• ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
చెత్త కుప్పలు ఎప్పటికప్పుడు తొలగించండి.

నగరంలో ఎక్కడా చెత్తకుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ఉదయం 22 వ వార్డులోని ఎల్.ఎస్.నగర్, తదితర ప్రాంతాల్లో హెల్త్, ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలసి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. అలాగే ఎమ్మార్…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
యడ్లపాడు గ్రామపంచాయతీ బొడ్రాయి దగ్గర ఉన్న అంగన్వాడి

యడ్లపాడు గ్రామపంచాయతీ బొడ్రాయి దగ్గర ఉన్న అంగన్వాడి సెంటర్ నందు ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది. 18 వ నుండి 21వ తారీకు వరకు ఆధార్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఆధార్ క్యాంప్ నందు 0-5 సంవత్సరముల పిల్లలకు…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్

ఆంధ్రప్రదేశ్ కాపు టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC అభ్యర్థి గా పోటీ చేస్తున్న సరస్వతి విద్యావిహార్ సంస్థల అధిపతిడాక్టర్ సుంకర శ్రీనివాసరావు కి మద్దతు తెలపడం జరిగింది. నిన్న విశాఖపట్నంలో సరస్వతి విద్యా విహార్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమానికి…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
తొలి ప్రాధాన్యతా ఓటుతో ఆలపాటిని గెలిపించి

తొలి ప్రాధాన్యతా ఓటుతో ఆలపాటిని గెలిపించి, కూటమి ప్రభుత్వ 8 నెలల పాలనకు మద్ధతు తెలపండి : మాజీమంత్రి ప్రత్తిపాటి. గత పాలకులు ప్రజల స్వేఛ్చను హరించి, దుర్మార్గాలు.. అరాచకాలకు పాల్పడ్డారని, కూటమి ప్రభుత్వం ప్రజల ఆలోచనలు, అభిప్రాయాలను గౌరవిస్తూ పాలన…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన CI చంద్రశేఖర్..

నారాయణ పేట జిల్లాలంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన CI చంద్రశేఖర్..నారాయణ పేట జిల్లా ముక్తల్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ సోదాలురు.20,000/_ లంచం తీసుకుంటుండగా సీఐ చంద్రశేఖర్ ను రెడ్ హ్యoడెడ్ గా పట్టుకున్న అవినితి నిరోధక శాఖ అధికారులుసీఐ తొ…

  • ఫిబ్రవరి 18, 2025
  • 0 Comments
గుంటూరులో దొంగ నోట్లు ముఠా

గుంటూరు జిల్లా గుంటూరులో దొంగ నోట్లు ముఠా… 5 గురు అరెస్ట్… 1.06 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం.. గుంటూరు కేంద్రంగా నకిలీ నోట్లు ముద్రిస్తున్న ముఠా గుట్టును రట్టు చేసిన పోలీసులు ఓ మెకానిక్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన బిక్కవోలు,…

You cannot copy content of this page