జిల్లా యత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలి
జిల్లా పరిస్ధితులు ఎప్పటికప్పుడు తెలుసు కుంటున్న రాష్ట్ర వ్యవశాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వాతావరణ శాఖ అంచాన ప్రకారం భారీ వర్షాలు పడే అవకాశం వైద్య, రెవెన్యూ, పోలీసుశాఖలతో పాటు ఇతర శాఖలు అధికారులు అందుబాటులో ఉండాలి అత్యవసర మైతే…
ఉమ్మడి విశాఖలో కుండపోత వర్షం
విశాఖపట్నం : భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత.. పాత భవనాల వద్ద ఉండొద్దని అధికారుల సూచన.. ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షసూచన, రాగల 24 గంటల్లో అతి భారీ వర్షాలు. విశాఖలో సైక్లోన్…
రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం
విజయవాడ రాష్ట్రంలో వరద పరిస్థితులను రాష్ట్ర గవర్నర్ కు వివరించిన సీఎం రాష్ట్రంలో భారీ వర్షాలు, ముఖ్యంగా విజయవాడ నగరంలో బుడమేరు వల్ల సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం రాజ్ భవన్ కు వెళ్లి రాష్ట్ర…
తీరనున్న వేములవాడ వాసులు, రాజన్న భక్తుల కష్టాలు
ఇక ట్రాఫిక్ కష్టాలు దూరం నెరవేరనున్న కల రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం మారనున్న పట్టణ రూపురేఖలు, ఆలయం, పరిసరాలు ఎన్నో ఏండ్ల నాటికల నెరవేరునుంది. వేములవాడ పట్టణవాసులు, రాజన్న భక్తులకు ట్రాఫిక్ కష్టాలు దూరం కానున్నాయి. మెరుగైన వసతులు అందుబాటులోకి…
జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల పంపిణీలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు
Sep 8, 2024 హైదరాబాద్: రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రు హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం…
ప్రజా ప్రభుత్వం జర్నలిస్టులు సంక్షేమం కార్యక్రమం
జర్నలిస్టులకు 38 ఎకరాల భూమి కాగితాలు అందజేసిన ప్రభుత్వం Sep 8, 2024 ప్రజా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా బషీర్బాద్లో 38 ఎకరాల భూమిపత్రాలు అందజేసిన ప్రభుత్వం. రాజకీయ నేతల్ని ప్రజలు చిన్నచూపు చూసే పరిస్థితి వచ్చింది. రాజకీయ నేతలు…
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు, పవన్ తెలుగు ప్రజలకు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. రానున్న…
ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం
ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయం ఎమ్మెల్యే రాసలీలల ఘటన.. బాధితురాలి సంచలన నిర్ణయంసత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కేసులో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న బాధితురాలు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాట్సాప్ గ్రూపులో మెసేజ్ పెట్టడం తీవ్ర కలకలం రేపుతోంది. తనను…
సహాయం ప్రకటించిన నటుడు సోనూసుద్
Rs. 5 కోట్లు (ఏపీ- 2.50 కోట్లు, తెలంగాణకు 2.5 కోట్లు) వరద సహాయం ప్రకటించిన నటుడు సోనూసుద్.
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్ టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్టెన్త్ క్లాస్లో 2022, 2023, 2024 బ్యాచ్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్. పాత సిలబస్ ప్రకారమే పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది…
69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్
69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ 69 ఏళ్ల వయసులో ఏఐ టెక్నాలజీ చదవడానికి అమెరికాకు వెళ్లిన కమల్ హాసన్ప్రముఖ నటుడు కమల్ హాసన్ కు 69 ఏళ్లు వచ్చినప్పటికీ ఇంకా ఏదో నేర్చుకోవాలన్న…
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టి
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టి రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన భట్టిఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం రాష్ట్ర ప్రజలకు వినాయక…
వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్, రానా
వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్, రానా వరద బాధితులకు రూ. కోటి విరాళం ఇచ్చిన వెంకటేశ్, రానావరద బాధితులకు దగ్గుబాటి హీరోలు కూడా మేము సైతం అంటూ చెయ్యి కలిపారు. దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా ..…
లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత
లయన్స్ క్లబ్ అఫ్ వెల్గటూర్ ఆధ్వర్యంలో పర్యావరణ సహిత మట్టిగణపతుల పంపిణీ కార్యక్రమం …. ధర్మపురి ఈ కార్యక్రమములో స్థానిక SI ( సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ )ఉమాసాగర్ మాట్లాడుతూ…పర్యావరణ సహిత మట్టి గణపతులనే పూజించండి –ఈ వినాయక చవితి…
మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని జన్మభూమి కాలనీలో ప్రగతిశీల వీరశైవ సేవా సమాజం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా…
మూడు జోన్లుగా హైడ్రా!
మూడు జోన్లుగా హైడ్రా! హైడ్రాని మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధి వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండీఏ వరకు విస్తరించనుంది. మొత్తంగా వ్యవస్థను మూడు జోన్లుగా విభజించి, వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలని…
టీడీపీ సీనియర్ నేత విజయబాబు కి మాతృవియోగం.
టీడీపీ సీనియర్ నేత విజయబాబు కి మాతృవియోగం. ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, రెడ్డిగూడెం మండలం పాతనాగులూరు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి కలకొండ వీర వెంకట సత్యనారాయణ (విజయబాబు) కి…
రావినారాయణ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలి.
రావినారాయణ చరిత్రను నేటి తరం తెలుసుకోవాలి.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు రావినారాయణ రెడ్డి 34 వ వర్ధంతి కార్యక్రమాన్ని నేడు జగతగిరిగుట్ట కార్యాలయం వద్ద వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ…
మట్టి గణపతుల పంపిణీ
మట్టి గణపతుల పంపిణీ పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి మేడ్చల్ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పర్యావరణ ఇంజనీర్ బి రాజేందర్ మరియు సహాయక శాస్త్రవేత్త బి లింగయ్య ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో పలుచోట్ల మట్టి గణపతులను పంపిణీ చేశారు.…
కుత్బుల్లాపూర్, గాజులరామారం GHMC జంట సర్కిళ్లను
కుత్బుల్లాపూర్, గాజులరామారం GHMC జంట సర్కిళ్లను ఆకస్మికంగా సందర్శించిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ .. . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని GHMC గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిల్ కార్యాలయాల్లో ప్రజలు తమ…
జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్
జగన్ లండన్ ప్రయాణానికి కోర్ట్ బ్రేక్ లండన్ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న జగన్ సీఎం పదవి పోవడంతో జగన్ డిప్లమాట్ పాస్పోర్ట్ రద్దు జనరల్ పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసిన జగన్ ఐదు సంవత్సరాలు పాటు పాస్పోర్ట్ అనుమతి ఇవ్వాలని కోరుతూ…
భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారు ధైర్యంగా ఉండాలి
భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన వారు ధైర్యంగా ఉండాలిజమాఅతె ఇస్లామి హింద్ ఉమ్మడి ఖమ్మం జమాఅతె ఇస్లామి హింద్ ఖమ్మం శాఖ ఆధ్వర్యంలో ఇటీవల భారీ వర్షాలకు సర్వం కోల్పోయిన రామన్నపేట కాలనీ మరియు వెంకటేశ్వర కాలనీ వరద బాధితుల ఇండ్ల…
జీఎస్టీ ప్రొఫెషనల్ అసోసియేషన్ సభ్యులు వరద బాధితులకు సహాయం.
జీఎస్టీ ప్రొఫెషనల్ అసోసియేషన్ సభ్యులు వరద బాధితులకు సహాయం. ఉమ్మడి ఖమ్మం ఖమ్మం జిల్లా జిఎస్టి ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యులు విరాళాలు సేకరించి ఖమ్మం లో వరద బాధితులకు నిత్యావసర సరుకలు, దుప్పట్లు, ఆహారం పంపిణీ చేశారు. ధంసలపురం కాలానిలో బియ్యం,…
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ *124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని జయానగర్ కాలనీలోని కమాన్ టి జంక్షన్ వద్ద పదహారు లక్షల రూపాయల నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్…
మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
మట్టి వినాయక ప్రతిమలను పంచిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పర్యావరణ హితమే లక్ష్యంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ వినాయక చవితి సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద మట్టి గణపతి విగ్రహాలను…
హైదర్ నగర్ డివిజన్ పరిధి నిజాంపేట్ రోడ్డు లోని గ్రీన్ కోర్టు అపార్మెంట్ వద్ద తలెత్తిన డ్రైనేజి సమస్యను సివరేజ్ బోర్డ్ అధికారులతో, జిహెచ్ఎంసి అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు
ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ గ్రీన్ కోర్టు అపార్ట్మెంట్ వాసుల విజ్ఞప్తి మేరకు ఈ రోజు పర్యటించడం జరిగినది అని , గ్రీన్ కోర్టు అపార్ట్మెంట్ వద్ద నెలకొన్న డ్రైనేజి సమస్యను పరిష్కరించడానికి బకెట్ క్లినింగ్ చేపట్టాలని,…
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్న చేవెళ్ల :సెప్టెంబర్ 06:చేవేళ్ళ మండలం తంగడపల్లి గ్రామంలో పనిచేస్తున్న టీచర్ కే వెంకటయ్యప్రతీ విధ్యార్థి యొక్క భవిష్యత్తుకు జ్ఙానమనే పునాది వేసి వారిని దేశానికి, సమాజానికి ఉపయోగపడే గొప్ప భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో…
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే
డబల్ బెడ్ రూం ఇండ్ల ను, వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ను పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే ,జిల్లా కలెక్టర్ జగిత్యాల పట్టణ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీని,న్యాక్ సెంటర్,టీ అర్ నగర్ లోని బాలసదన్ ,వృద్ధాశ్రమం, మరియు జగిత్యాల పట్టణంలోని…
తాణాం గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురైన ఉపాధి కూలీ…
తాణాం గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురైన ఉపాధి కూలీ…ఏపీట్రాన్స్కో సిబ్బంది నిర్లక్ష్య వైఖరే కారణమంటున్న గ్రామస్తుల.ఉపాధి హామీ కార్మికుడికి పూర్తిస్థాయిలో ప్రభుత్వమే వైద్య సేవలు అందించాలి.సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గని శెట్టి డిమాండ్.. పరవాడ మండలం తాణాం గ్రామంలో ఉపాధి హామీ…