రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు

రాష్ట్రపతి అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో గవర్నర్ల సదస్సు న్యూ ఢిల్లీ : భారత దేశ ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గవర్నర్ల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు ఉప…

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ

ఆగస్టు 15న ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగరాలి: మోదీ లోకల్ టైమ్స్ న్యూస్ తెలంగాణ :- త్వరలోనే ఆగస్టు 15 రానున్న నేపథ్యంలో దీని గురించి మోదీ ప్రస్తావించారు. గత కొన్నేళ్లుగా దేశంలో ప్రతి ఒక్కరిలోనూ దేశ పెరుగుతోందన్నారు. గతేడాది…

స్కిల్ యూనివర్సిటీకి ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన

స్కిల్ యూనివర్సిటీకి ఆగస్టు 1న సీఎం శంకుస్థాపన హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కందుకూరు లోని మీర్‌ఖాన్‌పేట్‌లో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు1న శంకుస్థాపన చేయను న్నారు. 57 ఎకరాల్లో రూ.100 కోట్లతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. యూని వర్సిటీని…

ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర

ఆగస్టు నుంచి రేషన్ లో కందిపప్పు, చక్కెర రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యంతోపాటు ఆగస్టు నుంచి సబ్సిడీపై చక్కెర, కందిపప్పును కూడా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాయితీపై రూ.67కే కిలో కందిపప్పు లభించనుంది. అలాగే అరకిలో చొప్పున చక్కెరను కూడా…

ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి

ఏపిలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ బస్: మంత్రి అమరావతీ : రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించ నున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ఈమేరకు ఆయన ట్విటర్లో పోస్ట్ పెట్టారు.…

ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు

By August 15 Godavari water for one lakh twenty thousand acres ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లుసీతారామ పేరిట రీ డిజైన్ తో ప్రజాధనం దుర్వినియోగంఎనిమిది వేల కోట్లు ఖర్చుపెట్టి ఒక…

రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు

Implementation of Rs 2 lakh loan waiver for farmers in the state before August 15 హైదరాబాద్‌: రాష్ట్రంలోని రైతులకు ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలుపై విధివిధానాల ఖరారుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి…

You cannot copy content of this page