ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు ..
Rallies and processions canceled in AP on June 4. ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు .. అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.…
Rallies and processions canceled in AP on June 4. ఏపీ లో జూన్ 4న ర్యాలీలు, ఊరేగింపులు రద్దు .. అమరావతి: ఏపీలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పలు జిల్లాల ఎస్పీలు కీలక నిర్ణయం తీసుకున్నారు.…
Frequent police inspections in suspected trouble areas కృష్ణాజిల్లాపామర్రు నియోజకవర్గం అనుమానస్పద సమస్యాత్మక ప్రాంతాలలో పోలీసుల ముమ్మర తనిఖీలు సార్వత్రిక ఎన్నికలు – 2024 అనంతరం జరిగే అల్లర్లు/గొడవలు దృష్టిలో పెట్టుకొని, కృష్ణా జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అష్మి…
Shock for IPS AB Venkateswara Rao క్యాట్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో సీఎస్ వ్యాజ్యం. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రెండోసారి సస్పెండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ ఈనెల 8న క్యాట్ ఇచ్చిన…
ACP Uma Maheswara Rao arrested in case of illegal possessions గతంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో సిఐ గా ఉన్నప్పుడు ఉమామహేశ్వరరావు అమాయక ప్రజలను వేధింపులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేశాడు. పోలీస్…
The stage is set for the arrest of Pinnelli Ramakrishna Reddy పిన్నెల్లి నీ అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్ చేరుకున్న పోలీసులు పాల్వయి గ్రామం లో పోలింగ్ బూత్ లో ఈవీఎం ద్వాంసం చేయడాని సీరియస్ గా తీసుకున్న…
We will undertake two constructions on Tirumala Hill: CM Revanth తిరుమల కొండపై రెండు నిర్మాణాలు చేపడతాం: సీఎం రేవంత్తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో…
Fire on false propaganda.. Explanation of the national media organization! టీడీపీ గెలుస్తుందని ఫేక్ సర్వేలు పేరిట ప్రచారం చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. జాతీయ మీడియా ఛానల్ టైమ్స్ నౌ పేరున నకిలీ ఎగ్జిట్ పోల్ని…
Amilineni inspected the EVM strong rooms అనంతపురం జిల్లా కేంద్రంలోని జే ఎన్ టీ యు వద్ద ఈవీఎం లను ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించి, వాటి భద్రత గురించి అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్న కళ్యాణదుర్గం తెలుగుదేశం,…
YCP conspiracy for Pawan’s defeat పవన్ ఓటమికి కుట్ర.. వర్మ సంచలనవ్యాఖ్యలు.!పవన్ ఓటమికి వైసీపీ కుట్ర చేస్తుందనిపిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలనవ్యాఖ్యలు చేశారు. పిఠాపురం, కాకినాడజేఎన్టీయూ ప్రాంతాల్లో అల్లర్లు జరిగేఅవకాశం ఉందని ఇంటెలిజెన్స్హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కౌంటింగ్కేంద్రం వద్ద…
To Prashant Kishore Inch counter ప్రశాంత్ కిషోర్ వన్ టైం సెటిల్మెంట్:మంత్రి బొత్సAP: ఎన్నికల్లో జగన్ ఓడిపోతారని ప్రశాంత్కిషోర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.మంత్రి బొత్స. ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా? అని అన్నారు. ఆయనొక క్యాష్ పార్టీఅని… డబ్బు…
Police scouring the villages సత్తెనపల్లి నియోజకవర్గం గ్రామాలను జల్లెడ పడుతున్న పోలీసులు ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో సత్తెనపల్లి సర్కిల్ సీఐ రాంబాబు తన సిబ్బందితో గ్రామాలన్ని జల్లెడ పడుతున్నారు. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్లు లెక్కింపు సమయం…
Intensification of inspections in problematic areas: Palnadu SP పల్నాడు జిల్లాలోని ఫ్యాక్షన్ గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని ఎస్పీ మలికా గార్గ్ సిబ్బందిని ఆదేశించారు. మాచర్ల రూరల్ పోలీస్టేషన్ పరిధిలో అధికారులు, సిబ్బందితో ఆమె సమావేశం నిర్వహించారు. మాచర్ల,…
Three-tier security for vote counting పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల…
A resident of Nagayalanka died in a road accident విజయవాడ :-కృష్ణాజిల్లా నాగాయలంక మండలం రేమాలవారిపాలెం గ్రామానికి చెందిన మత్తి మురళి విజయవాడ రూరల్ లోని రామవరప్పాడు రింగ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. తన కుమారుడిని…
A flag march was organized in the area of Kothapet police station. గుంటూరు జిల్లా SP శ్రీ తుషార్ డూడీ, IPS మరియు అడిషనల్ ఎస్పీ నచికేట్ షెల్కే, IPS ఆదేశాల మేరకు ఈస్ట్ డివిజన్, కొత్తపేట…
Arogya Sri services suspended in AP అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్ పడనుంది. ఏపీలో ప్రజలకు ప్రైవేటు హాస్పిటల్ లో కార్పొరేట్ వైద్య సేవలు ఈనెల 22 నుంచి నిలిపివేస్తున్నట్లుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రభుత్వం…
AP: There are a lot of bindover cases being investigated by the police ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు..…
అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిందెవరు? ఏపీలో అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక.. మరికొందరిపై కేసులు! ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ తన ప్రాథమిక నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాకు అందించింది. అల్లర్లు జరిగిన…
నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు … చందర్లపాడు మండలంలోని కాండ్రపాడు…
కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి సారె సమర్పించిన నగర మేయర్ డాక్టర్ శిరీషజాతరలో మొక్కులు తీర్చుకున్న మేయర్ దంపతులు*తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర లో భాగంగా ఉదయం మేయర్ ఇంటి వద్ద నుండి గంగమ్మకు సారె ఊరేగింపు తో…
హింసాత్మక ఘటనలపై ఏపీ డీజీపీకి సిట్ నివేదిక. 150 పేజీల నివేదికను డీజీపీకి ఇచ్చిన సిట్ చీఫ్.. తిరుపతి, పల్నాడు, తాడిపత్రిలో దర్యాప్తు చేసిన సిట్. రెండు రోజుల పాటు విచారణ జరిపిన సిట్. AP Election Violence: ఏపీలో పోలింగ్…
ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రొద్దుటూరు వన్ టౌన్ సీఐ శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. శివప్రసాద్ రెడ్డి బావమరిది బంగారు మునిరెడ్డిపైనా పోలీసులు…
గత మూడు రోజులుగా కొండపై కొనసాగుతున్న రద్దీ ప్రస్తుతం కృష్ణ తేజ గెస్ట్ హౌస్ సర్కిల్ వరకు క్యూ లైన్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి దాదాపు 16 గంటల సమయం
విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఉదయం గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు…
రోదసియాత్రని విజయవంతంగా పూర్తిచేసిన విజయవాడకు చెందిన గోపీచంద్ తోటకూరకి అభినందనలు! బ్లూ ఆరిజిన్ సంస్థ రూపొందించిన వ్యోమనౌకలో పర్యాటకుడి హోదాలో అంతరిక్షయానం చేసిన గోపీచంద్ రాకేశ్ శర్మ తర్వాత రోదసియాత్ర చేసిన రెండో భారతీయుడిగా అరుదైన ఘనత గోపీచంద్ అంతరిక్షంలోకి వెళ్లిన…
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ను సోమవారం విజయవాడ కోర్టు విచారించింది. వాదనలకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే నెల 23కు వాయిదా వేశారు. విజయవాడలో మేమంతా సిద్ధం…
జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘దేవుడు మీకు మంచి ఆరోగ్యం, ఆనందాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు స్టార్ హీరోలు రామ్ చరణ్, మహేశ్ బాబు.. ఎన్టీఆరు బర్త్…
అమరావతి: ఏపీలో ఎన్నికల సమయంలో అల్లర్లపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. క్షేత్ర స్థాయిలో విచారించి నివేదికను సిద్ధం చేసిన నివేదికను ఉదయం 10 గంటలకు సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్ లాల్ డీజీపీకి అందించనున్నారు.. మధ్యాహ్నానికి సీఎస్ ద్వారా సీఈఓ,…
సినిమాను తలదన్నే యాక్షన్ సీన్స్….అసలు ఏమి జరిగింది అంటే…? ప్రకాశం జిల్లా : ఒంగోలులో అల్లరి మూకలపై పోలీసులు కాల్పులు జరిపారు. వాటర్ క్యానన్లతో చెదరగొట్టారు. పోలీసుల కాల్పుల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో బస్టాండ్ సెంటర్ రణరంగంగా మారింది. ఒక్కసారిగా…
వైసీపీకి పరాజయం తప్పదని పేర్కొన్నారు. ప్రముఖ పాత్రికేయురాలు బర్ఖాదత్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు వ్యాఖ్యానించారు. తాము ఎన్నికల్లో గెలవబోతున్నామని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నట్టుగానే రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్, అమిత్ షా కూడా చెబుతున్నారని అన్నారు. పదేళ్లుగా తాను…
You cannot copy content of this page