• teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారు:

తెలంగాణ తల్లిని అవమానపరిచిన సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలే బుద్దిచెబుతారు: * బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యే కేపీ వివేకానంద సూచనలు మేరకు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు… తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ దినోత్సవం సందర్భంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథిగా కమిషనర్ డి.సౌజన్ , ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమం

తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన కనీస వేతన సలహా మండలి చైర్మన్ జనక్ ప్రసాద్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా.జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద నిర్వహించిన ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణ

మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణ మంచిర్యాల కలెక్టరేట్ లో జెండా ఆవిష్కరణమంచిర్యాల కలెక్టరేట్లో ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వర్కర్ వేణుగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం

తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకం తెలంగాణ ఎన్నికల కమిషనర్‌గా రాణి కుముదిని నియామకంతెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (SEC)గా రిటైర్డ్‌ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటి వరకు SECగా బాధ్యతలు నిర్వర్తించిన పార్థసారధి పదవీకాలం ముగిసింది.…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా

తెలంగాణ విమోచన దినోత్సవ సందర్బంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ లో తెలంగాణ విమోచన దినోత్సవo సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి. ఈ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
మెరుగైన సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకుని రావాలి

మెరుగైన సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకుని రావాలిసూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జాతీయ జెండా ఎగురవేసిన సూపరెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆసుపత్రి కి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూర్యాపేట ప్రభుత్వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుంది సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-ఎలాంటి అవకతవకలు లేకుండా రేషన్ కార్డులను జారి చేస్తాం,త్వరలో రేషన్ కార్డుపై సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తాం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 17, 2024
  • 0 Comments
శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం

శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం లో బ్రహ్మంగారి గుట్ట వద్ద శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రాహ్మేoద్రస్వామి వారి ఆలయం లో శ్రీ విరాట్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ముఖ్యమంత్రి చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రపంచ రికార్డ్ దక్కింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్ర ప్రదేశ్ లో ఆగస్టు 23వ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…

భారీ ధర పలికిన బాలాంజనేయ స్వామి కమిటీ గణేష్ లడ్డు…, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో లడ్డుకు ప్రత్యేక స్థానం ఉంటుంది.. లడ్డు వేలంపాటలో గెలుచుకున్న వారికి కలిసి వస్తుందన్న నమ్మకంతో పోటాపోటీగా వేలంపాట పాడుతూ ఉంటారు భక్తులు.. మల్కాజ్గిరి లోని ఓల్డ్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్

వినాయక నిమర్జన ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కార్పొరేటర్ శ్రావణ్.. మల్కాజిగిరి :వినాయక నిమర్జనం చివరి రోజు సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గం, సఫిల్ గూడ మినీ ట్యాంక్ బండ్ పై పారిశుధ్య నిర్వహణ, విగ్రహాల వెలికి తీయుట, టాయిలెట్స్ లైట్స్, మెడికల్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
కెనడాలో హైదరాబాద్ వాసి మృతి

కెనడాలో హైదరాబాద్ వాసి మృతి కెనడాలో ఎంఎస్ చదువుతున్న హైదరాబాద్ మీర్​పేట్​కు చెందిన ప్రణీత్ అనే యువకుడు తన అన్న పుట్టిన రోజు కావడంతో స్నేహితులతో కలిసి టొరంటోలోని లేక్ క్లియర్‌కు స్విమ్మింగ్‌కు వెళ్లాడు. అయితే ఈత కొడుతూ ప్రమాదవశాత్తు నీటిలో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
రామన్నగూడెంలో గ్రామం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన జవాన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పదవ వార్షికోత్సవం సందర్భంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఇదే విషయమై జవాన్ యూత్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వినాయకుని నవరాత్రులు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న

గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు వెళ్లనున్న ఎపి సిఎం చంద్రబాబు నాయడు. గాంధీనగర్ లో రేపటి నుంచి జరగనున్న రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ -2024లో పాల్గొననున్న ఎపి సిఎం రెన్యువబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
గణేష్ ఉత్సవాల సందర్బంగా

గణేష్ ఉత్సవాల సందర్బంగా సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కుత్బుల్లాపూర్(కురుమ బస్తీ),వెంకటేశ్వర నగర్,పద్మా నగర్ ఫేస్-1,కాలనీల మరియు బస్తీ వాసుల ఆహ్వానం మేరకు విచ్చేసి గణనాదుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి తదుపరి అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
ఘనంగా ఓడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు

ఘనంగా ఓడితల రాజేశ్వర్ రావు జయంతి వేడుకలు•పేద ప్రజల కోసం సాగు, త్రాగు నీరు సరఫరా కోసం అయన చేసిన సేవలు మరువలేనివి -మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ కమలాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ ఒడితెల రాజేశ్వరరావు…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
పిల్లిగుండ్ల గ్రామ గణేష్ లడ్డూను రూ. 2 లక్షల 20 వేలకు కైవసం

పిల్లిగుండ్ల గ్రామ గణేష్ లడ్డూను రూ. 2 లక్షల 20 వేలకు కైవసం చేసుకున్న మాజీ ఉపసర్పంచ్ ధరణి అయిలయ్య శంకర్‌పల్లి మండల పరిధిలోని పిల్లిగుండ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను వేలం పాటలో మాజీ ఉపసర్పంచ్ ధరణి ఐలయ్య…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
మిత్ర యూత్ గణేష్ లడ్డూను రూ. లక్ష 11 వేల 111 లకు కైవసం చేసుకున్న సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి

మిత్ర యూత్ గణేష్ లడ్డూను రూ. లక్ష 11 వేల 111 లకు కైవసం చేసుకున్న సొసైటీ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి సాక్షిత శంకర్‌పల్లి: శంకర్‌పల్లి మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్‌పల్లి ఆరవ వార్డు హనుమాన్ మందిరంలో మిత్ర యూత్…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
రూ.67000 పలికిన రావుల పల్లి కాలాన్ వివేకానంద యూత్ గణపతి లడ్డు

రూ.67000 పలికిన రావుల పల్లి కాలాన్ వివేకానంద యూత్ గణపతి లడ్డు వేలం పాటలో పోటీ పడి లడ్డు దక్కించుకున్న శ్రీ రాములు గౌడ్ రావుల పల్లి కాలాన్ గ్రామ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన లడ్డు *శంకర్ పల్లి గణపతి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
అప్పన్న సన్నిధిలో ఎమ్మెల్యే గంట.

అప్పన్న సన్నిధిలో ఎమ్మెల్యే గంట. విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలం కొండ పై జరుగుతున్న పవిత్రోత్సవాల్లో పాల్గొన్నారు.ఈ పవిత్ర ఉత్సవాలలో పాల్గొనడం చాలాసంతోషంగా భావించారు, అన్నీటి కంటే ఈ పవిత్రోత్సవాలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని అన్నారు.మానవ జాతి తెలిసో తెలియకో…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
యూత్ కుర్రవాళ్ళు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన

యూత్ కుర్రవాళ్ళు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీ గండివానిపాలెం గ్రామంలో 17వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు గంటల నుండి శ్రీ సిద్ధి వినాయక యూత్ కురవాళ్ళు ఆధ్వర్యంలో భారీ సమారాధన…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజు.

పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజు. సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పబ్లిక్ ఫర్ సోషల్ జస్టిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈసీ మెంబర్ గా ఎండి రాజును నియమిస్తూ ఆ సంస్థ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
వరద బాధితుల సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ.కోటి విరాళం.

వరద బాధితుల సహాయనిధికి లారస్ ల్యాబ్స్ రూ.కోటి విరాళం. సాక్షిత :- వరద సహాయక చర్యలకు మద్దతుగా ముఖ్యమంత్రి సహాయనిధికి లారస్ ల్యాబ్స్ ఒక కోటి రూపాయల గణనీయమైన విరాళాన్ని అందించింది. సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా తన సతీమణి శ్రీమతి…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 16, 2024
  • 0 Comments
గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్

గణేష్ నిమజ్జనోత్సవానికి భద్రతా ఏర్పాట్లు పూర్తి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ * జిల్లావ్యాప్తంగా 580 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చే పటిష్ట బందోబస్తు స్థానిక BLN గార్డెన్లో పోలీస్ అధికారులకు, సిబ్బందికి గణేష్ నిమజ్జనానికి సంబంధించిన భద్రతపరంగా…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు

నవ క్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు – బీసిఐ క్షేత్ర సహాయకులు – కంచం అనిల్ కమలాపూర్ గులాబీ రంగు పురుగు నివారణకు ఎకరాకు ఆరు నుంచి ఎనిమిది లింగాకార్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలని డబ్ల్యూ డబ్ల్యూ…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు

అదనపు బస్సులు నడిపించాలని సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థుల లేఖలు కరీంనగర్ – చొప్పదండి మండలంలోని రుక్మాపూర్ ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు అదనంగా బస్సులు నడిపించాలని కోరుతూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
శివాజీ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి

శివాజీ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి శంకర్‌పల్లి మున్సిపల్ పరిధి క్రిస్టల్ వెంచర్ కాలనీలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన గణేశునికి మాజీ ఎంపీపీ ధర్మన్న గోవర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి,…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంపార్కింగ్ స్థలంలో కార్ పెడితే చలాన్ వేయడం.

మొయినాబాద్ : మొయినాబాద్ మండల పరిధి లో సురంగల్ గ్రామానికి చెందిన లాయర్ మహేష్ గౌడ్ తన అవసర నిమిత్తం 19/08/2024 నాడు16:46 నిమిషాలకు అపోలో ఫార్మసీ కి మందుల విషయంలో వెళ్లి ముందర కారును పార్కు చేయడం జరిగింది. అతను…

  • teja newsteja news
  • సెప్టెంబర్ 14, 2024
  • 0 Comments
జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను పంపిణీ చేసిన డి ఎం శ్రీధర్

జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు ఉచిత బస్సు పాసులను పంపిణీ చేసిన డి ఎం శ్రీధర్ మల్కాజిగిరి :మల్కాజిగిరి జిల్లా పరిషత్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను చదువులో ప్రోత్సహించడానికి ఉడత భక్తిగా ఏ డి సి నరసింహ, మహమ్మద్ రషీద్,…

You cannot copy content of this page