తెలంగాణ మలిదశఉద్యమ విద్యార్థి నాయకులు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్న.
తెలంగాణ మలిదశఉద్యమ విద్యార్థి నాయకులు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్న……….*మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …..
తెలంగాణ మలిదశఉద్యమ విద్యార్థి నాయకులు ఉదయ్ కిరణ్ అంతిమ యాత్రలో పాల్గొన్న……….*మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి …..
తెలంగాణ రాష్ట్ర సాధన లో ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరువలేనిది …….. జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషి తెలంగాణ ప్రజలు మరువలేనిదని జిల్లా అదనపు ఎస్పీ రాందాస్ తేజావత్…
500 కోట్ల రూపాయలతో వనపర్తి నియోజకవర్గం లో విద్యాభివృద్ధి హరిజనవాడ పాఠశాలను దత్తత తీసుకున్నట్లు ప్రకటించిన…………. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాక్షిత వనపర్తి _వనపర్తి నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాదాపు…
జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలిజిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాల సాధన కోసం మనమంతా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కలెక్టర్, కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో ఆచార్య…
ఎమ్మెల్యే పంచకర్ల బాబుకు బాలరాముని విగ్రహం బహుకరణ… జనసేన పార్టీ తరఫున రమేష్ బాబు పెందుర్తి కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన తర్వాత గొన్నవానిపాలెం గ్రామ జనసైనికులు పెందుర్తి శాసనసభ్యునిగా పంచకర్ల రమేష్ బాబు విజయం సాధిస్తే అయోధ్య బాల రాముని…
బొత్స విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలిపెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నం రెడ్డి… పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ప్రచారం లో భాగంగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్…
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో సీఎం రేవంత్ తెలంగాణ సీఎం రేవంత్ ఫై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు NRI లు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతున్నది. రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా ఆదివారం అమెరికాకు చేరుకున్న రేవంత్…
వైసిపికి షాక్.. జనసేనలోకి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు? పిఠాపురం : 2024 ఎన్నికల్లో ఘోర ఓటమి బాధలో ఉన్న వైసీపీ పార్టీకి మరో షాక్ ఇచ్చిన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే. వైసీపీ పార్టీకి రాజీనామా చేసేందుకు ఈ నేత సిద్దం…
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో రేవంత్చర్చలుతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాపర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పెట్టుబడులేలక్ష్యంగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో CM రేవంత్ భేటీకానున్నారు. పెప్సికో యాజమాన్యంతో ఆయనచర్చలు జరపనున్నారు. అలాగే హెచ్సీఏ సీనియర్లీడర్షిప్తో రేవంత్ భేటీ అవనున్నారు.…
అమరావతి… రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్ల తో మంత్రి పొంగూరు నారాయణ వీడియో కాన్ఫరెన్స్. వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్,డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు. అన్న క్యాంటీన్లు ఏర్పాటు,డ్రైన్ లలో పూడిక…
ఎమ్మెల్సీ కవితతో కేటీఆర్ ములాఖత్! హైదరాబాద్ :-ఢిల్లీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్రావు, జగదీష్రెడ్డి, గంగుల కమలాకర్, తిహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అయ్యారు. లిక్కర్ కేసులో 5 నెలలుగా తిహార్ జైలులో ఉన్న కవిత…
నామినేటెడ్ పదవులపై చర్చ అమరావతీ : టీడీపీ అధినేత మరియు సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన ఈనెల 8న పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం కానుంది. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీజరగనుంది. నామినేటెడ్ పదవుల పంపకం, పార్టీ సంస్థాగత…
పందెం కోళ్లను వేలం వేసిన పోలీసులు.. పెద్దపల్లి జిల్లా: పందెం రాయుళ్లు కోడిపుంజులను పందేలకు సిద్ధం చేసి కోడి పందేలు నిర్వహిస్తున్నప్పడు పోలీసులు దాడులు చేసి నిర్వాహకులను అరెస్టు చేశారు.. ఈ సందర్భంగా అక్కడ పందెంలో ఉంచిన రెండు కోళ్లను స్వాధీనం…
పరవాడ మండల కేంద్రమైన పరవాడలో తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఎలు ధర్నా నిర్వహించి, అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని శనివారం డిప్యూటీ తాసిల్దార్ శాంతి బోషనుకి అందజేశారు. ఈ సందర్భంగా వీఆర్ఎ సంఘం జిల్లా కోశాధికారి ఎం సంతోష్ కుమార్…
ఆఖరి రోజు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి …గొన్న రామదేవి అనకాపల్లి జిల్లా పరవాడ జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటితో ముగియనుండడంతో ఇప్పటివరకు సభ్యత్వ నమోదు చేసుకోని వారు. త్వరపడాలని పెందుర్తి జనసేన నాయకులు గొన్న రమాదేవి అన్నారు. దేశంలో…
పాఠ్య పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యం జీ ఆర్. విద్యార్థులు లక్ష్యసాధనపై దృష్టి సారించాలి. బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి.
ఐఐటీ విద్యార్ధికి మంత్రి నారా లోకేశ్ భరోసా ఐఐటీ లక్నోలో సీటు సాధించిన అత్తిలి విద్యార్ధి బసవయ్య ఫీజు చెల్లించలేని పరిస్థితిపై బసవయ్య ట్వీట్ ఫీజు విషయం తాను చూసుకుంటానంటూ లోకేశ్ హామీ ఓ పేద విద్యార్ధి ఉన్నత చదువుకు టీడీపీ…
అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చెల్లి.. !! ఇల్లు ఖాళీ చేయకుండా సోదరుడు బెదిరింపులు సోదరుడిపై ఎస్పీకి ఓ చెల్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. తెనాలికి చెందిన విజయ తన భర్తతో సింగపూర్లో…
దళిత మహిళపై ఇంత దాష్టీకమా..?:KTR షాద్నగర్లో నగల దొంగతనం కేసులో దళిత మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.దళిత మహిళపై…
వనపర్తి జిల్లాలో గురుకుల ఉపాధ్యాయులు మరియు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విధుల పట్ల విద్యార్థులపై కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. అర్ధరాత్రి 11 గంటలకు చిట్యాల బీసీ గురుకుల విద్యార్థులు దాబాలలో మత్తు పదార్థాలు సేవిస్తూ కనిపించడం జరిగింది. ఈ సమస్యపై…
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి – ఆరోగ్యాన్ని కాపాడుకోండిమొక్కలు పెంచండి పర్యావరణాన్ని పరిరక్షించండిస్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయండి – ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నా రెడ్డి సాక్షిత వనపర్తి ఆగస్టు 5రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్చదనం ,-…
కుమారుడి జ్ఞాపకార్థం విద్యార్థులకు భోజనం ప్లేట్లను పంపిణీ చేసిన కుటుంబసభ్యులు. తమ కుమారుడు కొరివి రమేష్ యాదవ్ హైదారాబాద్ లో ప్రమాదవశాత్తు మృతి చెందగా ఈనెల 3న దశ దిన కార్యక్రమాలు ముగించుకున్న కుటుంబ సభ్యులు వారి స్వగ్రామం సూర్యాపేట మండల…
ఎమ్మెల్యే ని కలిసిన మున్సిపాలిటీ కమీషన్ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నందు ఇటీవలే గద్వాల మున్సిపల్ నూతన కమిషనర్ దశరథం బాధ్యత స్వీకరించి సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా…
పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు తప్పదు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తాం ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపైన ఢిల్లీలో బీఆర్ఎస్ న్యాయపోరాటం రాజ్యాంగ నిపుణులతో పార్టీ సీనియర్…
పొలములో భార్య పిల్లలతో కలిసి వరినాటు వేసిన జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా: మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తన భార్యతో కలిసి వరినాట్లు వేశారు. కలెక్టర్ రాహుల్ రాజ్.. తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి క్యాంప్ ఆఫీస్ను ఆనుకొని…
అమెరికాకు మీరే ఆయువుపట్టు ఇక తెలంగాణకు రండి.. పెట్టుబడి పెట్టండి అభివృద్ధిలో భాగస్యామ్యం పంచుకొండి న్యూజెర్సీలో ప్రవాసులతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రానికి అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అమెరికాలోని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు…
గవర్నర్ వ్యవస్థపై కీలక కామెంట్స్ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి సుప్రీం కోర్టులో గవర్నర్ల అంశంపై కేసులు విచారకరమన్న జస్టిస్ నాగరత్న గవర్నర్ ను పార్టీ రాజకీయాలకు అతీతంగా ఉంచడమే పాలకవర్గం బాధ్యతని హితవు పార్టీ వ్యవహారాలకు లోబడి గవర్నర్ వ్యవస్థ ఉండకూడదని…
హైదరాబాద్ నగరంలో మరో బాలుడి కిడ్నాప్:ఆందోళనలో తల్లిదండ్రులు..!! హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో సాయంత్రం మరో కిడ్నాప్ కేసు నమోదు అయింది. హైదరాబాద్ మహా నగరంలోని జిల్లెలగూడలో టిల్లు అనే బాలుడు అదృశ్యం అయ్యాడు. ట్యూషన్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో…
ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మళ్లీ నిరాశేనా? న్యూఢిల్లీ :ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైలు లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు రౌస్ అవెన్యూకోర్టులో విచారణ జరగనుంది. కవితను మార్చి 15న తొలుత…
టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్.. త్రివిక్రమ్-సునీల్ టాలీవుడ్ బెస్ట్ ఫ్రెండ్స్.. త్రివిక్రమ్-సునీల్దర్శకుడు త్రివిక్రమ్, నటుడు సునీల్ మధ్య స్నేహం టాలీవుడ్లోని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇద్దరు ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. సినిమా అవకాశాలు కోసం హైదరాబాద్ వచ్చిన త్రివిక్రమ్, సునీల్ రూమ్మేట్స్గా చాలా…
You cannot copy content of this page