నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన జపానీ యూనివర్సిటీ విద్యార్థులు

నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన జపానీ యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు సేంద్రియ వ్యవసాయంతో – ప్రతి రైతు ఆర్థికంగా బలపడాలి -డాక్టర్ అశోక్ సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త మల్దకల్ స్పీడు స్వచ్ఛంద సేవా సంస్థ వారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన…

బీఎస్ఎన్ఎల్‌కు రూ.82,916 కోట్లు కేటాయింపు

బీఎస్ఎన్ఎల్‌కు రూ.82,916 కోట్లు కేటాయింపు 2024-25 ఆర్థిక సంంవత్సరానికి టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను బడ్జెట్‌లో కేంద్రం కేటాయించింది. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్‌లో…

మాజీ జెడ్పి వైస్ ఛైర్ పర్సన్ కుటుంబం సభ్యులను పరామర్శించిన

మాజీ జెడ్పి వైస్ ఛైర్ పర్సన్ కుటుంబం సభ్యులను పరామర్శించిన -మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్,కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ -గద్వాల మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ జోగులాంబ గద్వాల జిల్లామాజీ జెడ్పి వైస్ ఛైర్ పర్సన్ సరోజమ్మ రమేష్…

ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో ముఖ్యమంత్రి

ఫైర్‌మెన్ పాసింగ్ అవుట్ పరేడ్‌ లో ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చి ఏడాది తిరక్కముందే దాదాపు 60 వేల ఉద్యోగాల నియామకాలు జరపడం ద్వారా యువత పట్ల తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నామని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తొలి…

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు

పారిస్ ఒలింపిక్స్ షురూ.. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు స్పోర్ట్స్ : విశ్వ క్రీడా సంబురానికి వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే సమ్మర్ ఒలింపిక్స్ ఈ సారి మూడేళ్లకే వచ్చాయి. 2020లో జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్ కరోనా కారణంగా 2021లో జరిగిన…

ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) ద్వారా మంజూరు

ముఖ్యమంత్రి సహాయనిది(CMRF) ద్వారా మంజూరు అయిన 24,00,000/- ఇరవై నాలుగు లక్షల రూపాయల CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ * శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు…

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు మృతి….

Death… 15 ఏళ్ల క్రితం దిల్ సుఖ్ నగర్ ఆనంద్ హోటల్ వద్ద బాంబు పేలుళ్లు జరిపి పదుల సంఖ్యలో అమాయకులను పొట్టన పెట్టుకున్న కరుడు గట్టిన ఉగ్రవాది మక్బూల్…..

గన్ మెన్ లను వెనక్కి పంపిన

గన్ మెన్ లను వెనక్కి పంపిన కడప MLA మాధవి రెడ్డి. తనకు గన్ మెన్ లను తగ్గించటం, తన భర్త శ్రీనివాస్ రెడ్డి కి గన్ మెన్ లను పూర్తి గా తొలగించటం తో ఆగ్రహం చెందిన MLA గన్…

కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు

కవితకు మరోసారి నిరాశే : కస్టడీ పొడిగించిన అవెన్యూ కోర్టు న్యూ ఢిల్లీ :కవితకు మరోసారి నిరాశేమద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత ఇప్పట్లో బయటకు వచ్చే సూచనలు కనిపించ డం లేదు. ఈడీ, సీబీఐ వద్ద బలమైన సాక్ష్యాలు…

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమావారి జన్మదిన మరియు శాఖంబరి

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమావారి జన్మదిన మరియు శాఖంబరి అలంకరణ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి జగద్గిరిగుట్ట లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదిన మరియు శాఖంబరి అలంకరణ కార్యక్రమం సందర్బంగా దేవస్థాన…

మహిళల కోసమే ఈ పథకం

మహిళల కోసమే ఈ పథకం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన అనేక పథకాలు అమలు చేస్తోంది. అలాంటి వాటిలో ‘ప్రధానమంత్రి విశ్వకర్మ సిలై మెషీన్ యోజన’ కూడా ఒకటి. దీని ద్వారా అర్హులైన మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను…

జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త.

రాజన్న సిరిసిల్ల జిల్లా. జిల్లాలో గంజాయి తాగేవారు తస్మాత్ జాగ్రత్త. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లకు గంజాయి కిట్లు అందుబాటులోకి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలో తరచు తనిఖీలు. గంజాయి కిట్ల సహాయంతో జిల్లాలో 08 మంది పై కేసు నమోదు,390…

శ్రీ శ్రీ శ్రీ గ్రామ దేవత బొడ్రాయి నాభిశిల పునః ప్రతిష్ట మహోత్సవ

శ్రీ శ్రీ శ్రీ గ్రామ దేవత బొడ్రాయి నాభిశిల పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమo కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి మైసమ్మ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ గ్రామ దేవత బొడ్రాయి నాభిశిల పునః ప్రతిష్ట మహోత్సవ…

కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి

కల్లుగీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ తెలంగాణ లో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కల్లు గీత కార్మికులకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపు పెంచాలి అని…

మేడిగడ్డకు బిఆర్ఎస్ నేతలు

మేడిగడ్డకు బిఆర్ఎస్ నేతలు హైదరాబాద్: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతోంది. రోజు అసెంబ్లీ సమావేశాల తర్వాత మేడిగడ్డకు బయల్దేరిన బీఆర్ఎస్ బృందం సాయంత్రానికి అక్కడికి చేరుకుంది. మొదట కరీంనగర్ లోని లోయర్ మానేరు రిజర్వా…

ప్రతి గ్రామంలో పాడి రైతుల కోసం పశు గ్రాస

అమరావతీ : ప్రతి గ్రామంలో పాడి రైతుల కోసం పశు గ్రాస క్షేత్రాలను అభివృద్ధి చేయాలని, ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు.

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ

అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ రాష్ట్ర పోలీస్ శాఖ ఉన్నత అధికారి డీజీపీ ద్వారకా తిరుమలరావును మర్యాద పూర్వకంగా కలిశారు. అవనిగడ్డలో నాలుగేళ్ళ క్రితం జరిగిన డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య కేసును డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. డాక్టర్ శ్రీహరిరావు హత్య…

పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

CM Revanth Reddy’s review on panchayat elections పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పంచా యతీ ఎన్నికలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించ నున్నారు. స్థానిక సంస్థల…

సూరారంలో కోరవడిన నిఘా వ్యవస్థ

సూరారంలో కోరవడిన నిఘా వ్యవస్థసూరారంలో కోరవడిన నిఘా వ్యవస్థ పనిచేయని సీసీ కెమెరాలు అంటున్న పోలీస్ అధికారులు ఎక్కడ ఏమైనా అన్నిటికి ఆధారమైన సీసీ కెమెరాలు పనిచేయటం లేదు ఎక్కడ రికార్డు కాలేదు అని చేతులెతేస్తున్న సూరారం పోలీస్ వారు, విషయానికి…

రాయల చంద్రశేఖర్ కు ఎంపీ రఘురాం రెడ్డి నివాళి

సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నేత, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాయల చంద్రశేఖర్ హఠాన్మరణం చెందగా..ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి నివాళులర్పించారు. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరితో కలిసి నగరంలోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లి…

గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలి

గంజాయి సరఫరా, వినియోగాన్ని సమూలంగా నియంత్రించాలి.విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్స్ కమిటీల ద్వారా అవగాహన కార్యక్రమాలుబాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా కృషిబోనకల్లు పోలీస్ స్టేషన్ అకస్మీకంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ మాధకద్రవ్యాల సరఫరా, వినియోగాన్ని సమూలంగా నిర్మూలించడానికి క్షేత్రస్దాయిలో…

షర్మిలను విమర్శిస్తే పదవులు ఊడతాయంతే !

షర్మిలను విమర్శిస్తే పదవులు ఊడతాయంతే ! వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిలకు కేంద్ర కాంగ్రెస్ వద్ద ఉన్న పలుకుబడి ఎంతో ఒక్క సంఘటనతో తెలిసి వచ్చింది. ఎన్నికలు అయిపోయాక వైఎస్ షర్మిల మీద ఘాటు విమర్శలు చేస్తూ ఏకంగా మీడియాకు ఎక్కిన…

సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్

సీఎం చంద్రబాబును హెచ్చరిస్తూ జగన్ సంచలన ట్వీట్ AP: రాష్ట్రంలో వైసీపీ నేతలపై జరుగుతున్నదాడులపై జగన్ స్పందించారు. రాజకీయకక్షతోనే ఈ దాడులు చేస్తున్నారనిమండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని,హింసాత్మక విధానాలు వీడాలనిచంద్రబాబును హెచ్చరించారు. వైసీపీనేతలకు అండగా ఉంటానని భరోసాఇచ్చారు.

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 

కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష  జిల్లా సాగు నీటి ప్రాజెక్టు లపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించిన సీఎం. కొడంగల్ లో ఫిష్ మార్కెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం… మద్దూరు…

భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు

భీమవరం నియోజకవర్గంలో అత్యధికంగా పార్టీ సభ్యత్వాలు నమోదు కావాలి… జనసేన సభ్యత్వ నమోదు సన్నాహక కార్యక్రమంలో ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం నియోజకవర్గoలో అత్యధికంగా జనసేనపార్టీ సభ్యత్వాలు నమోదు అయ్యేలా జనసైనికులు, వీర మహిళలు కృషి చేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు( అంజిబాబు)…

రాజీనామా ఛాలెంజ్ కట్టుబడి ఉన్న హరీష్ రావు

రాజీనామా ఛాలెంజ్ కట్టుబడి ఉన్న హరీష్ రావు ఆగస్ట్ 15లోపు రైతు రుణమాఫీ హామీని అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానని ఛాలెంజ్ విసిరారని, ఆ సంగతేంటో ముందు చెప్పాలని సోషల్ మీడియాలో కాంగ్రెస్ హడావిడి చేస్తోంది. రైతు రుణమాఫీని…

భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే

భీమిలి ఎర్రమట్టి దెబ్బలను పరిశీలించిన..ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖ భీమిలి కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా తవ్వకాలు జరుగుతున్నాయి..తమ ప్రభుత్వం కేటాయించిందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు..తవ్వకాల సంబంధించినంత వరకు ఎలాంటి అనుమతులుతీసుకోలేదు..గత ఆరు నెలల నుండి తవ్వకాలు…

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం

జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతం చేయాలి…ఎమ్మెల్యే పంచకర్ల….పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ పరిధిలోని 95 వ వార్డు సుజాతనగర్ ఇంద్రాణి ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీర మహిళలు కు జనసేన పార్టీ క్రియాశీలక…

స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్

స్పీకర్ అయ్యన్నతో సమావేశమైన అనకాపల్లి జిల్లా కలెక్టర్ అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నీ నర్సీపట్నం అయ్యన్న నివాసంలో మర్యాదపూర్వకంగాకలిసారు.నర్సీపట్నం అభివృద్ధి మరియు సమస్యలపై కలెక్టర్ విజయ కృష్ణన్ తో స్పీకర్ అయ్యన్న చర్చించారు.నర్సీపట్నం…

You cannot copy content of this page