నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు

నెట్టింట జగన్‌ “సిద్ధం”, పవన్‌కి “బద్ధకం” అని పోస్టులు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో,బీజేపీ పొత్తుతో అపరిష్కృతంగా ఉన్న సమస్యల కారణంగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల పంపకంలో ఆలస్యం కొనసాగుతోంది. దీంతో టీడీపీ-జనసేన శ్రేణుల్లో నిరాశ నెలకొంది. టీడీపీ అనుకూల టీవీ ఛానెల్స్‌లో…

ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థిని బలవన్మరణం

ఏ కష్టం వచ్చిందో ఏమో చిన్నారికి….ఉరేసుకుని 5వ తరగతి విద్యార్థిని బలవన్మరణం శివ శంకర్. చలువాది తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పెదకొండేపూడికి చెందిన ఈరేటి వసంత (10) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. బాలిక తల్లి మానసిక…

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది

రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా సత్య సంకల్ప సేవా సంస్థ పోస్టర్ లు ఆవిష్కరించడం జరిగింది . శీనన్న చేతుల మీదుగా మా సేవా సంస్థ పోస్టర్ ఆవిష్కరించడం మాకు చాలా ఆనందంగా ఉందని సత్య…

వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని

పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ డి.మధుసూదన్‌ నాయక్‌ తెలిపారు. మంగళవారం…

స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది

నందికొట్కూరు…..స్థానిక నేతలను అభ్యర్థులుగా ప్రకటిస్తే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది..అన్ని పార్టీలు స్థానికులకు అవకాశం కల్పించాలి… రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రజాసంఘాల విజ్ఞప్తి.. నందికొట్కూరు…..వచ్చేసార్వత్రిక ఎన్నికల సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు తమ అభ్యర్థుల ఎంపిక విషయంలో స్థానికుల కు అవకాశం కల్పించాలని…

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి

కదిరిలో ఆధ్యాత్మిక శోభ – అయోధ్య రాములవారి కళ్యాణ ఏర్పాట్లు పూర్తి ! ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరిలో అధ్యాత్మిక శోభ ఉట్టి పడుతోంది. కదిరి నగరం అంతా ఎటు చూసినా కాషాయ జెండాలే కనిపిస్తున్నాయి. జై శ్రీరామ్ నామస్మరణతో ప్రజలు…

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ. కృష్ణలంక పోలీసుల అదుపులో మోసగాడు. వ్యక్తి వద్ద నకిలీ ఆధార్ కార్డ్, ప్రెస్ కార్డు, నకిలీ పోలీస్ కార్డు.. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నరసాపురం కు చెందిన బాధితురాలి వద్ద 7 లక్షలు స్వాహా చేసిన విజయవాడ కు…

చదువులకు మరింత ఊతమిస్తూ

చదువులకు మరింత ఊతమిస్తూ… వైఎస్సార్‌ కళ్యాణమస్తు– వైఎస్సార్‌ షాదీ తోఫా. అక్టోబరు–డిసెంబరు 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా క్రింద రూ.78.53 కోట్ల ఆర్ధిక సాయాన్ని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి…

మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక

మరో IPS అధికారి బహుజన్ సమాజ్ పార్టీ లో చేరిక దేశానికి, తెలుగు రాష్ట్రాలకు అత్యున్నత సేవలనందించి అతి త్వరలోనే బహుజన్ సమాజ్ పార్టీ లో చేరనున్న రిటైర్డు ఐపీయస్ అధికారి శ్రీ జె. పూర్ణచంద్రరావు (#JPR)గారికి హృదయపూర్వక అభినందనలు.💐 శ్రీకాకుళం,…

కేశినేని నాని ఊసరవెల్లి

క్రీస్తురాజుపురంలో కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు క్యాంపును ప్రారంభించిన టిడిపి సీనియర్ నాయకులు కేశినేని చిన్ని,ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్,టిడిపి నేతలు కేశినేని చిన్ని కామెంట్స్… పేద ప్రజలకు సేవలు అందించడం సంతోషంగా ఉంది నిస్వార్థంగా సేవలు అందిస్తుంటే కొంత…

సీఎం జగన్‌ను కలిసిన RK

సీఎం జగన్‌ను కలిసిన RK ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (RK) నేడు సీఎం జగన్‌ను కలిశారు. పార్టీలో చేరికపై చర్చించారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా.. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా గంజి చిరంజీవిని…

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపు సోదరీమణుల కాళ్లు పట్టుకొని పవన్ కళ్యాణ్ క్షమాపణ అడగాలని అన్నారు.

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య

కృష్ణా జలాల పంపిణీపై ఏపీ- తెలంగాణ మధ్య.. మరో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్.. గెటిజ్ ను సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ఏపీ సర్కార్.. కృష్ణా జలాలపై సుప్రీంకోర్టు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా

ర్యాంప్‌ వాక్‌ చేస్తూ అబద్ధాలు చెబితే జనం నమ్ముతారా? సామాజిక న్యాయానికి శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్తును కూల్చేసి, ఇప్పుడు ర్యాంప్‌ వాక్‌ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్‌రెడ్డీ?…

మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా

మరోసారి కోడికత్తి కేసు విచారణ వాయిదా. విశాఖపట్నం: కోడికత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఉదయం ఎన్ఐఏ కోర్టు జడ్జ్ సెలవులో ఉండడంతో ఎన్‌ఐఏ ఇంచార్జ్ కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాదనలు జరిగాయి.. ఈ కేసులో బెయిల్…

కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య

కుంటి భద్ర గ్రామంలో ఉన్న కర్రల మిల్ ఆవరణలో ఒక వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య కొత్తూరు మండలం కుంటి భద్ర గ్రామం కొత్తూరు మండలంలో కుంటి భద్ర గ్రామంలో కర్రల మిల్ లో పాలకొండ దగ్గర పాలవలస గ్రామానికి చెందిన…

వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ

వైయస్సార్ జిల్లా కాశినాయన మండలం నల్లమల అడవి ప్రాంతంలో వెలసిన జ్యోతి క్షేత్రాన్ని ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా నిర్వాహకులను ఆదేశించిన అటవీశాఖ అధికారులు జ్యోతి క్షేత్రానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ఎన్నో ఏళ్లగా భక్తులు వస్తున్న క్షేత్రాన్ని వెళ్లిపోమని చెప్పడం బాధాకరమైన…

ACB వలకు చిక్కిన విఆర్ఓ

ACB వలకు చిక్కిన విఆర్ఓ. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం కేవీబి పురం మండలంలో 5000 లంచం తీసుకుంటు ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ వీఆర్వో మునిరాజ. కర్లపూడి గ్రామానికి చెందిన శేఖర్ అనే రైతు స్పందనలో ఫిర్యాదు…

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్

ఆంధ్రజ్యోతి విలేకరిపై జరిగిన దాడిని ఖండిస్తూ వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర హోమ్ మినిస్టర్ ‘తానేటి వనిత’ ని కలిసి వినతి పత్రం అందజేసిన ప్రజా టీవీ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ చైర్మన్ “మార్నే బాల నరసింహులు”.…

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి

మృత్యు మార్గంగా ఆ జాతీయ రహదారి ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారి మృత్యు మార్గంగా మారింది.ఈ రహదారిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానిక ప్రజలు,అధికారులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా కొమరోలు మండలం తాటిచెర్ల మోటు వద్ద…

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ

పేదలకు ఈనెల 23న ఇళ్ల పట్టాల పంపిణీ సీఎం జగన్ ఈనెల 23న ఒంగోలులో పర్యటించనున్నారు. 22 వేలమంది పేదలకు ఇళ్లస్థలాల పట్టాలను పంపిణీ చేయనున్నారు. మల్లేశ్వరం, ఆగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాల భూమిని సేకరించినట్లు అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్‌ టు వైజాగ్‌

హైదరాబాద్‌ టు వైజాగ్‌ హైదరాబాద్‌ నుంచి విశాఖపట్టణం వరకు విజయవాడ మీదుగా జాతీయ రహదారి వెంట హైస్పీడ్‌ రైలు కారిడార్‌ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రైల్వేశాఖ ప్రిలిమినరీ ఇంజనీరింగ్‌ అండ్‌ ట్రాఫిక్‌ (పెట్‌) సర్వే…

రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు

రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని పెళ్లి చేసుకుంటాను అని లొంగబరుచుకొని మోసం చేసిన వైనం చివరికి…? రక్షించాల్సిన రక్షక భటుడు మహిళా భక్షకుడు అయ్యాడు. కాపాడండి అని స్టేషన్ కొచ్చిన యువతిని…

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి

చరిత్రలోనే మొట్ట మొదటి మహిళ మంత్రి..తాను నిర్మించిన ..పల్నాడులో లో800ఏళ్లనాటి చారిత్రాత్మక ఆలయం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖ ఆసక్తి.. పల్నాడు జిల్లా… చరిత్రలో మొట్టమొదటి మహిళా మంత్రి ఆమె. అన్నదమ్ముల మధ్య రాజ్యాధికారం కోసం జరిగిన పోరుకు కారణం ఆమె. శివభక్తురాలిగా…

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు

గుడివాడలో ఎవరు పోటీ చేయాలో జగనే చెబుతారు ఏపీలో ఇంకా 105 స్థానాలు ప్రకటించలేదు -కొడాలి నాని తెల్ల కార్డు ఉన్నవారికి కూడా జగన్‌ సీటు ఇచ్చారు బ్రోకర్లు, పైరవీ కారులకు జగన్ సీటు ఇవ్వరు గన్నవరం నుంచి వల్లభనేని వంశీ…

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే

మళ్లీ వైసీపీలోకి ఎమ్మెల్యే ఆర్కే? ఇటీవల APCC చీఫ్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. సన్నిహితుల సూచన మేరకు సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు…

ఆంధ్రాలో తుగ్లక్ రాజ్యం నడుస్తోంద

ఆంధ్రాలో తుగ్లక్ రాజ్యం నడుస్తోందన్న జయప్రకాష్ నారాయణ్ రాజధానిని ఆపేయడం కావచ్చు పోలవరం జరక్కుండా ఆపేయడం కావచ్చు పెట్టుబడులు రాకపోతే ఏంటి బోడి అనే ధోరణి కెసిఆర్, చంద్రబాబు కూడా ఇలా ఎప్పుడూ రాజకీయాల్లో గీత దాటలేదు.

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్

అనంతపురం : జిల్లా ఎస్పీ శ్రీ కేకేఏన్ అన్బురాజన్ IPS కామెంట్స్.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణ పై దాడి చేసిన వారి మీద కేసు నమోదు చేశాం దాడి చేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం ఇందులో పోలీసులు…

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి ప్లకాశం : బేస్తవారిపేట మండలం పూసలపాడు సమీపంలోని అమరావతి – అనంతపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి.. ఆటోలో…

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత

ఫుడ్ పాయిజన్.. 42 మంది విద్యార్థులు అస్వస్థత ఏలూరు జిల్లా : జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనం చేసి నిద్రించిన చిన్నారులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి దాంతో హాస్టల్ సిబ్బంది విద్యార్థులను 108…

You cannot copy content of this page