట్టణంలోని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయ భాస్కర్ రెడ్డి స్వగృహం నందు జరిగిన చేరికల కార్యక్రమంలొ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్థన్ రెడ్డి మద్దతుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చల్లా విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ కండువా…

సర్వేపల్లిలో భారీ ఓటమి దిశగా కాకాణి గోవర్ధన్ రెడ్డి

వైసీపీ ఐదేళ్ల పాలనలో సర్వేపల్లి నియోజకవర్గానికి ఆయన చేసిన ద్రోహం మరిచిపోలేమంటున్న ప్రజానీకం ప్రైవేటు టోలుగేటు తెరిచి కృష్ణపట్నం పోర్టు నుంచి కంటైనర్ టెర్మినల్ ను తరిమేసి 10 వేల మంది ఉద్యోగుల పొట్టకొట్టిన కాకాణి కరోనా విపత్తు సమయంలో వడ్ల…

అభివృద్ధి అనేది ఓ నిరంతర ప్రక్రియ….

మైలవరం తెలుగుదేశం పార్టీలో చేరికలు కూడా అదే రీతిలో సాగుతూనే ఉన్నాయి మైలవరం పార్టీ కార్యాలయం లో 8 వ వార్డుకు చెందిన 30 కుటుంబాల వారు వైసిపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలస రాగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు…

You cannot copy content of this page