వైసీపీలో చేరిన గంటా నరహరి

విజయవాడ సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో జనసేన నాయకుడు గంటా నరహరి వైసీపీలో చేరారు ఇటీవలే ఈయన టీడీపీ నుంచి జనసేనలోకి చేరారు వైసీపీ గెలుపులో తాను కూడా భాగస్వామిని అవుతానని గంటా నరహరి పేర్కొన్నారు.

You cannot copy content of this page