ఓటర్లు పెద్దఎత్తున తరలిరావాలి : ప్రధాని మోడి పిలుపు..

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రారంభమైన వేళ … ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు,…

దేశంలో ఓటర్లు ఇలా

మొత్తం ఓటర్లు రూ.96.88 కోట్లు పురుషులు 49.7 కోట్లు, మహిళలు 47.1 కోట్లు యువ ఓటర్లు(20-29 ఏళ్లు) 19.74 కోట్లు తొలిసారి ఓటర్లు(18-19 ఏళ్లు) 1.8 కోట్లు దివ్యాంగ ఓటర్లు 88.4 లక్షలు 85 ఏళ్ల పైన వయసున్న ఓటర్లు 82…

దేశంలో ఓటర్లు ఎన్ని కోట్ల మంది? గత ఐదేళ్లలో ఎంత మంది పెరిగారంటే?

దేశంలో త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్ని కోట్ల మంది ఓటు వేస్తారు? ఎంత శాతం ఓటర్లు పెరిగారు? ఈ అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సమాచారం వెల్లడించింది. ఈసీ ఎన్నికలకు సిద్ధమైంది. ఈ ఏడాది జరగనున్న లోక్‌సభ…

You cannot copy content of this page