పాత్రికేయులు, కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం

పాత్రికేయులు, కార్యాలయాల పై దాడులు అప్రజాస్వామికం ★★ దాడులను ఖండించిన న్యాయవాది, జైభీమ్ రావ్ భారత్ పార్టీ(జేబీపీ)పల్నాడు జిల్లా అధ్యక్షుడు, జొన్నలగడ్డ విజయ్ కుమార్. మొన్న అమరావతి…నిన్న రాప్తాడు…ఇప్పుడు కర్నూల్ లో ఈనాడు పాత్రికేయుడు , కార్యాలయం.,ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్టు లపై…

2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు

2024 ఎన్నికల విధుల్లోకి మాజీ సైనికులు శ్రీకాకుళం జిల్లాలో రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో విధులు నిర్వర్తించే ఆసక్తి ఉన్న మాజీ సైనిక అధికారులు తమ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయాల్లో తమ పూర్తి వివరాలు నమోదు చేసుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ…

ఆధునిక పరికరాలు ఈ కౌన్సిల్ కల్పించింది

ఏ మునిసిపల్ కార్పొరేషన్ లేని విధంగా మాకు ఆధునిక పరికరాలు ఈ కౌన్సిల్ కల్పించింది.. మాకు సమస్య వచ్చినపుడల్లా అండగా నిలిచారు, వారికే మా మద్దతు – కార్మిక సోదరులు నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా పరిష్కరించాము.. భవిష్యత్తులోనూ…

కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్

శ్రీకాకుళం జిల్లా : ఆమదాలవలస : కీచక ఉపాధ్యాయుడు సస్పెండ్..‼️ ఓ కీచక ఉపాధ్యాయుడు బాగోతం వెలుగులోకి వచ్చింది. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని సెయింట్ ఆన్స్ పాఠశాలలో సోషల్ టీచర్‎గా పనిచేస్తున్నాడు. ఓ వైపు విద్యార్థులకు పాఠాలు చెబుతూనే మరోవైపు గుట్టుగా…

మంత్రి కాకాణి పెంచలకోన పర్యటన

నెల్లూరు జిల్లా, రాపూరు మండలం, పెంచలకోన క్షేత్రంలో పెనుశిల నరసింహ స్వామిని తన సతీమణి శ్రీమతి కాకాణి విజిత తో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కాకాణి” “మొదట ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు చేరుకున్న మంత్రి కాకాణి…

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష

కర్నూలు జిల్లాలో తండ్రి కొడుకులకు ఉరిశిక్ష కర్నూలు జిల్లా: ఫిబ్రవరి 21కర్నూలు జిల్లా లో సంచ‌ల నాత్మ‌క తీర్పు వెలువ‌డింది. ఓ కేసులో తండ్రి కొడుకు ల‌కు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువ‌ రించింది. ఈరోజు మ‌రొక‌రికి జీవిత ఖైదు…

మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది

మోపిదేవిలో దారుణం చోటు చేసుకుంది.14 సంవత్సరాల వయసు ఉన్న బాలికను 50 ఏళ్ల గల వ్యక్తి గర్భవతిని చేశాడు.గత రాత్రి తీవ్ర కడుపు నొప్పితో మైనర్ బాలిక అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రిలో జాయిన్ అయింది. వైద్యులు వైద్య పరీక్షలు చేసి గర్భిణిగా నిర్ధారించారు.బాలికను…

చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం

పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగుల ఆర్టీఏ చెక్ పోస్ట్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఒకటి లభ్యం.. అనుమానస్పదా స్థితిలో పడి ఉన్న మృతదేహం సంఘటన స్థలానికి చేరుకున్న దాచేపల్లి పోలీసులు ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో…

వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు జిల్లా… వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి… నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి తాను వ్యక్తిగత కారణాలతో వైఎస్ఆర్సిపి పార్టీ ప్రాథమిక…

డిఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు

డిఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు డిఎస్సీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎస్‌జీటీ పోస్టుల పరీక్షకు బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమంటూ కోర్టు ముందు ప్రభుత్వం తన వాదనను వినిపించింది. దీంతో విచారణను ఎనిమిది వారాల పాటు విచారణ…

బ్లూ ఫిలిమ్స్ లో మాదిరి నాతో ప్రవర్తించాలి…భర్త.

కృష్ణాజిల్లా కూచిపూడి : బ్లూ ఫిలిమ్స్ లో మాదిరి నాతో ప్రవర్తించాలి…భర్త. పెళ్లై మూడు సంవత్సరాలైనా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడు. నీలిచిత్రాల్లో లాగా ప్రవర్తించాలంటూ… భార్యపై ఒత్తిడి తెస్తున్న యువకుడిపై కేసు నమోదు చేసిన దిశా పోలీసులు..! పటమట పోలీస్…

27న ఛలో విజయవాడ.

27న ఛలో విజయవాడ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం…

పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ

ఆంధ్రప్రదేశ్ : పౌల్ట్రీ పరిశ్రమను వనికిస్తున్న బర్డ్ ఫ్లూ..బర్డ్ ఫ్లూ తో భారీగా కోళ్లు మృతి…. పోయిన వారం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో పెద్ద సంఖ్యలో చనిపోయిన కోళ్లు…. మూతబడుతున్న చికెన్ దుకాణాలు దీంతో అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం….. పౌల్ట్రీలు…

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన

భీమవరంలో పవన్‌ కళ్యాణ్‌ పర్యటన. ఉదయం మంగళగిరి నుంచి హెలికాప్టర్‌లో రానున్న పవన్. మొదట తోట సీతారామలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలవనున్న పవన్‌. అనంతరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో సమావేశం. తర్వాత పలు నియోజకవర్గాల జనసేన-టీడీపీ కీలక నేతలతో సమావేశం.

టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్

మార్కులు తక్కువ వచ్చాయని టెన్త్ క్లాస్ విద్యార్థులను చితకబాదిన టీచర్ ఖమ్మం – తిరుమలాయపాలెం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పదోవతరగతి విద్యార్థులకు తెలుగులో తక్కవగా మార్కులు వచ్చాయని ఉపాధ్యాయుడు బ్లాక్ బోర్డు తుడిచే డస్టర్‌తో చితకబాదాడు.

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ

నారా లోకేష్ రెడ్ బుక్ కేసుపై ఏసీబీ కోర్టు నేడు విచారణ.. నారా లోకేష్ ను అరెస్ట్ చేయాలని సీఐడీ వేసిన పిటిషన్ పై విచారణ.. రెడ్ బుక్ లో ప్రభుత్వ అధికారుల పేర్లు ఉన్నాయని బెదిరిస్తూ 41ఏ నిబంధలకు విరుద్ధంగా…

పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు

నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లాలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పర్యటించారు. నరసాపురం మండలం పీఎంలంక డిజిటల్‌ కమ్యూనిటీ సెంటర్‌ను మంత్రి సందర్శించారు.  వృత్తి నైపుణ్య శిక్షణ పొందుతున్న విద్యార్థులతో ముచ్చటించారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకంలో భాగంగా శిక్షణ…

కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు

అమరావతి: కర్నూలులో ‘ఈనాడు’ ప్రాంతీయ కార్యాలయంపై దాడిని తెదేపా అధినేత చంద్రబాబు ఖండించారు. ఏపీ గవర్నర్‌, కేంద్ర హోం మంత్రికి ట్యాగ్‌ చేస్తూ ట్వీట్ చేశారు. ‘‘ఎన్నికల్లో ఓటమి తప్పదని జగన్‌ తన అనుచరులను రెచ్చగొడుతున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం ప్రజల్ని…

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

వికారాబాద్ జిల్లా వికారాబాద్:గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని మద్గుల్ చిట్టెంపల్లి బ్రిడ్జి సమీపంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వికారాబాద్ నుండి పరిగివైపు వెళ్లే ప్రధాన రహదారిపై రాత్రి 8:30 గంటల సమయంలో…

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్

దాదాపుగా పూర్తి అయ్యిన టీడీపీ – జనసేన – సీట్ల షేరింగ్ ? ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ పార్టీని అధికారంలోకి రాకుండా చేయటము కోసం పొత్తులు ప్రధానమని భావించిన ప్రతిపక్ష పార్టీలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, జన సేన…

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన

సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ పర్యటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖ పట్నం చేరుకొని శారదా పీఠంలో పూర్ణా హుతి కార్య క్రమంలో పాల్గొని అనంతరం రాజ శ్యామల…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సర్దుబాటు కార్యక్రమం ఈ రోజు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు సర్దుబాటు కార్య క్రమం ప్రారంభిస్తారు. ప్రతీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో…

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం

ఎర్రగుడూరులో పశు ఉచిత వైద్య శిబిరం 22-2-2024 ;– పాములపాడు మండలంలోని ఎర్రగుడూరు గ్రామంలో ఈనెల 22- 2- 2024 తేదీన గురువారం నాడు పశువులకు ఉచిత వైద్య శిబిరం పి .ఎస్.ఎస్ . ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ సెక్రటరీ మరియు…

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని

గురుకుల పీడీగా ఎంపికైన శ్రీ గాయత్రి విద్యాసంస్థల విద్యార్థిని సరస్వతి అభినందించి సత్కరించిన శ్రీ గాయత్రి ఎడ్యుకేషన్స్ చైర్మన్ సురగౌని శ్రీనివాస్ గౌడ్ … శ్రీ గాయత్రి విద్యాసంస్థల్లో భాగమైన హాసిని బీపీడీ కళాశాలలో శ్రీ గాయత్రి విద్యాసంస్థల చైర్మన్ సురగౌని…

డా. అమ్మిరెడ్డి రజని మహిళా అవార్డు మరియు ఉత్తమ సేవా పురస్కారం అందుకోవటం జరిగింది

విజయవాడలో గ్రంధాలయము నందు మానవ హక్కుల ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా మోడల్ వర్షికోస్తవం సందర్భముగా సుప్రీం కోర్టు న్యాయవాదులు మరియు హైకోర్టు న్యాయవాదులు చేతులుమల మీదుగా డా. అమ్మిరెడ్డి రజని ఉత్తమ మహిళా అవార్డు మరియు ఉత్తమ సేవా పురస్కారం అందుకోవటం…

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన

వంటవార్పుతో 5వ రోజు వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన వేతనాలు పెంచాలని కోరుతూ వంటవార్పుతో 5వ రోజు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ కళాశాల కాంట్రాక్టు కార్మికులు నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర…

మూడపల్లి రమాదేవి ఇంటికి సందర్శించిన పోలీసు అధికారి

మూడపల్లి రమాదేవి ఇంటికి సందర్శించిన పోలీసు అధికారి గతంలో జరిగిన పేలుళ్లపై విచారణ చేసి వారి సాక్షాన్ని వారి కుటుంబ సభ్యుల సాక్షాన్ని సేకరించిన పోలీసు అధికారులు ఆ రోజుకు ఆ పేలుళ్ల రోజు జరిగినటువంటి దృశ్యాలపోతోపాటు రమాదేవి కుటుంబ సభ్యులు…

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్

కృష్ణాజిల్లా గుడివాడ స్క్రోలింగ్… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని సీఎం జగన్ తన కుటుంబ సభ్యుడిలా భావించాడు. సామాజిక సమీకరణాల దృష్ట్యానే….. సొంత మనిషిగా భావించి మంగళగిరిలో వేరే అభ్యర్థిని పడుతున్నట్లు సీఎం జగన్ ఆర్కేకు చెప్పారు. ఆవేశంతో…

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం

గోస్పాడు మండలంలో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం… ఎమ్మెల్యే శిల్ప రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలంలోని తేళ్లపురి రాయపాడు గ్రామాల్లో 5 కోట్ల 15 లక్షల అభివృద్ధి పనులను మంగళవారం ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర…

రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి

👉రేషన్ షాపులపై చర్య తీసుకోవాలి.👉రెవిన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.👉అక్రమాలకు పాల్పడిన రేషన్ డీలర్ల లైసెన్సులు రద్దు చేయాలి.👉సిపిఎం పట్టణ కార్యదర్శి వల్లపు దాసు సాయికుమార్. సూర్యాపేట టౌన్: దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా రేషన్…

You cannot copy content of this page