రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు

రైళ్లలో సెల్ ఫోన్లు దొంగతనం చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు పల్నాడు జిల్లా, పిడుగురాళ్ల రైళ్లలో ప్రయాణం చేసే ప్రయాణికుల నుండి సెల్ ఫోన్లు చోరీ చేస్తున్న వ్యక్తిని పిడుగురాళ్ల రైల్వే పోలీసులు రెడ్డిగూడెం దగ్గర పట్టుకున్నారు. గత రెండు…

సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్

జగిత్యాల జిల్లా….. సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్ల రికవరీ కోసం జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సరం…

బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రం

బీజేపీ జిల్లా ఆర్మీ సెల్ అధ్యక్షులు గా నీల చంద్రంసిద్దిపేట జిల్లా బీజేపీ ఆర్మీ సెల్ అధ్యక్షులు గా రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ నీల చంద్రం ను నియమించారు..సిద్దిపేట లో జిల్లా పార్టీ కార్యాలయంలో…

కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును భారీ మెజారిటీతో గెలిపించండి….. మండల్ ఎస్సీ సెల్ జనరల్ సెక్రటరీ మర్రివాగు రాజు

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత నుండి రైతులు ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ,విద్యుత్ సరఫరాలు మంచినీటి సరఫరాలు అంతరాయం ఏర్పడిందని అన్నారు , గెలిచిన 100 రోజులలోనే ఆరు…

చేవెళ్లలో ఎగిరేది కాంగ్రెస్ జెండానే: మండల కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్

శంకర్‌పల్లి: కాంగ్రెస్ పార్టీతోనే ఈ దేశానికి, రాష్ట్రానికి సంక్షేమ ఫలాలు అందుతాయని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీ అభ్యర్థులు అబద్దపు వాగ్దానాలు ఇస్తున్నారని శంకర్పల్లి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షులు ఎలిమెల శివ యాదవ్ అన్నారు. మండల పరిధి ఎల్వెర్తి…

You cannot copy content of this page