తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్‌ లోకూర్‌. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్‌.

హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

హైదరాబాద్‌: ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యేలా మార్పులు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ఆకాంక్షించారు. రాజేంద్రనగర్‌లో తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన…

You cannot copy content of this page