12న చంద్రబాబు తిరుమల రాక..

Chandrababu’s arrival in Tirumala on 12.. 12న చంద్రబాబు తిరుమల రాక.. అమరావతి : తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వెళ్లనున్నారు. బుధవారం (12వ తేదీ) చంద్రబాబు…

మేఘాలయను వణికించిన స్వల్ప భూకంపం

A minor earthquake shook Meghalaya ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో భూకంపం సంభవించింది. సోమవారం తెల్లవారుజామున 2:23 గంటల ప్రాంతంలో భూమి ఒక్కసారిగా స్వల్ప స్థాయిలో కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 3.3గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ…

తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు

Legislative Council Deputy Chairman Banda Prakash Mudiraj pays tribute to Thalasani Shankar Yadav మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ కు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ముదిరాజ్ నివాళులు అర్పించారు.…

ప్రముఖ నటి ఇంట్లో చోరీ

Burglary in the house of a popular actress ప్రముఖ మరాఠీ నటి శ్వేతా షిండే ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఏకంగా 110 గ్రాములు ఆభరణాలతో పాటు డబ్బులను కూడా దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. నటి ప్రస్తుతం మహారాష్ట్రలోని సతారాలో…

తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణం

Hyderabad: Union Ministers sworn in from Telugu states హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన వారికి సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు…

యాత్రికులపై ఉగ్రదాడి, 10 మంది మృతి..

Terror attack on pilgrims, 10 people killed.. స్పందించిన మోదీ, రాష్ట్రపతి, రాహుల్ ఢిల్లీ:-ప్రధాని మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 10 మంది మృత్యువాత చెందగా, 30…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మరియు నారా లోకేశ్ కి శాఖలు ఖరారు – టార్గెట్ ఫిక్స్..!!

Jana Sena chief Pawan Kalyan and Nara Lokesh have sectors finalized – target fix. భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానున్నాయి. కొద్ది రోజులుగా…

వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి

Motorists should exercise caution during rainy season వర్షాకాలంలో వాహనదారులు జాగ్రత్తలు పాటించాలి:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు గద్వాల:-వాహనదారులు వర్షాకాలంలో తగు జాగ్రత్తలు పాటించాలని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు సూచించారు. సోమవారం తన ట్రాఫిక్ కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా…

ప్రజావాణిలో బిజెపి ఫిర్యాదులు

BJP complaints on public radio కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో పలు అంశాలపై అడిషనల్ కలెక్టర్ విజేందర్ రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగిందిబాచుపల్లి, సర్వేనెంబర్ 134 ఎర్రకుంట చెరువులో మ్యాప్స్ కన్స్ట్రక్షన్ తోపాటు మరో రెండు నిర్మాణాలపై ఫిర్యాదు మరియు…

వనపర్తి ప్రజావాణిలోప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్,

వనపర్తి ప్రజావాణిలోప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది -…….. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి ….. సాక్షిత వనపర్తి :ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్, వారి యంత్రాంగం చాలా చిత్తశుద్ధితో…

విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు

Educational institutions neglecting the welfare of students విద్యార్థుల భవిత పై నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాసంస్థలు,జిల్లా అధికారులపై ప్రజావాణిలో ఫిర్యాదు…….బంజారా గిరిజన రాష్ట్ర సమైక్య అధ్యక్షులు శివ నాయక్ …… వనపర్తి :వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలో ఒకపక్క…

మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీ

The MP who refused the post of minister మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీకేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైకబీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటనచర్చనీయాంశంగా మారింది. ‘ఎంపీగాపనిచేయడమే నా లక్ష్యం… నాకు కేంద్ర…

కొండకల్ తండా లో యువతి అదృశ్యం….!

Missing young woman in Kondakal Tanda…! శంకరపల్లి : యువతి అదృశ్యమైన ఘటన శంకర్పల్లి మండల పరిది లోని మోకిల పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది , ఎస్ఐ కోటేశ్వర రావు తెలిపిన వివరాలు… కొండకల్ తండా కి…

తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61) మరణించారు

Thalasani Srinivas Yadav’s brother Shankar Yadav (61) passed away మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు శంకర్ యాదవ్(61) తెల్లవారు జామున మరణించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ సికింద్రాబాద్ లోని యశోద…

రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం

The first Anna canteen in the state was opened సత్యసాయి జిల్లా : రాష్ట్రంలో మొట్టమొదటి అన్న క్యాంటీన్ ప్రారంభం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినందుకు తన నియోజకవర్గ…

మాజీమంత్రి అంబటి రాంబాబు ఇంటి ముందు తెలుగు యువత ఆందోళన..

Telugu youth agitation in front of former minister Ambati Rambabu’s house.. ఏపీలో మాజీమంత్రి అంబటి రాంబాబుకు తెలుగుదేశం పార్టీ నుంచి ఆందోళన సెగ తగిలింది. గుంటూరులోని ఆయన నివాసం వద్దకు చేరుకున్న తెలుగు యువత ఆందోళన చేపట్టింది.…

వాంబే కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

Corporator Venkatesh Goud who made a pilgrimage in Vambe Colony 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని వాంబే కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ లైన్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి……

An inquiry should be held with the Supreme Court judge on the leak of NEET exam papers. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ పై సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ జరపాలి…………జనుపల కిషోర్ కుమార్ రెడ్డి,…

తెలంగాణతో పాటు దేశం మోడీ

Along with Telangana, the country is Modi తెలంగాణతో పాటు దేశం మోడీపాలనలో అభివృద్ధిలో వికసిత భారత్రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి……. బిజెపి* వనపర్తి తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా అభివృద్ధిలో మోడీ పాలనలో వికసిత భారత్ దిశగా కొనసాగుతుందని అలాగే…

లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

Lucky Arabian Mandi” restaurant started by MLA లక్కీ అరేబియన్ మండి” రెస్టారెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …. 132 – జీడిమెట్ల డివిజన్ సుచిత్ర – కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారిలో మహమ్మద్ ఖలీల్, మహమ్మద్ ఇరాజ్, మహమ్మద్ రియాజ్…

చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవి పై చర్యలు తీసుకోవాలి

Action should be taken against Chandupatla field assistant Ravi చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ రవి పై చర్యలు తీసుకోవాలి గత సంవత్సరం పెండింగ్ బిల్లులు చెల్లించాలని విన్నపం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ కు 150 మంది గ్రామస్తులు…

పేదల బియ్యం అక్రమ రవాణా, విజిలెన్స్ దాడులు 480 బస్తాలు సీజ్…

Smuggling of poor people’s rice, vigilance raids seize 480 bags… డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండలంలో జొన్నాడ నుండి ఆలమూరు రోడ్డులో అశోక్ లేలాండ్ లారీ లో పి.డి.ఎస్‌(రేషన్ బియ్యం)తో అక్రమ రవాణా చేస్తున్నారు.…

అల్లు అర్జున్ పతనం మొదలైంది: కిరాక్ ఆర్పీ

Allu Arjun’s Downfall Begins: Kirak RP అల్లు అర్జున్‌పై జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘అల్లు అర్జున్ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో. నేను విమర్శలు చేస్తే మీరు నన్ను ఏమైనా చేసుకోండి. కానీ…

ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి

The President expressed grief over the terror attack ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్ముకశ్మీర్​లోని రియాసీ జిల్లాలో యాత్రికుల బస్సుపై జరిగిన ఉగ్రదాడిఘటనపై విచారం వ్యక్తం చేశారు. బస్సు ప్రమాద వార్త…

మోదీ సర్కార్: ఏ రాష్ట్రానికి ఎక్కువమంత్రిపదవు ఇచ్చారు

Modi Sarkar: Which state has more? Ministership was given మోదీ మంత్రివర్గంలో అత్యధికంగా యూపీకి 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ (8), మహారాష్ట్ర (6), మధ్యప్రదేశ్ (5), రాజస్థాన్(5), గుజరాత్ (4), కర్ణాటక (4),…

ఆ పింఛన్లు రద్దు చేస్తాం: పొంగులేటి

We will cancel those pensions: Ponguleti ఆ పింఛన్లు రద్దు చేస్తాం: పొంగులేటితెలంగాణలో గత ప్రభుత్వంలో పైరవీలు చేసి అక్రమంగా పొందిన పింఛన్లను రద్దు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో అర్హులందరికీ పింఛన్లు, ఇళ్ల…

తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్

Bandi Sanjay became Union Minister for the first time తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్ తొలిసారి కేంద్ర మంత్రిగా బండి సంజయ్కరీంనగర్ ఎంపీగా రెండవసారి గెలిచిన బండి సంజయు కేంద్రమంత్రి పదవి వరించింది. కార్పొరేటర్గా రాజకీయ ప్రస్థానం…

జగన్ పాలనలో లిక్కర్ MD వాసుదేవరెడ్డి

Liquor MD Vasudeva Reddy during Jagan’s rule జగన్ పాలనలో లిక్కర్ MD వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారటానికి రంగం సిద్దం !మొత్తం చెప్పేస్తా అంటున్న వాసుదేవ రెడ్డి..!…

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌

United Nations Secretary General Antonio Guterres ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌ ప్రత్యేక ప్రతినిధిగా ఎవరు నియమితులయ్యారు?ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో…

వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌

They should work for implementation of Partition Act: CM Revanth వారు విభజన చట్టం అమలుకు కృషి చేయాలి: సీఎం రేవంత్‌కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా…

You cannot copy content of this page