• teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు.

నల్గొండ :ఐదుగురు సభ్యులు గల దొంగల ముఠాను అరెస్ట్ చేసిన వాడపల్లి పోలీసులు…. కొంతకాలంగా జిల్లాలో ట్రాన్స్ ఫార్మర్ లను డ్యామేజ్ చేసి అందులోని కాపర్ వైర్ , ఆయిల్ చోరీలకు పాల్పడుతున్న ముఠా…. పట్టుబడ్డ నిందితుల నుంచి రూ 9…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్ఛధనం – పచ్చధనం కార్యక్రమం

స్వచ్ఛధనం – పచ్చధనం కార్యక్రమంలో భాగంగా మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణారావు,కార్పొరేటర్ కాసాని సుధాకర్ ముదిరాజ్ ప్రజాప్రతినిధులతో కలిసి 19వ డివిజన్ పరిధిలో హైలాండ్ హోమ్స్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని శంశిగుడాలో తొమ్మిది లక్షల తొంభై వేల రూపాయల నిధులతో నిర్మాణ పనులు జరుగుతున్న సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ

కవిత ను బైటకి తీసుకు రావడమే B R S ఫస్ట్ ప్రయార్టీ ఎమ్మెల్సీ క‌విత జైలు కెళ్లి నెల‌లు గ‌డిచిపోతున్నాయి. ఇదే కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్ట‌ర్ మ‌నీష్ సిసోడియాకు కూడా ఇంతవ‌ర‌కు బెయిల్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను…. మోతుకుపల్లి మహిపాల్ యాదవ్

ప్రజలకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను…. మోతుకుపల్లి మహిపాల్ యాదవ్. శంకరపల్లి : కాంగ్రెస్ పార్టీ యూత్ ఎన్నికలలో శంకరపల్లి మండల పరిది కొండకల్ గ్రామానికి చెందిన మోతుకుపల్లి మహిపాల్ యాదవ్ చేవెళ్ల అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా పోటీ చేస్తున్నట్లు తెలియజేసారు.ఈ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం

డెంగ్యూ మరియు మలేరియా వ్యాధులపై అవగాహన కార్యక్రమం శంకరపల్లి : శంకరపల్లి మండల పరిధి కొండకల్ గ్రామం లో స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మూడవ రోజు మలేరియా , డెంగ్యు మరియు వివిద వ్యాధులపై గ్రామస్తులకి అవగాహన…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో

రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ 3వ వార్షికోత్సవంలో..రాంకీ సీఈఓ లాల్ కృష్ణ..జనసేన నాయకులు సుందరపు శ్రీనివాస్. అనకాపల్లి జిల్లా పరవాడ నెహ్రూ ఫార్మాసిటీ వద్ద గల రాజరాజేశ్వరి అమ్మవారి మూడవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.. రాంకీ సీఈఓ లాల్ కృష్ణ హాజరై…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు.

మొల్లోడు గెడ్డలో ఆక్రమణల తొలగించిన..రెవెన్యూ అధికారులు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం భరణికం రెవెన్యూ లోని పెద మొల్లోడు గెడ్డ పరివాహక ప్రాంతం లోని ఆక్రమణను రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు తొలగించారు.51 సర్వే నెంబర్ లోని గెడ్డ స్థలం సుమారు 30…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు సైబర్ నేరాలుపై అవగాహన….సిఐ.బాల సూర్యరావు

పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు సైబర్ నేరాలుపై అవగాహన….సిఐ.బాల సూర్యరావు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలో పాఠశాల విద్యార్థి, విద్యార్థినులకు బుధవారం రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పరవాడ సీఐ బాల సూర్యరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పరవాడ జిల్లా పరిషత్ ఉన్నత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
సబ్బవరం రెవెన్యూ అధికారులపై రైతులు ఆందోళన

సబ్బవరం రెవెన్యూ అధికారులపై రైతులు ఆందోళన… సబ్బవరం ఇరువాడ గ్రామంలో జిరాయితి భూమిలో రైతుల పొలాలకు వెళ్లేం దుకు నిర్మించుకున్న రోడ్డును రాజకీయ కక్షతో ధ్వంసం చేసిన వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సంఘం నేత…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన పెందుర్తి నియోజవర్గ వైసీపీ నాయకులు.

మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కలిసిన పెందుర్తి నియోజవర్గ వైసీపీ నాయకులు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి , వై.ఎస్.ఆర్.సి.పి అధ్యక్షులు వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన పరవాడ మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
హైదరాబాద్కు ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ

హైదరాబాద్కు ఛార్లెస్ స్క్వాబ్ కంపెనీ TG: హైదరాబాద్లో ఛార్లెస్ స్కాబ్ కంపెనీ టెక్నాలజీడెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లుప్రభుత్వం తెలిపింది. భారత్లో ఈ సంస్థకు ఇదేమొదటి సెంటర్ అని పేర్కొంది. ఈ మేరకు USలోనిడల్లాస్ ఆ సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు డెన్నిస్హోవార్డ్,…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా రమ్య కీర్తన బాధ్యతల స్వీకారం

కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా రమ్య కీర్తన బాధ్యతల స్వీకారం కొండపల్లి మున్సిపాలిటీ, : కొండపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా బి.రమ్య కీర్తన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిప్యూటేషన్ పై పనిచేస్తున్న కమిషనర్ వై.శంకర్ నాయక్ గుంటూరు…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి తీవ్ర గాయాలు కర్నూలు: ఎమ్మిగనూరు మండలం కందనాతి మాచమానదొడ్డి గ్రామం మలుపు దగ్గర ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో బైకు, ఆటో ఢీకొని ఎస్ఐకి తీవ్ర గాయాలయ్యాయి.ఈయన స్కూల్ విద్యా కమిటీ ఎన్నికల విధులకు వెళ్తున్న…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు

ఇకపై UPI ద్వారా రూ. 5 లక్షల వరకు లావాదేవీలు చేయోచ్చు UPI లావాదేవీల పరిమితి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం. పన్ను చెల్లించేవారు రూ.5 లక్షల వరకూ ఎలాంటి ఇబ్బందులు లేకుండానే UPI…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్చదనం – పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్యం

స్వచ్చదనం – పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్యం ప్రత్యేక అధికారి,డిప్యూటీ కలెక్టర్ పి.రాంరెడ్డి ఆరోగ్యం – పరిశుభ్రత పై లక్ష్మీ పల్లి లో విద్యార్థులకు అవగాహనతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చ దనం – పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర

స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమంలో భాగంగా రంగా నగర్ కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ రషీదా మహ్మద్ రఫీ ….. 128 చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ లో స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమం కాలనీ సంక్షేమ సంఘము నాయకులు డివిజన్ సీనియర్ నాయకులతో…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మదర్ సర్వీస్ సొసైటీ” 2వ వార్షికోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ.

మదర్ సర్వీస్ సొసైటీ” 2వ వార్షికోత్సవ పోస్టర్ల ఆవిష్కరణ. ఆవిష్కరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాదు . ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, అంతర్జాతీయ గుర్తింపు పొందిన “మదర్ సర్వీస్ సొసైటీ” స్వచ్ఛంద సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరుకావాలని మైలవరం ఎమ్మెల్యే…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం – పచ్చదనం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని HMT హిల్స్ లో నిర్వహించిన నాలాలు, కాలువలు మరియు డ్రైన్లలో పూడికతీత కార్యక్రమంలో డిప్యూటీ కమీషనర్ శ్రీ కృష్ణయ్య తో, అసిస్టెంట్…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్”

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్” తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడాలోని వార్డ్ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో నాలాలు మరియు పరిసరాలను…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా బీరప్ప నగర్ లో మొక్కలు

స్వచ్ఛదనం – పచ్చదనం’ కార్యక్రమంలో భాగంగా బీరప్ప నగర్ లో మొక్కలు నాటిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నేత కూన శ్రీశైలం గౌడ్ .. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాద్యతగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి….. నగర మేయర్ డాక్టర్ శిరీష

అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి….. నగర మేయర్ డాక్టర్ శిరీష తిరుపతి : తాతయ్యగుంట గంగమ్మ అమ్మవారిని దర్శించుకున్న తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష పేర్కొన్నారు. కుటుంబ…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
ప్రజా సంక్షేమానికై ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ …

ప్రజా సంక్షేమానికై ప్రతి నిత్యం అందుబాటులో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ … * కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజలు, నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద ని కలిసి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ…

కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీలో దుందిగల్ మరియు కొంపల్లి మునిసిపాలిటీలకు చెందిన 18 (రూ.18,02,088 విలువ గల) కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారాక్ చెక్కులను యంఆర్వో మతీన్ తో కలిసి…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత..

మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత..పచ్చదనం స్వచ్చధనం కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి……*అర్బన్ పార్కు ఏర్పాటుతో ప్రజలకు ఆహ్లాదం……ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ధనం-పచ్చ ధనం కార్యక్రమం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండి

చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండిప్రధానికి ఎంపీ కొండా విజ్ఞప్తి శంకరపల్లి : చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయండని స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
స్వచ్చదనం — పచ్చదనం కార్యక్రమం

స్వచ్చదనం — పచ్చదనం కార్యక్రమం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి జీడిమెట్ల గ్రామం వెన్నెలగడ్డ చెరువు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమం లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా…

  • teja newsteja news
  • ఆగస్ట్ 8, 2024
  • 0 Comments
హీరోయిన్ శోభితా దుళిపాళ్లతో ఈ రోజు నాగ చైతన్య ఎంగేజ్ మెంట్

హీరోయిన్ శోభితా దుళిపాళ్లతో ఈ రోజు నాగ చైతన్య ఎంగేజ్ మెంట్ హీరోయిన్ శోభితా దుళిపాళ్లతో ఈ రోజు నాగ చైతన్య ఎంగేజ్ మెంట్ జరగనుంది గతంలో ప్రముఖ హీరోయిన్ సమంత- నాగ చైతన్య విడాకులు తీసుకున్నారు.

You cannot copy content of this page