పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం..నెట్టింట తీవ్ర చర్చ. క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం (జులై 26) అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో భారత స్టార్ షట్లర్, హైదరాబాదీ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ…

కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి

కెసిఆర్ పాలమూరు జిల్లా ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాడు:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ :కేసీఆర్‌కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని, వారి సమస్యలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నించాడు ఈరోజు నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో…

వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం

వ్యర్థాలతో ఇబ్బందులు తీవ్రం : డిప్యూటీ సీఎం పెరిగిపోతున్న వ్యర్థాలతో పర్యావరణ, ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిని ప్రత్యేక…

బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం.

The ongoing severe depression in the Bay of Bengal. విశాఖపట్నం పశ్చిమ మధ్య బంగాళాఖాతం దానికి అనుకొని ఉన్న దక్షిణ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. ఇది ఈశాన్య దిశగా కదులుతూ మరి ఈరోజు ఉదయం వాయుగుండంగా మారే…

జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ జనసేన అధినేత పవన్

ఏపీ సీఎం జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శలు గుప్పించారు. గడిచిన ఐదేళ్లలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వ వ్యవస్థను సీఎం జగన్ తన సొంతం చేసుకున్నారని విమర్శించారు.…

బానుడి ప్రతాపంతో రోజురోజుకు ఉష్ణోగ్రతలు తీవ్ర తరమవుతున్నాయి..

రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలకు కూడా నమోదు అవుతున్నాయి.. ఉదయం 10 గంటల కే కరోనా విపత్కర పరిస్థితిలోని లాక్ డౌన్ ను తలపిస్తూ రోడ్లన్నీ నిర్మానుషంగా మారుతున్నాయి.. ఈ వేసవి సీజన్లో తొలిసారిగా జగిత్యాల జిల్లాలోని వెలుగటూర్ లో..47.1 డిగ్రీల సెల్సియస్..…

365వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, ఒకరికి తీవ్ర గాయాలు

తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి…

ప్రవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడి 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు

ఖమ్మం జిల్లా: మార్చి09ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఘోర ప్రమా దం చోటుచేసుకుంది. శనివారం తెల్లవారుజా మున మండలంలోని లోక్యతండా జాతీయ రహదారిపై అదుపుతప్పి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులో ప్రయాణి స్తున్న 15 మందికి తీవ్ర గాయాలు…

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

అసెంబ్లీలోని ఎల్‌వోపీ కార్యాలయం మార్పుపై బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ కు చాలా చిన్న గదిని ఇచ్చారని ప్రశ్నించారు. 39 మంది ఎమ్మెల్యేలు ఉన్న ప్రతిపక్ష నేతకు చిన్న గదిని కేటాయించడం…

You cannot copy content of this page