చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించండి.
నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఉదయం 22 వ వార్డులోని ఎల్.ఎస్.నగర్, తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అలాగే ఎమ్మార్…